తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆదిలాబాద్, కామారెడ్డి బహిరంగ సభల్లో పాల్గొన్న రాహుల్.. చార్మినార్ దగ్గర జరిగే రాజీవ్ సద్భావన యాత్రలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రాహుల్ కి స్వాగతం చెబుతూ ట్వీట్ చేశారు… మా నగరం అందరినీ గౌరవిస్తుంది. మీరు, భాజపా అధ్యక్షుడు అమిత్ షాలు ఇక్కడి నుంచి పోటీచేయాల్సిందిగా కోరుతున్నాము. దోస్తులయినా, శత్రువులైనా అందరికీ హైదరాబాద్ స్వాగతం పలుకుతుంది’ అంటూ ఓవైసీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది.
రాహుల్ జీ వెల్ కం…ఓవైసీ
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
లోక్ సభ స్పీకర్ గా మరోసారి ఓం బిర్లా ఎన్నిక
లోక్ సభలో ఎట్టకేలకు స్పీకర్ ఎన్నిక పూర్తయింది. నూతన స్పీకర్గా ఓం...
నగరవాసులకు అలర్ట్.. రెండు రోజులపాటు ఈ ప్రాంతాలకి నీటి సరఫరా అంతరాయం
హైదరాబాద్ నగరవాసులకు అధికారులు కీలక సూచన చేశారు. హైదరాబాద్కు తాగు నీరు...
Ganesh -
ఉప్పల్-ఘట్కేసర్ రహదారి విస్తరణ పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం : మంత్రి కోమటిరెడ్డి
కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను సాధించడమే తమ లక్ష్యమని మంత్రి...
Ganesh -