AP News
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Big News: ఏపీకి షాకిచ్చిన కేంద్రం.. ప్రత్యేక హోదా లేనట్టే..
ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఇక ముగిసిన అధ్యాయం అని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం ఉనికిలోనే లేదని రాజ్యసభ సాక్షిగా వెల్లడించింది. కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ దీనిపై రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీల్లో ఒకరైన ప్రత్యేక హోదాను కేంద్రం గతంలోనే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పంటలను మంటగలిపిన మాండూస్.. కొనసాగుతున్న భారీ వర్షాలు
మాండూస్ తుఫాన్ ఏపీని అతలా కుతలం చేసింది. అయితే.. తీరం దాటిన తర్వాతనే తుఫాన్ అత్యధిక ప్రభావం చూపిస్తోంది. మాండూస్ భూభాగంపై ప్రవేశించి వాయుగుండంగా బలహీనపడినప్పటికీ, ఏపీ దక్షిణ కోస్తాలో తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రకాశం జిల్లాలో నేడు విస్తారంగా వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని పీసీ పల్లి మండలంలో ఈ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అటెన్షన్.. మాండూస్ బలహీనపడింది.. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఆగ్నేయ బంగాళాఖాతంలోని మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీనపడిందని అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో రేపు, ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఆరు జిల్లాల్లోని 32 మండలాల్లో తుపాను తీవ్రతను చూపిందన్నారు. ప్రమాదకరమైన లోతట్టు ప్రాంతాల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్రంలో పాలన ఎప్పుడో గాడి తప్పింది : పృథ్వీ
వైసీపీ పద్ధతులు నచ్చకపోవడంతోనే.. పార్టీలో నుంచి బయటికి వచ్చానని సినీ నటుడు పృథ్వీరాజ్ వెల్లడించారు. రాష్ట్రంలో వైసీపీ పాలన ఎప్పుడో గాడి తప్పిందనని ఆయన వ్యాఖ్యానించారు. పృథ్వీ ప్రస్తుతం 'ఏపీ జీరో ఫోర్ రామాపురం' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రబృందం తాజాగా కడప పెద్ద దర్గాను సందర్శించింది. నటుడు పృథ్వీ, హీరోహీరోయిన్లు, దర్శకుడు దర్గాలో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో విద్యార్థులకు అలర్ట్.. నేటి నుంచి విద్యార్థులకు ఫేస్ అటెండెన్స్ అమలు
ఏపీ ప్రభుత్వం ఇటీవల విద్యార్థుల అటెండెన్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటివరకు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ ఉపాధ్యాయులకు మాత్రమే ఉండగా.. తాజాగా విద్యార్థులకు సైతం అమలు చేసేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే.. నేటి నుంచి ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులందరికీ ఫేస్ అటెండెన్స్ను అమల్లోకి తీసుకొస్తోంది...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Breaking : ఏపీ కేంద్రం గుడ్ న్యూస్.. నిధులు విడుదల
ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక లోటుతో సతమతమవుతున్న ఏపీకి కేంద్ర ప్రభుత్వం మంగళవారం తిపికబురు చెప్పింది. రెవెన్యూ లోటు భర్తీ కింద రాష్ట్రానికి రూ.879 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఇప్పటికే పలు విడతల కింద ఏపీకి కేంద్రం రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసిన...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో ఉపాధ్యాయులకు సైతం నిమిషం నిబంధన.. ఆలస్యమైన అంతే..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో విద్యార్థులకు నిమిషం నిబంధన పెట్టినట్లుగానే.. ఉపాధ్యాయులకు సైతం నిమిషం నిబంధనను అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లోని ఉపాధ్యాయులకు రేపటి నుంచి కొత్త హాజరు విధానం రాబోతోంది. ఇప్పటి వరకు ఉన్న బయోమెట్రిక్, ఐరిస్ హాజరు విధానం స్థానంలో ఫేషియల్ రికగ్నిషన్ను విద్యాశాఖ తీసుకొచ్చింది. దీని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నిరుద్యోగులకు అలర్ట్.. కర్నూలు జిల్లా ఆసుపత్రుల్లో ఉద్యోగావకాశాలు
ఏపీలోని నిరుద్యోగులకు వైద్యారోగ్య శాఖ శుభవార్త చెప్పింది. వివిధ ప్రభుత్వా ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అడుగులు వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ , ఏపీ వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద వివిధ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Breaking : సీఎం జగన్కు రాఖీ కట్టిన మహిళా మంత్రులు..
సోదరి, సోదరుల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పౌర్ణమి పండుగ వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే మొదలైంది. అయితే.. కొన్ని చోట్ల పండుగ నేడు జరుపుకుంటుంటే.. మరి కొన్ని చోట్ల రేపు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. రాఖీ పండుగను పురస్కరించుకొని ఏపీ సీఎం జగన్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా తాడేపల్లిలోని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Breaking : రాగల 48 గంటల్లో బంగాలాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన
తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడనంటున్నాయి. తాజాగా.. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వెంబడి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇది ఒడిశా, ఛత్తీస్ గఢ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశాలున్నాయని...
Latest News
BREAKING : ఇరాన్లో భారీ భూకంపం.. 7 గురు మృతి
BREAKING : ఇరాన్లో భారీ భూకంపం చోటు చేసుకుంది. ఇరాన్ లోని ఖోయ్ సిటీ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిటర్ స్కెలుపై భూకంప తీవ్రత 5.9...
వార్తలు
రామ్ చరణ్ కు అవే జాతీయ అవార్డులు.. చిరంజీవి..!
తాజాగా తన తనయుడు రామ్ చరణ్ పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. రామ్ చరణ్ ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అని చిరంజీవి ఎమోషనల్...
Telangana - తెలంగాణ
తెలంగాణలో 41 మంది డీఎస్పీల బదిలీ.. ఉత్తర్వులు జారీచేసిన డీజీపీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 41 మంది ఏసీపీలు, డీఎస్సీలను బదిలీ చేస్తూ డిజిపి అంజనీకుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలోనే ఎక్కువగా బదిలీలయ్యాయి.
నారాయణఖేడ్, మిర్యాలగూడ తో పాటు విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్...
Sports - స్పోర్ట్స్
Ind vs NZ : నేడే రెండో టీ20..టీమిండియాకు అగ్నిపరీక్షే
ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య రెండో టీ 20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7 గంటలకు లక్నో వేదికగా జరుగనుంది. ఇక ఈ మ్యాచ్ కు పాండ్యా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్ మృతి
BREAKING : ఏపీ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాజాగా ఏపీ మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్ మృతి చెందారు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్...