కాంగ్రెస్ లోకి రానున్న వైసీపీ ఎమ్మెల్యే…!

-

YCP మార్పులు చేర్పులు కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే కొంతమంది సిట్టింగ్ల స్థానాలను మార్చగా కొంతమంది సిట్టింగులకి సీటు కూడా అస్సలు ఇవ్వలేదు వైసీపీ. వైసీపీ అధిష్టానం ఆచరిస్తున్న మార్పులు చేర్పులు మీద వైసిపి నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వైసీపీ అధినేత చేస్తున్న మార్పులకి పార్టీని విడిచిపెట్టి బాయ్ చెప్పేస్తున్నారు తాజాగా అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీ నుండి బయటకు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదివరకు సీఎం జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

YCP MLA Kapu Ramachandra Reddy to join Congress party

గతంలో రాయదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి కాపు రామచంద్రారెడ్డి బరిలోకి వస్తారని అర్ధాంగి భారతి చెప్పారు అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారు ఎక్కడ నుండి పోటీ చేస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి సిడబ్ల్యూబిసి సభ్యుడు రఘువీరారెడ్డిని కలవబోతున్నారు. రామచంద్ర రెడ్డి రఘు రఘువీరా రెడ్డి తో బేటి అయ్యారు ఇలా జరగడంతో కాంగ్రెస్ లోకి ఆయన చేరబోతున్నట్లు వార్తలు తెగ షికార్లు కొడుతున్నాయి రాయదుర్గంలో కాపు నివాసంలో చంద్ర రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో క్లియర్ గా మార్పులు గురించి చెప్పబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news