అసలు ఎందుకు లేట్ అవుతుంది…? ఏపీ హైకోర్ట్ మళ్ళీ ఫైర్…!

-

ఏపీ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్ట్ మరోసారి సున్నిత హెచ్చరికలు చేసింది. ప్రభుత్వం అనేక కేస్ లలో ఇన్ టైం లో కౌంటర్ ఫైల్ చేయకపోడం పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుపతి లోని తిరుచానూరు గ్రామం కు చెందిన వి ఆర్ ఓ 35 లక్షలు మేర నిధులు దుర్వినియోగం చేసారని 2019 లో న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు. దీనిపై ఏపీ హైకోర్ట్ లో విచారణ చేసారు.

ap hight court

ఈ సందర్భంగా హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. లా సెక్రటరీ, సి ఎస్ లకు కౌంటర్లు లేట్ అయితే గవర్నమెంట్ ఖజానా నుండి కాకుండా ఆలస్యం చేసే అధికారులు నుండి అమొత్తం వసూలు చేసి కౌంటర్ లు ఫైల్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version