ప్రమాదం

నైట్‌క్లబ్‌లో చెలరేగిన మంటలు.. 13 మంది సజీవ దహనం!

థాయ్‌లాండ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ నైట్‌క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. మరో 40 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సెఫ్టీ అధికారులు నైట్‌క్లబ్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే...

ఏపీలోని మొక్కజొన్న ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఇద్దరు మృతి!

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. బందపురం సమీపంలోని ఓ పరిశ్రమలో ప్రమాదం సంభవించింది. పరమేశు మొక్కజొన్న ఫ్యాక్టరీలో బాయిలర్ క్లీన్ చేస్తుండగా.. ముగ్గురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అస్వస్థతకు గురైన ముగ్గురిని కొవ్వూరు...

కుప్పకూలిన నాలుగు అంతస్తుల బిల్డింగ్.. శిథిలాల కింద 25 మంది.. ఒకరు మృతి!

మహారాష్ట్ర రాజధాని ముంబైలో అర్ధరాత్రి దారుణ ఘటన సంభవించింది. నాయక్‌నగర్‌లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఎనిమిది మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. భవనం కూలిన సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు సిబ్బంది...

బుల్‌ఫైట్ స్టేడియంలో దారుణం.. స్టాండ్ కూలి ఆరుగురు మృతి.. 500 మందికి పైగా!

కొలంబోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బుల్‌ఫైట్ స్టేడియంలో ఆరుగురు మృతి చెందగా.. 500 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుల్‌ఫైట్ జరుగుతుండగా స్టేడియం స్టాండ్ కుప్పకూలిందన్నారు....

వీడియో: టెస్లా కారుపై కూలిన భారీ వృక్షం.. స్పందించిన ఎలాన్ మస్క్!

టెస్లా కారుపై ఓ భారీ వృక్షం పడింది. అంత పెద్ద వృక్షం సాధారణ కారుపై పడితే.. ఆ కారు మొత్తం అప్పటికే నుజ్జునుజ్జు అవుతుంది. కానీ టెస్లా కారుపై పడటంతో కారు అద్దాలు కూడా పగలలేదు. కారును నడిపిస్తున్న డ్రైవర్ సురక్షితంగా బయటకు వచ్చాడు. ఈ ఘటన చైనాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో...

ఎమ్మెల్యే కుమారుడి వీరంగం.. తాగిన మైకంలో కారును ఢీ..!!

కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హుకుం సింగ్ కరద కుమారుడు రోహితబ్ సింగ్ వీరంగం సృష్టించాడు. తాగిన మైకంలో ఓ వ్యాపారి కారును తన వాహనంతో ఢీకొట్టి ధ్వంసం చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌లో చోటు చేసుకుంది. రోహితబ్ సింగ్ వ్యాపారి దినేష్ అహుజా కారును ఢీకొనడంతో పాటు ఆయనతో వాగ్వాదానికి దిగాడు....

ఈ-బైక్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్.. యువతి మృతి..!!

ఎలక్ట్రిక్ బైక్ వల్ల మరో ప్రాణం బలైంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఎలక్ట్రిక్ బైక్‌కు ఛార్జింగ్ పెడుతుండగా.. కరెంట్ షాక్ తగిలి ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్ర జిల్లాలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని సతారా జిల్లా కరాడ్ మండలం మోప్రో చెందిన శివానీ అనిల్ పాటిల్...

హత్యా.. ఆత్మహత్యా.. నవ దంపతులు సజీవ దహనం..!!

కారులో మంటలు చెలరేగటంతో నవ దంపతులు సజీవ దహనమైన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు మంటల్లో కాలిపోతున్న కారును స్థానికులు గుర్తించారు. ఈ మేరకు స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను మార్చురీకి తరలించారు. మృతులు బెంగళూరులోకి ఆర్‌టీ నగర్‌కు...

గుజరాత్‌లో ఘోరం.. గోడ కూలి 13 మంది స్పాట్ డెడ్..!!

గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మోర్బి జిల్లా హల్వాద్‌లోని ఉప్పు ఫ్యాక్టరీలో గోడ కూలి 13 మంది కార్మికులు మృత్యవాత పడ్డారు. దాదాపు 30 మందికి పైగా కూలీలు శిథిలాల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ మేరకు సమాచారం అందుకున్న సహాయక బృందం.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటివరకు...

వైరల్ వీడియో; ఘోర కారు ప్రమాదం జరిగినా ప్రాణాల నుంచి బయటపడ్డాడు…!

సాధారణంగా కారు ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా మనం ఎన్నో కారు వీడియోలను చూస్తూ ఉంటాం. కొన్ని కొన్ని వీడియోలు మాత్రం మనకు అలా గుర్తుండిపోతు ఉంటాయి. తాజాగా జరిగిన ఒక కారు ప్రమాదం చూస్తే గుండె జల్లుమంటుంది. వీడియో చూసి భయపడే పరిస్థితి ఉంటుంది. పోలాండ్ లో ఒక సుజుకి...
- Advertisement -

Latest News

రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ మరింత అభివృద్ధి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించారు. ప్రధాని మోడీ రిమోట్ తో రహదారులను ప్రారంభించారు. రూ. 13700 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు...
- Advertisement -

దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళా మృతి..!

సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం అతివేగం లేదా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చాలా మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. తాజాగా  బెంగళూరులో...

వివేకా హత్య కేసు.. బెయిల్ పొడిగించాలని కోర్టును ఆశ్రయించిన వైఎస్ భాస్కర్‌రెడ్డి

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, కడప  ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తన బెయిల్‌ను పొడిగించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన ఎస్కార్ట్...

లోకేష్ కి పేర్నినాని సవాల్.. సిట్టింగ్ జడ్జీతో విచారణకు సిద్దమా..?

చంద్రబాబు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన...

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో – KTR

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో అంటూ మంత్రి KTR సెటైర్లు పేల్చారు. ప్రధాని మోదీ మహబూబ్ నగర్ పర్యటన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ బిజెపిని విమర్శిస్తూ ట్విట్ చేశారు....