AP ESET Results 2022 Released
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల..ఇలా చెక్ చేసుకోండి !
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ ఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్ర రెడ్డి విడుదల చేశారు. ఈ ఈసెట్ లో 92.36శాతం ఉత్తీర్ణత సాధించగా అబ్బాయిల ఉత్తీర్ణత శాతం 91.44 సాధించారు. అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 95.68 సాధించారు. పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం పూర్తి చేసిన వారికి బీటెక్ ద్వితీయ...
Latest News
మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం
నంద్యాల మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద ఉన్న అరటి తోటల్లో నుంచి మహానంది క్షేత్రంలోకి ఎలుగు బంటి వచ్చింది. దీంతో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం
విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం రేపింది. దుర్గగుడి దగ్గరి స్కానింగ్ సెంటర్ దగ్గర పాము కనపడటంతో భయాందోళనకు గురయ్యారు అమ్మవారి భక్తులు. అయితే.. దేవస్థానం అధికారులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటం...
Telangana - తెలంగాణ
తెలంగాణలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదు – సీఈఓ వికాస్ రాజ్
తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల...
Telangana - తెలంగాణ
తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% – ఎన్నికల సంఘం
తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పై సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు....
వార్తలు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తతకు కారణం ఏంటి ?
ఈ సీజన్ లో శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటిని తాగు అవసరాలకే వినియోగించుకోవాలని కృష్ణ నది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. అక్టోబర్ 4న జరిగిన సమావేశంలో ఏపీకి 45 (శ్రీశైలం 30 + సాగర్...