టీ20
Cricket
టీమ్ ఇండియా సీనియర్ వికెట్ కీపర్ రాజీనామా
టీమ్ ఇండియా మహిళా జట్టు సీనియర్ వికెట్ కీపర్ కరుణ జైన్ రాజీనామా ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్, అన్ని రకాల ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ఆమె ఆదివారం వెల్లడించారు. కాగా, కరుణ జైన్ 2004లో అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేశారు. తన మొదటి డెబ్యూ మ్యాచ్లోనే అర్ధ సెంచరీ చేసి అందరినీ ఆకట్టుకున్నారు....
Cricket
T20I & ODI మ్యాచ్లో ఆడే భారత జట్టు ఆటగాళ్లు వీరే!
ఇంగ్లాండ్తో జరిగే టీ20, వన్డే సిరీస్ మ్యాచ్ల కోసం భారత జట్టును ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. కరోనా కారణంగా ఎడ్జ్ బాస్టన్ మ్యాచ్కు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ టీ20, వన్డే సిరీస్లకు సారథిగా వ్యవహరించనున్నారు. అయితే, గతేడాది వాయిదా పడిన రీ షెడ్యూల్ ఐదవ టెస్ట్ మ్యాచ్ ఈ రోజు ప్రారంభం...
Cricket
ఇంగ్లాండ్తో తొలి టీ20 మ్యాచ్.. కెప్టెన్గా హార్దిక్ పాండ్యా!
బర్మింగ్హోమ్ వేదికగా జులై 1న ఇంగ్లాండ్-భారత జట్టు మధ్య ఐదో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మూడు టీ20 మ్యాచ్లు, మూడు వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. అయితే టీ20, వన్డే మ్యాచ్లో భారత జట్టు ప్లేయర్ల ఎంపికను బీసీసీఐ ఇంకా ఎంపిక చేయలేదు. పరిమిత ఓవర్ల సిరీస్కు బీసీసీఐ భారత...
Latest News
Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..
Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్
ఏపీ ప్రజలకు సీఎం జగన్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...
వార్తలు
ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’
హిట్ ప్లాఫ్లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్గా ఉండేలా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
AP : KGBV పార్ట్ టైమ్ PGTల జీతాలు భారీగా పెంపు
జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్నయం తీసుకుంది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ పీజీటీల జీతాలను ప్రభుత్వం భారీగా పెంచింది రూ. 12,000 నుంచి రూ....
Telangana - తెలంగాణ
ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్ నమోదు
రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు....