కరోనా
corona
TS: శాసన మండలి చైర్మన్కు కరోనా పాజిటివ్
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కరోనా బారినపడ్డారు. ఇటీవల కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన.. నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ మేరకు సోమవారం రిపోర్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వయంగా వెల్లడించారు.
కరోనా బారిన పటడంతో సెల్ఫ్...
భారతదేశం
షాకింగ్: ఒకే వ్యక్తిలో ఒకేసారి 3 ప్రాణాంతక వైరస్ల నిర్ధారణ.. ఎక్కడంటే?
ఒకే వ్యక్తిలో ఒకేసారి మూడు ప్రాణాంతకమైన వైరస్లను వైద్యులు గుర్తించారు. ఇటలీకి చెందిన 36 ఏళ్ల వ్యక్తిలో ఒకేసారి కరోనా వైరస్, మంకీపాక్స్, హెచ్ఐవీ వైరస్లను కనుగొన్నారు. జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్లో ప్రచురితమైన నివేదిక ద్వారా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటలీకి చెందిన ఈ వ్యక్తి ఐదు రోజులపాటు స్పెయిన్ పర్యటనకు...
భారతదేశం
కరోనా అంతం అప్పుడేనా? చైనా జ్యోతిషుడు చెప్పిన మాట!
నోస్ట్రాడమస్.. భవిష్యత్ను ముందే ఊహించి చెప్పేవాడు. మనను బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎలాంటిదో.. ప్రపంచానికి నోస్ట్రాడమస్ అలా. 465 ఏళ్ల క్రితమే కాలజ్ఞానం చెప్పాడు. ‘లెస్ ప్రొఫెటీస్’ అనే పుస్తకంలో ఆయన చెప్పిన వాటిలో చాలా వరకు నిజమయ్యాయి. అయితే చైనాలోనూ అలాంటి జ్యోతిషుడే ఉన్నాడు. ఆయన పేరు లియూ జోవెన్. తాను రాసిన ‘ద...
భారతదేశం
అలర్ట్: కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కలకలం
కేరళ ప్రభుత్వం ఆరోగ్య హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే కరోనా వైరస్తో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా.. దేశంలో మొదటిసారిగా మంకీపాక్స్ కేసులు కేరళలోనే నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ విధించింది. అయితే తాజాగా వాయనాడ్ జిల్లాలో ఉన్న రెండు పందుల ఫార్మ్స్ లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. పందులకు...
corona
తమిళనాడులో కరోనా కల్లోలం.. నేటి నుంచి ఈ నిబంధనలు అమలు!
తమిళనాడులో కరోనా ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో తమిళనాడు రాష్ట్రంలోనే భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కరోనా నిబంధనలు పాటించాలని, కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. కోవిడ్ ప్రోట్కాల్లకు కట్టుబడి ఉండకుండా.. ప్రజలు అలసత్వం ప్రదర్శిస్తున్నారని.. అందుకే రాష్ట్రంలో...
top stories
నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటివ్
హిందూపూర్ శాసనసభ్యుడు, ప్రముఖ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల కరోనా లక్షణాలు కనిపించడంతో.. వైద్యులు నిర్ధారణ పరీక్షలు చేశారు. తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు రావడంతో.. పాజిటివ్ వచ్చిందని వైద్యులు వెల్లడించారు. దీంతో బాలకృష్ణను ఐసోలేషన్ అయినట్లు సమాచారం. అయితే బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి మెరుగుగా ఉందని...
భారతదేశం
డీజీసీఏ నూతన మార్గదర్శకాలు.. విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో.. విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ధరించని ప్రయాణికులను బోర్డింగ్ దగ్గరే నిలిపివేయాలన్నారు. మాస్క్ ధరించిన తర్వాతే.. ఎయిర్పోర్టులోకి అనుమతించాలన్నారు. ఈ మేరకు పౌర విమానయాన శాఖ...
