air force

మణిపూర్‌లో షూట్‌ ఎట్‌ సైట్‌ ఆర్డర్స్‌..

రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు మరియు మెజారిటీ మెయిటీ కమ్యూనిటీకి మధ్య ఘర్షణలు చెలరేగడంతో మణిపూర్ గవర్నర్ గురువారం రాష్ట్ర హోం శాఖ యొక్క షూట్-ఎట్-సైట్ ఆర్డర్‌ను ఆమోదించారు. మే 3, బుధవారం గిరిజన సంఘీభావ యాత్రలో హింసాత్మక సంఘటనలు నమోదవడంతో ప్రస్తుత శాంతి భద్రతల దృష్ట్యా ఈ ఉత్తర్వు జారీ చేయబడింది. మరోవైపు ఇంఫాల్‌లో ఆందోళనకారులు...

Good News: ఎయిర్‌ఫోర్స్ లో ‘అగ్నిపథ్’ నియామకాలు

సాయుధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయినా కేంద్రం ప్రభుత్వం అవేవి పట్టించుకోకుండా అగ్నివీరుల నియామకాల చర్యలు వేగవంతం చేసింది. అగ్నిపథ్ పథకం కింద నియామక ప్రక్రియను త్వరలోనే విడుదల చేస్తున్నట్లు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే వెల్లడించారు. తాజాగా వాయు సేనాధిపతి ఎయిర్ చీఫ్...

BREAKING NEWS: హెలికాప్టర్ క్రాష్ ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్ కన్నుమూత..

తమిళనాడులో ఆర్మీ  కుప్పకూలిన ఘటనలో ఛీప్ ఆఫ్ ఢిపెన్స్ స్టాప్ సీడీఎస్ బిపిన్ రావత్ కన్నుమూశారు. దీనిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ధ్రువీకరించింది. బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి మధులిక రావత్ తో పాటు మరో 11 మంది మొత్తంగా 13 మంది మరణించారు. తమిళనాడులో నీలగిరి జిల్లా సూలూర్,...

నేడు భారత వైమానిక దళంలోకి రాఫెల్ ఎంట్రీ..!

జూలై 29న 5 రాఫెల్ యుద్ధ విమానాలు అంబాలా వైమానిక ద‌ళ విమానాశ్ర‌యానికి చేరిన విష‌యం తెలిసిందే. అయితే వాటిని నేడు భారత వైమానిక దళంలోకి లాంఛనంగా ప్రవేశపెట్టనున్నారు. అంబాలాలోని ఏయిర్‌బేస్‌లో 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లీ ముఖ్య...

మరో నెలలో డెలివరీకి సిద్దమయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒన్ !

అమెరికా అధ్యక్షుడు తరహాలో భారత్ ప్రధానికి, రాష్ట్రపతికి, ఉప రాష్ట్రపతికి కలిపి రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒన్ విమానాలు ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రూ. 8,458 కోట్లతో రెండు విమానాలకు భారత్ బోయింగ్ సంస్థకు ఆర్డర్ ఇచ్చింది. భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి విదేశీ పర్యటనలకు ఇక నుంచి ఈ ఎయిర్...
- Advertisement -

Latest News

బిపోర్‌జాయ్‌ ముప్పు.. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం

జూన్ నెల మొదటి వారం పూర్తయి పోవడానికి వచ్చినా.. నైరుతి రుతుపవనాల జాడ కనిపించడం లేదు. రైతులు వానాకాలం సాగుకు రంగం సిద్ధం చేసుకుందామంటే.. వర్షాల...
- Advertisement -

సచిన్‌ పైలెట్‌ కొత్త పార్టీ కాంగ్రెస్‌తో ఇక తెగతెంపులేనా

రాజస్థాన్‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలెట్‌ కాంగ్రెస్‌ పార్టీతో తెగతెంపులు చేసుకోనున్నారా. . .. అవుననే అంటున్నారు ఆయన అనుచరులు.కొన్ని నెలలుగా కాంగ్రెస్‌పార్టీలో సీఎం అశోక్‌ గెహ్లాట్‌కి సచిన్‌ పైలెట్‌కి మధ్య ఆధిపత్య...

మేడారం జాతరను రాష్ట్ర పండుగ చేసిన ఘనత కేసీఆర్‌దే : మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల్లో నిర్వహించిన...

ఓటీటీలోకి నాగచైతన్య ‘కస్టడీ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

అక్కినేని ఫ్యామిలీకి ఈ మధ్య అసలు కలిసి రావడం లేదు. నాగార్జున, అఖిల్, నాగ చైతన్య ఎవరి సినిమాలు కూడా ఈ మధ్య హిట్ కావడం లేదు. అంతో కొంత హిట్స్ ఉన్న...

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్: ఎమ్మెల్సీ కవిత

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్​లో జరుగుతున్న సాగునీటి దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కేసీఆర్‌...