agriculture

స్ఫూర్తి: ప్రభుత్వ ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి.. పంటలతో ఏడాదికి రూ. కోట్లు..!

కొంత మంది విజయాన్ని చూస్తే చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. కొంత మంది ఉద్యోగాన్ని కూడా వదిలేసుకుని, అనుకున్నది సాధించడం కోసం ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు. ప్రభుత్వ ఇంజనీరు ఉద్యోగం వదిలేసి ఔషధ పంటలు పండిస్తూ ఏకంగా ఏడాదికి కోట్ల సంపాదిస్తున్నాడు ఒక యువకుడు. అతని సక్సెస్ ని చూశారంటే మీరు కూడా శభాష్ అంటారు.   వివరాల్లోకి...

దిగుబడి బాగా వచ్చే పంట ఇది.. ఈ సాగు తో తిరుగు ఉండదు..!

పంటలను పండించడానికి ఎన్నో రకాల విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి, అంటే ఆ ప్రాంతంలో ఉండే వాతావరణం, వర్షపాతం మరియు ఏ రకమైన మట్టి ఉంటుందో అలా అన్నీ అనుకూలంగా ఉంటేనే ఆ రకమైన పంటను సాగు చేయడం మేలు. భారతదేశంలో పాటుగా పాకిస్తాన్, టర్కీ, మెక్సికో వంటి ఇతర దేశాలలో శెనగ పంటను ఎక్కువగా...

ఉంటే జగన్ తో ఉంటా.. లేదంటే వ్యవసాయం చేసుకుంటా – ఆళ్ల రామకృష్ణారెడ్డి

సోమవారం తాడేపల్లి ప్యాలెస్ లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, రీజినల్ కోఆర్డినేటర్లు, నియోజకవర్గ ఇన్చార్జిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. క్యాంపు...

రైతుల పంట నష్టాలపై రిపోర్ట్ ఇవ్వండి : సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి రైతుల పాలిట దేవుడిగా అవతరించాడు అని చెప్పాలి. రైతుల విషయంలో ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలు తీసుకుంటూ వారికోసం కీలక చట్టాలు తీసుకొస్తూ వారికీ అండదండగా నిలుస్తున్నారు. తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల రైతులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఏప్రిల్ 15 నుండి రబీ వరి...

కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం చేయాలంటే కళ్ళలో నీళ్లు వచ్చేవి – హరీష్ రావు

నేడు సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చెర్ల అంకిరెడ్డిపల్లి గ్రామంలో పర్యటిస్తున్నారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనాడు కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం చేయాలంటే కళ్లలో నీళ్లు వచ్చేవన్నారు. బీఆర్ఎస్ వచ్చాక పండిన పంట, ప్రతి గింజను కాంటాలు పెట్టి ధాన్యం కొనుగోళ్లు చేసిందని తెలిపారు. ఆనాడు వ్యవసాయం చేయాలంటే రైతుల...

వరి సాగుకు రోటావేటర్ వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసా?

వరి సాగుకు దమ్ము చేయడం నుంచి నూర్చే వరకు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూలీల కొరత.. ఒక్క ఇదే కాదు ప్రతి పంటకు కూడా ఇదే సమస్య.. అందుకే ఇలాంటి సమస్య నుంచి బయట పడటానికి ఆంధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.. ఆధునిక యంత్ర పరికరాలను వినియోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరి...

బ్రకోలి సాగులో అధిక దిగుబడి పొందాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

శీతాకాలంలో ఎక్కువగా పండించే కూరగాయల పంటలలో బ్రకోలి కూడా ఒకటి..ఈ బ్రకోలి చూడటానికి కాలీ ఫ్లవర్ లాగే ఉంది, పువ్వు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. భారతదేశంలో బ్రకోలిని అధికంగా అత్యల్ప ఉష్ణోగ్రతలున్న రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, నీలగిరికొండలు, చదును ప్రాంతాల్లో పండిస్తున్నారు. ఈ బ్రకోలి పంటకు అల్ప ఉష్ణోగ్రతలు...

మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణ చర్యలు..!!

మనదేశంలో ఎక్కువగా పండించే వాణిజ్య పంటలలో మొక్క జొన్న కూడా ఒకటి..ఈ పంటను రైతులు యాసంగిలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు ఎదుర్కొంటున్న చీడపీడల సమస్యలలో కత్తెర పురుగు ముఖ్యమైనది. ఈ పురుగు ఆశించడం వలన రైతులు, దీని ఉదృతి ఎక్కువైనప్పుడు నష్టపోయే అవకాశం ఉన్నందున ముందే...

సోలార్ లైట్లతో సరికొత్త వ్యవసాయం.. ధర తక్కువ.. లాభాలు బోలెడు..

మన దేశంలో విద్యుత్ వినియోగం పెరగడంతో సోలార్ వినియోగాన్ని పెంచుతున్నారు. అందుకు ప్రభుత్వం సహకారం కూడా అందిస్తుంది.. ఇక విషయానికొస్తే వ్యవసాయం లో కూడా సోలార్ ను ఉపయోగిస్తున్నారు.. మోటారు నడపటానికి మాత్రమే కాదు.. చీడ పీడల నుంచి కూడా పంటను రక్షించడానికి వాడుతున్నారు.. అవును మీరు విన్నది అక్షరాల నిజం..రామచంద్రాపురం గ్రామంలో పలువురు...

పసుపు సాగులో విత్తనశుద్ధి విషయంలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

పసుపును పచ్చ బంగారం అంటారు.. పూజల దగ్గరి నుంచి, అందానికి, ఆహారంలో ప్రతి దాంట్లో పసుపు ముఖ్యమైంది.. అందుకే మనదేశంలో పసుపుకు మంచి డిమాండ్ కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట సాగవుతుంది. పసుపు పండించే రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులతోపాటు, అధిక లాభాలు గడించవచ్చు. పంట వేసే...
- Advertisement -

Latest News

WORLD CUP WARM UP: కివీస్ తో పాకిస్తాన్ “ఢీ”… బరిలోకి విలియమ్సన్ !

రేపు హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన వన్ డే వరల్డ్ కప్ లోని మొదటి వార్మ్ అప్ మ్యాచ్ భారత్ కాలమానము...
- Advertisement -

“రేపు కర్ణాటక బంద్”… 144 సెక్షన్ అమలు !

గత కొంతకాలంగా తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్యన కావేరి జలాల మధ్యన వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. కానీ వీటిని పరిష్కరించే నాయకుడు రెండు రాష్ట్రాల్లో లేనట్లున్నారు. ఇక కర్ణాటకలో కావేరి జలాలు...

అజేయ సెంచరీతో జట్టును గెలిపించిన సౌత్ ఆఫ్రికా మహిళల కెప్టెన్ !

సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ మహిళల మధ్యన జరుగుతున్న మూడు మ్యాటిక్ ల వన్ డే సిరీస్ లో సఫారీలు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను దక్కించుకున్నారు. మొదట టాస్...

లోకేష్ భయంతోనే ఢిల్లీకి పరిగెత్తాడు: బైరెడ్డి సిద్దార్థరెడ్డి

రాజకీయాలలో బాగా పండిపోయిన సీనియర్ లీడర్ చంద్రబాబు నాయుడు ఇటీవల స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈయన బయటకు రాడు, రాలేదని వైసీపీ...

కేసీఆర్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన BRS కీలక నేతలు!

తెలంగాణాలో రోజు రోజుకి కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండడంతో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయన్నది ఎవ్వరూ ఊహించలేకపొతున్నారు. ఎందుకంటే... ఇప్పుడు కేసీఆర్ కు...