ban

ఆ దరిద్రపు పని వల్లే ఇలియాన కెరియర్ నాశనం అయ్యిందా..!!

టాలీవుడ్ సినీ పరిశ్రమలోకి దేవదాసు సినిమా ద్వారా తన కెరీర్ ని మొదలుపెట్టింది గోవా ముద్దుగుమ్మ ఇలియానా. ఇక ఈ చిత్రంతో మంచి మార్కులు సంపాదించుకున్నది .ఈ ముద్దుగుమ్మ ఆ వెంటనే మహేష్ బాబుతో కలిసి పోకిరి సినిమాలో నటించింది ఈ సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా మారడమే కాకుండా ఈ...

రష్మిక మాటలను తిప్పి కొట్టిన కన్నడ సంస్థలు.. ఏమైందంటే..!

నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న పాన్ ఇండియన్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చలో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగపెట్టిన ఈమె అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అలా సరిలేరు నీకెవరు సినిమాలో ఏకంగా మహేష్ బాబు సరసన అవకాశాన్ని దక్కించుకొని మరింత...

రష్మీక మందాన పై బ్యాన్.. నష్టాల బాట పట్టిన పుష్ప -2..!

నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ రష్మిక మందాన కన్నడ పరిశ్రమ తిరస్కరణకు గురి కానున్నారు అని, ఆమెను బ్యాన్ చేసే ఆలోచనలలో కన్నడ పరిశ్రమ ఉందంటూ కూడా గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అదే జరిగితే ఆమె అప్కమింగ్ చిత్రాలు పూర్తిస్థాయిలో నష్టపోతాయని వార్తలు...

ఆన్‌లైన్ గేమింగ్‌ నిషేధంపై ఆర్డినెన్సులు జారీ!

ఆన్‌లైన్ గేమింగ్‌పై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలో ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ గేమ్‌లపై నిషేధం విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్సులపై గవర్నర్ ఆర్ఎస్.రవి ఆమోదం కూడా తెలిపారు. ఆన్‌లైన్ గేమ్స్ వల్ల చాలా మంది డబ్బులు కోల్పోవడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆన్‌లైన్...

253 పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం !

253 పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. మొత్తం 7 రాష్ట్రాలలో 253 రాజకీయ పార్టీ లు నిష్క్రియాపరంగా ఉన్నాయని గుర్తించిన “కేంద్ర ఎన్నికల సంఘం”...వీటిలో మొత్తం 86 రాజకీయ పార్టీల ఉనికి, మనుగడే లేదని ప్రకటన లో పేర్కొంది. 253 రాజకీయ పార్టీలలో 66 పార్టీ లు ఒకే ఎన్నికల గుర్తు...

మూడేళ్ల పాటు ప్రముఖ నటి జమునపై తెలుగు చిత్రసీమలో నిషేధం.. కారణాలివే..!!

లెజెండరీ నటి జమున తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయ్యాయి. అయితే, ఒకానొక సమయంలో జమున తెలుగు స్టార్ హీరోల సినిమాల్లో నటించొద్దని నిషేధం విధించారట. ఆ సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం. లెజెండరీ యాక్ట్రెస్ జమున సినిమా షూటింగ్స్ అన్నిటికీ రెగ్యులర్ గానే వస్తుంటారు. కాగా, ఒకటి...

94 యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం.. ఎందుకంటే?

ఇటీవల సోషల్ మీడియాల్లో నకిలీ వార్తల వ్యాప్తి ఎక్కువైంది. దీంతో నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని యూట్యూబ్ ఛానళ్లను నిషేధించిన కేంద్రం.. తాజాగా మరికొన్ని యూట్యూబ్ ఛానళ్లను నిషేధించింది. 2021-22 మధ్యకాలంలో 94 యూట్యూబ్ ఛానళ్లు, 19 సోషల్ మీడియా ఖాతాలు, 747 యూఆర్ఎల్...

రష్యా బంగారంపై నిషేధం.. ఎందుకంటే?

రష్యా బంగారంపై అమెరికా, యూకే, కెనడా, జపాన్ దేశాలు నిషేధం విధించనున్నాయి. ఎందుకంటే ఉక్రెయిన్‌తో యుద్ధం చేయకుండా ఉండాలంటే.. రష్యాకు నిధులు లేకుండా చేయాలి.. దీంతో ఈ దేశాలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధ వనరులపై ప్రభావం చూపనుందని యూకే ప్రభుత్వం వెల్లడించింది. అయితే 2021లో...

ఎంపీ రఘురామకు హైకోర్టు షాక్.. చింతామణి నాటకం నిషేధంపై!

ఆంధ్రప్రదేశ్‌లో చింతామణి నాటక ప్రదర్శనపై వైశ్య సామాజికవర్గం నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రదర్శిస్తున్న ఈ నాటకంపై వైశ్యుల అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు...

‘విరాట పర్వం’ సినిమాను నిషేధించాలి..పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ‘విరాట పర్వం’ సినిమాను నిషేధించాలని కంప్లయింట్ వచ్చింది. వివరాల్లోకెళితే..హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో విశ్వ హిందూ పరిషత్ విద్యానగర్ నాయకులు కె.అజయ్ రాజ్..‘విరాట సర్వం’ సినిమాను నిషేధించాలని కంప్లయింట్ ఇచ్చారు. నిషేధిత సంస్థలైన నక్సలిజం, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా ఉన్న సినిమాకు సెన్సార్ బోర్డు...
- Advertisement -

Latest News

బరువు తగ్గించేందుకు ఇక కష్టపడక్కర్లేదు.. ట్యాబ్లెట్లు వచ్చేస్తున్నాయ్..!

అధిక బరువు అనేది ఈరోజుల్లో అందరికీ కామన్‌గా ఉండే సమస్య అయిపోయింది. బరువు తగ్గాలని చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాయామం చేయడం, డైట్‌...
- Advertisement -

BREAKING : ఏపీకి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఏపీకి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ ద్రోణి / గాలుల కోత ఇప్పుడు అంతర్గత తమిళనాడు నుండి విదర్భ...

పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ పై ఎంతో నమ్మకం ఉంది – మంత్రి పెద్దిరెడ్డి

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో రూ. 165 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న ఫెర్రో అలాయి పరిశ్రమకు శుక్రవారం భూమి పూజ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్...

మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమం ఉదృతం చేసిన కవిత

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి మహిళా బిల్లును తీసుకురావాలంటూ కల్వకుంట్ల కవిత ఉద్యమాన్ని ఉదృతం చేశారు. ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయడంతోపాటు దాదాపు 18 పార్టీలతో , ఆయా...

శ్రీదేవి కాదు..మేకపాటి కాదు..మరి ఆ ఇద్దరు ఎవరు?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటు వేసిన విషయం తెలిసిందే. ఇక దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. నలుగురు క్రాస్ ఓటింగ్ వేయడంతో టి‌డి‌పి అభ్యర్ధి...