Telangana - తెలంగాణ
Breaking: మంకీపాక్స్ వైరస్పై తెలంగాణ అలర్ట్
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టించింది. ఇప్పుడిప్పుడే వైరస్ అదుపులోకి వస్తున్న క్రమంలో మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే 20 దేశాలకు మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందింది. దాదాపు 200కు పైగా కేసులు నమోదు కాగా.. మరో 100 అనుమానిత కేసులు ఉన్నాయి. అయితే మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి వేగంగా...
భారతదేశం
మంకీపాక్స్ ను గుర్తించే ప్రత్యేక కిట్ ఇదే..!!
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నామని అనుకుంటున్న సమయంలో.. మంకీపాక్స్ వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే 20 దేశాలకు మంకీపాక్స్ వైరస్ సోకగా.. రెండు వందలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరో వంద వరకు అనుమానిత కేసులు ఉన్నాయి. అయితే ఈ వైరస్ను కట్టడి చేసేందుకు పరిశోధకులు పలు ప్రయత్నాలు ప్రారంభించారు....
Telangana - తెలంగాణ
కేంద్రం పెట్రోల్పై పెంచింది బారణ.. తగ్గించింది చారణ: మంత్రి హరీష్ రావు
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై పెంచింది బారణ అయితే.. తగ్గించింది చారణ అంటూ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. ధరలు తగ్గించామని బీజేపీ నేతలు పాలాభిషేకం చేసుకోవడం ఏంటో అర్థం కావట్లేదన్నారు. దమ్ముంటే మార్చి 2014లో ఉన్న ధరలు తీసుకురావాలని బీజేపీ నేతలకు మంత్రి సవాల్ విసిరారు. కేంద్ర పెట్రోల్, డీజిల్ ధరలపై...
Latest News
పసికూనపై ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ ప్రతాపం… 172 పరుగులకే ఆల్ అవుట్ !
ఈ రోజు ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఏకైక టెస్ట్ ఐర్లాండ్ తో ఇవాళ మొదలైన సంగతి తెలిసిందే. ఆతిధ్య ఇంగ్లాండ్ మొదట టాస్ గెలిచి...
భారతదేశం
షాకింగ్: భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల ధర.. !
ఈ మధ్యన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తట్టుకోలేక సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాలపై మక్కువను చూపిస్తున్నారు. దాదాపుగా గత రెండు సంవత్సరాలుగా ఇండియాలో భారీ ఎలెక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి మరియు అమ్మకాలు జరిగినట్లుగా...
క్రైమ్
బ్రేకింగ్ : తమిళనాడు సముద్ర తీరంలో భారీగా బంగారం పట్టివేత… !
ప్రస్తుతం దేశంలో బంగారాన్ని అక్రమంగా తరలించడంలో దొంగలు, నేరస్థులు మరియు అవినీతిపరులు బాగా ఆరితేరిపోయారు. ఎన్నో రకాలుగా బంగారాన్ని రవాణా చేస్తూ కొన్ని సార్లు దొరికిపోతున్నారు, మరికొన్ని సార్లు తప్పించుకుపోతున్నారు. ఇక తాజాగా...
వార్తలు
గుండెపోటుతో మరణించిన సింగర్ కు అక్కడే విగ్రహం…
సరిగ్గా ఏడాది క్రితం ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కోల్కతా లోని కాలేజ్ నజూరుల్ ఆడిటోరియం సమీపంలో లైవ్ ప్రోగ్రాం ఇస్తున్న సమయంలో కొంచెం ఇబందిగా ఉందని.. హోటల్ కు వెళ్ళిపోయాడు....
Telangana - తెలంగాణ
“ది కేరళ స్టోరీ” సినిమాను మోదీ ఎందుకు ప్రమోట్ చేశారంటే…
ఇటీవల బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ అనే సినిమా ఎంతటి వివాదాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో ముస్లిం యువతులు ఐసిస్ లుగా మారినట్లు చిత్రీకరించారు....