భారీ వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైన కేరళకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. తన తరుఫున, పార్టీ తరుఫున ప్రకటించిన ఈ విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి పంపనున్నట్లు వైసీపీ తెలిపింది.
కేరళకు కోటి సాయం ప్రకటించిన జగన్
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
AP : ఫోన్ మాట్లాడుతూ ఓటేసిన ఎమ్మెల్యే అభ్యర్థి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిన్న ముగిసిన సంగతి తెలిసిందే....
డబుల్ డిజిట్ పక్కా.. తెలంగాణలో కొత్త శక్తిగా బీజేపీ : కిషన్రెడ్డి
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి డబుల్ డిజిట్ పక్కా అని బీజేపీ...
కేజ్రీవాల్ను సీఎంగా తొలగించే నిర్ణయం ఎల్జీదే : సుప్రీంకోర్టు
లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టైన కారణంగా దిల్లీ ముఖ్యమంత్రి...