శ్రీకాకుళం జిల్లా
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
విశాఖలో హై అలెర్ట్…!
రానున్న 48 గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయింది. కలెక్టర్ వినయ్ చంద్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెం . 0891 – 2590102 ,...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
షాకింగ్: పుట్టగొడుగులు కోసం తవ్వగా అయ్యప్ప విగ్రహం బయటపడింది…!
మన దేశంలో కాస్త భక్తి ఎక్కువగా ఉంటుంది. ఏ చిన్న సంఘటన జరిగి... అది భక్తితో లింక్ ఉంటే చాలు దాని గురించి ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక ఎక్కడైనా తవ్వకాలు జరిపిన సమయంలో అక్కడ ఏదైనా విగ్రహం దొరికింది అంటే చాలు దానికి సంబంధించి జరిగే ప్రచారం అంతా ఇంత కాదు....
వార్తలు
శ్రీకాకుళం జిల్లాలో కాలువలోకి దూసుకు వెళ్లిన కారు.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
శ్రీకాకుళం జిల్లాలో ప్రమాదం సంభవించింది. హిరమండలం రిజర్వాయర్ ను ఆనుకుని ప్రవహిస్తున్న కాలువలో నిన్న అర్ధరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖ నాగార్జున ఫెర్టిలైజర్స్ ఉద్యోగులు ఇద్దరు చనిపోయారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉండగా ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. ఒడిశా నుంచి వస్తుండగా ఈ ప్రమాదం...
రాజకీయం
వైసీపీ ఎమ్మెల్యేకు రేషన్ బియ్యం.. షాక్లో ఎమ్మెల్యే
ఓ గ్రామం వాలంటీర్లు వైసిపి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి మరి ఆయనకు రేషన్ బియ్యం ఇవ్వటం సంచలనంగా మారింది. సదరు వాలంటీర్ తెల్లరేషన్ కార్డుకు ఎమ్మెల్యే అర్హుడేనా అన్న విషయం తెలియక ఈ పని చేశాడా ?లేదా తనకు అప్పగించిన పనిని సక్రమంగా చేశాడా ? అన్నది క్లారిటీ లేకపోయినా ప్రస్తుతం ఈ విషయం...
వార్తలు
తితిలీ తుపాను బాధితులకు పరిహారం అందజేత
పవన్, జగన్ పై చంద్రబాబు విమర్శలు
బిజేపీ వైఖరిపై మండిపాటు
తితిలీ తుపాను ఉద్దాన ప్రజల్లో ఉక్కు సంకల్పాన్ని నింపిందని సీఎం చంద్రబాబు చెప్పారు. తితలీ తుపాను తనకు కొత్త అనుభవాన్ని నేర్పిందని ఆయన తెలిపారు. తితిలీ బాధితులకు సీఎం చంద్రబాబు సోమవారం పరిహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలాసలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో...
రాజకీయం
తిత్లీ బాధిత రైతులకు పూర్తి రుణమాఫీ ప్రకటించాలి : పవన్ కళ్యాణ్
అమరావతి (విశాఖపట్టణం): శ్రీకాకుళం జిల్లాలో పెను విధ్వంసం సృష్టించిన తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు రోజులు పర్యటన పూర్తయింది. ఈ సందర్భంగా విశాఖలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అక్కడి పరిస్థితులను పవన్ వెల్లడించారు. తుపాను ముందు, తర్వాత ఉద్దానం ఎలా ఉందో అనే దానిపై పవర్...
వార్తలు
ప్రకృతి విపత్తులను తట్టుకుంటున్నాం.. : చంద్రబాబు
రాజకీయ కుట్రలే తలనొప్పిగా మారాయి
అమరావతి: ప్రకృతి వల్ల తలెత్తే సమస్యలు పరిష్కరించగలుగుతున్నా.. రాజకీయ కుట్రలు అంతకంటే తలనొప్పిగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై ముఖ్యమంత్రి ఈరోజు ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడగానే విభజన సమస్యలు చుట్టుముట్టాయని.. అప్పుడు కేంద్రంలో ఉన్న పార్టీ ఇబ్బంది పెడితే.. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో...
Latest News
Malavika Mohanan : చీరకట్టులో ఓరచూపుతో మాయ చేస్తోన్న మాళవిక మోహనన్
మలయాళీ అందం మాళవిక మోహనన్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ చాలా ఫేవరెట్. సోషల్ మీడియాలో ఈ భామ ఫాలోయింగే వేరు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే…
ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా...
Life Style
భర్తల నుంచి భార్యలు ఎప్పుడు ఏం కోరుకుంటారో తెలుసా?
భార్యా భర్తల మధ్య బంధం మరింత బలపడాలంటే ప్రేమ, నమ్మకం అనేవి చాలా ముఖ్యం.. భార్య పై భర్తకు, భర్తపై భార్యకు ఒక నమ్మకం అనేది ఉండాలి.. అప్పుడే బంధం బలపడుతుంది..అయితే చాలా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరొక చేదు అనుభవం
ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ పరిశీలనకు వెళ్లిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఆయన సన్నిహితుడు ఒకరు...
వార్తలు
Samyuktha Menon : రెడ్ శారీలో సంయుక్త సార్ సంయుక్త అంతే
కేరళ కుట్టి సంయుక్త మేనన్ తాజాగా నటించిన తమిళ, తెలుగు సినిమా సార్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ...