కేరళకు కోటి సాయం ప్రకటించిన జగన్

-

భారీ వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైన కేరళకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. తన తరుఫున, పార్టీ తరుఫున ప్రకటించిన ఈ విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి పంపనున్నట్లు వైసీపీ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news