బిహార్
రాజకీయం
ఆ పని చేస్తే నితీష్ సర్కార్కు మద్దతిస్తా: ప్రశాంత్ కిశోర్
జన్ సురాజ్ అభియాన్ ద్వారా బీహార్లో ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్క హామీని నెరవేరిస్తే.. తన జన్ సురాజ్ అభియాన్ క్యాంపెయిన్ను ఆపేస్తానని పేర్కొన్నారు. అలాగే నితీష్...
క్రైమ్
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి!
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ హైవేపై సోమవారం ఉదయం రెండు బస్సులు ఢీకొన్నాయి. బారాబంకి జిల్లాలోని నరేంద్రపుర మద్రహా వద్ద రెండు స్లీపర్ కోచ్లు ఢీకొన్నాయి. దీంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికీ తీవ్రగాయాలు అయ్యాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు...
భారతదేశం
నీతి అయోగ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ విడుదల
నీతి అయోగ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్-2021 జాబితాను గురువారం విడుదల చేసింది. ఇందులో కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానం దక్కించుకోగా.. తెలంగాణ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో హర్యానా నిలిచింది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొమ్మిదవ స్థానం దక్కింది. ఈ మేరకు నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ తాజా నివేదికను విడుదల...
భారతదేశం
ఇంట్లో జారిపడ్డ మాజీ సీఎం.. విరిగిన భుజం!
ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్కు తీవ్రగాయాలు అయ్యాయి. పట్నాలోని తన సతీమణి రుద్రవేవి ఇంట్లో ఉంటున్న లాలూ సోమవారం మెట్లు ఎక్కుతుండగా.. జారిపడ్డాడు. దీంతో ఆయన భుజం విరిగింది. అలాగే వెన్నెముకకు కూడా గాయాలు అయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిగా ఆయనను ఆస్పత్రికి తరలించారు.
ఇప్పటికే ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న...
Indian Presidential Election
రాష్ట్రపతి ఎన్నికలు: విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఆయా పార్టీల నాయకులు ఆచితూచీ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ అధ్యక్షతన రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై సమావేశం అయ్యారు. అలాగే విపక్ష పార్టీలు కూడా సమావేశమయ్యాయి. ఈ మేరకు రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించారు. 22 రాజకీయ పార్టీలు యశ్వంత్ సిన్హాకు...
రాజకీయం
రాష్ట్రపతి ఎన్నికలు: నామినేషన్ దాఖలు చేసిన లాలూ ప్రసాద్
కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసిన మొదటి రోజే 11 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అయితే సరైన ద్రువపత్రాలు లేకపోవడంతో.. ఒకరి నామినేషన్ తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. కాగా, జూలై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలు జరగగా.. నామినేషన్ల ప్రక్రియ...
క్రైమ్
అగ్నిపథ్ స్కీమ్పై నిరసనలు.. పోలీసులపై రాళ్లు రువ్విన స్టూడెంట్స్..!!
భారత రక్షణ విభాగానికి చెందిన త్రివిద దళాల్లో రాడికల్ రిక్రూట్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్’ పథకాన్ని తీసుకొచ్చింది. జూన్ 14వ తేదీన ప్రారంభించిన ఈ పథకంపై దేశవ్యాప్తంగా పలు చోట్ల హింసాత్మక నిరసనలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా బిహార్లో రెండు రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. పలు చోట్ల రైలు, రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది....
Telangana - తెలంగాణ
ఎంఐఎం పార్టీకి భారీ షాక్.. ఆ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయనున్నారా?
దేశమంతా విస్తరించాలని కలలు కంటోన్న ఎంఐఎం పార్టీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి భారీ షాక్ తగిలింది. బీహార్లో మజ్లిస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీ గూటికి చేరనున్నారు. హైదరాబాద్కు చెందిన ఎంఐఎం పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలలో బీహార్లో పోటీ చేసింది. రాష్ట్రంలో...
క్రైమ్
వీడియో: రాంగ్ రూట్లో ప్రయాణం.. స్కూటీని ఢీకొట్టిన బైక్..!!
బీహార్ రాజధాని పాట్నాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న ఓ బైక్.. రాంగ్ రూట్లో వస్తున్న స్కూటీని ఢీకొంది. దీంతో స్కూటీ, బైక్ ధ్వంసమైంది. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్...
corona
వలస కార్మికులు, గ్రామస్తుల ఋణం ఎలా తీర్చుకున్నారో చూడండి…!
వలస కార్మికుల కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దేశ వ్యాప్తంగా వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు. వారికి అండగా నిలబడే వారే లేకపోయారు. సొంత ఊరు వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది. తాజాగా రాజస్థాన్ లోని జైపూర్ లో ప్రత్యేక కార్యక్రమం చేసారు. రాజస్థాన్ సికర్ జిల్లా పల్సానా గ్రామంలో... ఒక...
Latest News
Malavika Mohanan : చీరకట్టులో ఓరచూపుతో మాయ చేస్తోన్న మాళవిక మోహనన్
మలయాళీ అందం మాళవిక మోహనన్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ చాలా ఫేవరెట్. సోషల్ మీడియాలో ఈ భామ ఫాలోయింగే వేరు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే…
ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా...
Life Style
భర్తల నుంచి భార్యలు ఎప్పుడు ఏం కోరుకుంటారో తెలుసా?
భార్యా భర్తల మధ్య బంధం మరింత బలపడాలంటే ప్రేమ, నమ్మకం అనేవి చాలా ముఖ్యం.. భార్య పై భర్తకు, భర్తపై భార్యకు ఒక నమ్మకం అనేది ఉండాలి.. అప్పుడే బంధం బలపడుతుంది..అయితే చాలా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరొక చేదు అనుభవం
ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ పరిశీలనకు వెళ్లిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఆయన సన్నిహితుడు ఒకరు...
వార్తలు
Samyuktha Menon : రెడ్ శారీలో సంయుక్త సార్ సంయుక్త అంతే
కేరళ కుట్టి సంయుక్త మేనన్ తాజాగా నటించిన తమిళ, తెలుగు సినిమా సార్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ...