కేశినేని నాని

షాకింగ్; టీడీపీకి కేసినేని రాజీనామా…?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాజకీయంగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఎలా అయినా సరే 2024 ఎన్నికలకు ప్రభుత్వ వ్యతిరేకతను టార్గెట్ చేస్తూ ముందుకి వెళ్ళాలి అని భావిస్తున్న చంద్రబాబు సర్కార్ కి ప్రస్తుత పరిణామాలు కాస్త కలిసి వచ్చే విధంగానే ఉన్నా ఇప్పుడు ఆ పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరి...

బాబుకి చుక్కలు చూపిస్తున్న కేసినేని…!

అసలు కేసినేని నానీ ఆలోచన ఏంటీ...? రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కేసినేని నానీ ఏ విధంగా రాజకీయం చేస్తున్నారు...? విజయవాడ రాజకీయాలకే కాదు, చంద్రబాబుకి కూడా ఆయన ఎందుకు తలనొప్పిగా మారారు...? పార్టీ నేతలనే ఇబ్బంది పెట్టిన ఆయన ఇప్పుడు పార్టీనే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు...? ఈ ప్రశ్నలు పార్టీ కార్యకర్తలను...

టీడీపీ నేతపై తీవ్ర ఆగ్రహం…!

ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ ఐపిఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా బలహీనంగా ఉన్న టీడీపీ ఈ వ్యవహారంపై స్పందిస్తూ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై సొంత పార్టీలో కూడా టీడీపీకి షాక్ తగిలింది. పార్టీలో కీలకంగా ఉన్న విజయవాడ...

ఐపిఎస్ వర్సెస్ కేసినేని నానీ, అదేంటి ఎంపీ గారూ…?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ని సస్పెండ్ చేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. రాజకీయంగా కూడా ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ఈ వ్యవహారంపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సిపిఐ, సిపిఎం కూడా రాష్ట్ర ప్రభుత్వ౦ తీసుకున్న నిర్ణయాన్ని...

టీడీపీకి షాక్ ఇచ్చిన కేసినేని నానీ…!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు, ప్రభుత్వంలో కూడా సంచలనం సృష్టించిన ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారంపై విజయవాడ ఎంపీ కేసినేని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీ ఓటమికి ప్రధాన కారణమైన అధికారిని సస్పెండ్ చేసారు ఏంటీ అంటూ వ్యాఖ్యలు చేసారు. ఈ మేరకు నానీ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్...

జ‌గ‌న్‌.. నువ్వు పొరపాటున పీఎం అయ్యుంటే.. కేశినేని నాని సెటైర్లు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత‌ వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డిపై టీడీపీ నేత కేశినేని నాని సెటైర్లు వేశారు. సీఎం జగన్ కు ఉన్నన్ని తెలివితేటలు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేవని విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఓ ట్వీట్...

జగన్ పై షాకింగ్ ట్వీట్ చేసిన టీడీపీ ఎంపీ…!

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రద్దు చెయ్యాలని నిర్ణయం తీసుకున్న తర్వాత పరిణామాలు ఒక్కసారిగా మారాయి. ముఖ్యమంత్రి జగన్ పై పలు రాజకీయ పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అసలు శాసన మండలిని రద్దు ఏ విధంగా చేస్తారు, ఎందుకు చేస్తారు అనే ప్రశ్న పలువురు వేసారు. తీర్మానం చేసారు సరే...

చంద్రబాబుకు మ‌ళ్లీ షాక్‌… జగన్ కు జై కొట్టిన కేశినేని..!

నిత్యం ఏదొక ఇష్యూతో ట్విట్టర్ లో హల్చల్ చేస్తున్న టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి వార్తల్లో నిలిచారు. రెండోసారి ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి నాని సొంత పార్టీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. టీడీపీలోని కొందరు నేతలు టార్గెట్ చేసుకుని ట్వీట్లు కూడా వేశారు. అటు వైసీపీ నేత పీవీపీపై, జగన్...

ఏపీలో క‌ల‌క‌లం… బీజేపీలోకి న‌లుగురు మాజీ ఎంపీలు….!

కేంద్రంలో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీ తెలుగు రాష్ట్రాలపై కన్నెసిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ కమలంతో పేరుతో ఇతర పార్టీల నాయకులని చేర్చుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతుంది. ఇప్పటికే ఏపీలో టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులని, మాజీ ఎమ్మెల్యేలని, సీనియర్ నేతలనీ పార్టీలోకి లాగేసుకుంది. అటు తెలంగాణలో కూడా కాంగ్రెస్,...

అమరావతిని కూల్చేద్దాం.. హైదరాబాద్ ను అభివృద్ధి చేద్దాం.. సీఎం జగన్ పై నాని ఫైర్

విజయవాడ నుంచి టీడీపీ తరుపున ఎంపీగా గెలిచిన కేశినేని నాని.. తమ అధినేతపై కూడా పోస్టులు పెట్టారు. తనను చంద్రబాబు.. లోక్ సభలో విప్ పదవికి ఎంపిక చేసినా కూడా దాన్ని నాని సున్నితంగా తిరస్కరించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఫైర్ అయ్యారు. ఓ వైపు జగన్ ను...
- Advertisement -

Latest News

తెలంగాణలో అవినీతి రహిత పాలన కావాలి : మోడీ

 పారదర్శక ప్రభుత్వాన్ని తెలంగాణలో అవినీతి రహిత పాలన కావాలి..  మభ్యపెట్టే ప్రభుత్వం కాదు.. పని చేసే ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు ప్రధాని. నాలుగేళ్ల...
- Advertisement -

తెలంగాణ ప్రజలు బీజేపీ రావాలని కోరుకుంటున్నారు : మోడీ

దేశంలో పండగల సీజన్ మొదలైందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మనం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు తెచ్చుకున్నామన్నారు. మహబూబ్‌నగర్‌లో ఆదివారం వర్చువల్ విధానంలో రూ. 13500 కోట్ల అభివృద్ధి పనులను ప్రధాని మోడీ ప్రారంభించారు....

కాంగ్రెస్, బీఆర్ఎస్ గురువు  ఒవైసీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

తెలంగాణలోని మహబూబ్ నగర్ ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా గర్భన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. రూ.13,700 కోట్ల...

ఇంత మోసపూరితమైన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

పాలమూరు ప్రజాగర్జన బహిరంగ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. అమ్మవారిగా, దేవతగా కొలుస్తూ.. సమ్మక్క, సారక్కలుగా దేవత అని పూజిస్తాం.. వరాలు పొందుతాం.. అటువంటి సమ్మక్క-సారక్క పేరుతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు...

కేసీఆర్ కి హరీష్ రావు వెన్ను పోటు పొడుస్తారు : పేర్ని నాని

చంద్రబాబు అరెస్టును ఖండించిన తెలంగాణ మంత్రి హరీష్ వ్యాఖ్యలపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అల్లుళ్ళ వల్ల మామలకు గిల్లుళ్లు తప్పవు అంటూ ఎద్దేవా చేశాడు. తెలంగాణ సీఎం కేసీఆర్...