వన్డే మ్యాచ్
Cricket
T20I & ODI మ్యాచ్లో ఆడే భారత జట్టు ఆటగాళ్లు వీరే!
ఇంగ్లాండ్తో జరిగే టీ20, వన్డే సిరీస్ మ్యాచ్ల కోసం భారత జట్టును ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. కరోనా కారణంగా ఎడ్జ్ బాస్టన్ మ్యాచ్కు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ టీ20, వన్డే సిరీస్లకు సారథిగా వ్యవహరించనున్నారు. అయితే, గతేడాది వాయిదా పడిన రీ షెడ్యూల్ ఐదవ టెస్ట్ మ్యాచ్ ఈ రోజు ప్రారంభం...
offbeat
తడబడి నిలబడిన టీం ఇండియా…!
న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరి మూడో వన్డేలో టీ ఇండియా తడబడి నిలబడింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ముందు నుంచి కూడా కివీస్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. పిచ్ సహకారాన్ని అందుకుని కీవీస్ బౌలర్లు చెలరేగిపోయారు. ఆదిలోనే 8 పరుగులకే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (1) వికెట్ కోల్పోయిన టీం...
offbeat
రెండో వన్డేలో ఓటమి, సీరీస్ కోల్పోయిన టీం ఇండియా…!
భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో టీం ఇండియా23 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కివీస్ బౌలర్ల దెబ్బకు భారత బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులు చేసింది. ఓపెనర్లు మార్టిన్...
offbeat
వైరల్ వీడియో; కోహ్లీ రనౌట్ చూసారా…?
5 మ్యాచుల టి20 సీరిస్ ని క్లీన్ స్వీప్ చేసిన టీం ఇండియా మూడు మ్యాచుల వన్డే సీరీస్ తొలి మ్యాచ్ లో ఫెయిల్ అయింది. దాదాపు 350 పరుగులు చేసినా సరే టీం ఇండియా కాపాడుకోలేకపోయింది. కివీస్ జట్టు భారీ టార్గెట్ ని కూడా ఊదేసింది. మధ్యలో కాస్త తడబడినా సరే దూకుడుగా...
Latest News
వెదర్ అప్డేట్ : బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం
వాయువ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 29న ఏర్పడిన అల్పపీడనం బలపడింది. అల్పపీడనానికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు వరకు మేఘాలు విస్తరించి ఉన్నాయని వాతావరణ కేంద్రం...
Telangana - తెలంగాణ
‘నమో’ అంటే నమ్మించి మోసం చేయడం.. మోడీ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మహబూబ్నగర్లో ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ నెల 28 టీటీడీ ఆలయం బంద్
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ ప్రకటన చేసింది. తిరుమలలో చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. 29వ తేదీ వేకువజామున ఉదయం 1:05...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఈ సభకు విచ్చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు : పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు నాల్గవ విడత వారాహి విజయయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డలో పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర సభలో జనసేన, టీడీపీ శ్రేణులు...
Telangana - తెలంగాణ
ప్రధాని పసుపు బోర్డు ప్రకటన.. బీజేపీ శ్రేణుల సంబరాలు
తెలంగాణకు పసుపు బోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు నీళ్లతో ప్రధాని మోదీ, ఎంపీ ధర్మపురి అరవింద్ కు...