అత్యంత రద్దీగల అమీర్ పేట్ – ఎల్బీనగర్ మార్గంలో ప్రయాణించే వారికి శుభవార్త. ఈ నెల 24 మధ్యాహ్నం 12.15 గంటలకు మెట్రో లైన్ను గవర్నర్ నరసింహన్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆహ్వానపత్రాన్ని మంత్రి కేటీఆర్ గవర్నర్ ను కలిసి నేడు అందించారు. కేటీఆర్ వెంట సీఎస్ ఎస్ కే జోషి, అరవింద్ కుమార్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉన్నారు. నిత్యం లక్షల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెట్రో సిద్ధమవ్వడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అమీర్ పేట్ – ఎల్బీనగర్ మెట్రో 24 న ప్రారంభం
-
Previous article
Read more RELATEDRecommended to you
కాంగ్రెస్ అంటేనే రైతుల పక్షపాతి : సామా రామ్మోహన్ రెడ్డి
కాంగ్రెస్ అంటేనే రైతుల పక్షపాతి అని మీడియా కమిటీ చైర్మన్ సామా...
Ganesh -
Maharastra : ఎన్నిక వేళ ఉచిత యోగ,ఫుడ్ పై డిస్కౌంట్
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడానికి స్థానిక పరిపాలనతో...
Ganesh -
రాజస్థాన్ ,కోల్కత్తా మ్యాచ్ రద్దవ్వాలి: SRH ఫ్యాన్స్
రాజస్థాన్, కోల్కతా మధ్య గువాహటిలో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల ఇంకా...
Ganesh -