Board Exams

బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్నారా..? ఇలా రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి..!

బోర్డు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా..? అయితే కచ్చితంగా పరీక్షలు రాసే విద్యార్థులు వీటిని గుర్తు పెట్టుకోవాలి. వీటిని గుర్తు పెట్టుకొని పరీక్ష పేపర్ ని రాస్తే ఖచ్చితంగా మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు. క్వశ్చన్ పేపర్ ని జాగ్రత్తగా చదవండి: చాలామంది ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు మళ్ళీ చెప్తున్నాను అని అనుకోకండి ఇది చాలా...

విద్యార్థులకు అలర్ట్‌.. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. ఇవే సూచనలు

ఇంటర్‌ పరీక్షలకు మాధ్యమిక విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పరీక్షల చీఫ్‌ సూపరిండెంటెండెంట్లు, అసిస్టెంట్‌ చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులతో సమావేశాలు పూర్తిచేసి అధికారులను సిద్ధం చేశారు. పరీక్ష పత్రాలు సైతం ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి....

ఫ్యాక్ట్ చెక్: న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద టెన్త్ క్లాస్ విద్యార్థులకి బోర్డు ఎక్సామ్స్ ఉండవా..?

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో వార్తలు కనపడతాయి. నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అనేది మనకి తెలీదు. ఈ మధ్యన నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతున్నారు. అందుకే అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. పైగా నకిలీ వార్తలని చూసి అంతా మోసపోతుంటారు. అలానే వాటిని పదే...

విద్యార్థి జవాబు చూస్తే నవ్వు ఆపుకోలేరు..వైరల్..

కొందరు విద్యార్థులు పరీక్షల సమయంలో ఎంత చదివిన తీరా ప్రశ్నా పత్రాన్ని చూడగానే అన్నీ మర్చిపోతారు..అయితే ఎగ్జామ్ బాగా రాయకుంటే మాత్రం పేరెంట్స్ ఒప్పుకోరు..ఫెయిల్ అయితే కుక్కను కొట్టినట్లు కొడతారు. అలాంటి సమయంలో కొందరు విద్యార్థులు అతి తెలివిని ప్రదర్సిస్తారు.జవాబు పత్రం లో డబ్బులు పెట్టి నన్ను పాస్ చెయ్యండి అంటూ విన్నవిస్తారు.మరి కొంత...

CBSE : బోర్డు పరీక్షలు రద్దు అవుతున్నాయా..? విద్యార్థులు రద్దు చెయ్యాలని డిమాండ్…!

కరోనా మహమ్మారి కారణంగా పరీక్షలు అనేక మార్లు వాయిదా పడ్డాయి. నిజానికి కరోనా మహమ్మారి విద్యారంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ మహమ్మారి వలన విద్యా సంస్థలు కూడా మూతపడ్డాయి. పరీక్షలను కూడా పూర్తిగా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఇలా ఉంటే ఇప్పుడిప్పుడే కరోనా వలన సమస్యలు తగ్గుతున్నాయి అని అనుకుంటుంటే మళ్ళీ...

ఫ్యాక్ట్ చెక్: పదవ తరగతి బోర్డు పరీక్షలు రద్దు అయ్యాయా..? నిజమెంత..?

ఈ మధ్యకాలంలో నకిలీ వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. నిజానికి ఇటువంటి నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనవసరంగా చిక్కుల్లో పడాల్సి వస్తుంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా పదో తరగతి బోర్డు ఎగ్జామ్స్ రద్దు చేయాలని డిమాండ్ వినపడుతోంది. ఈ క్రమంలోనే పదవ తరగతి విద్యార్థులకు బోర్డ్ ఎగ్జామ్స్ రద్దయ్యాయి అని ఒక...

ఫ్యాక్ట్ చెక్: కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం పదవ తరగతి వారికి బోర్డు ఎగ్జామ్స్ ఉండవా..? నిజమెంత..?

ఈ మధ్యకాలంలో నకిలీ వార్తలు తెగ వస్తున్నాయి. అయితే ఇటువంటి నకిలీ వార్తలు నమ్మితే మోసపోవాల్సి వస్తుంది. తాజాగా ఒక వార్త వచ్చింది. అయితే ఇందులో నిజం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో ప్రభుత్వ స్కీములు కి సంబంధించి ఎక్కువ వార్తలు వస్తున్నాయి. అదే విధంగా ఉద్యోగాలకు సంబంధించి కూడా వార్తలు...

ఇక ఆరు పేప‌ర్లే.. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు గుడ్ న్యూస్

ప‌దో త‌ర‌గితి విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త తెలిపింది. ప్రతి ఏడాది జ‌ర‌గే వార్షిక ప‌రీక్షల నిర్వ‌హాణ పై తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక నుంచి వార్షిక ప‌రీక్షల‌లో ఆరు పేప‌ర్లేనే నిర్వ‌హిస్తామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రీక్ష డైరెక్ట‌ర్ కృష్ణా రావు అధికారికంగా ప్ర‌క‌టించారు. కాగ గ‌తంలో ప‌దో...

ఈ సంవత్సరంలో రెండు బోర్డు ఎగ్జామ్స్.. సీబీఎస్ఈ సరికొత్త విధానం.

మహమ్మారి వలన విద్యార్థుల బోర్డు పరీక్షల్లో ఎంత గందరగోళం ఏర్పడుతుందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సిలబస్ ఎడ్యుకేషన్ సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది. 2021-22సంవత్సరానికి గాను రెండు బోర్డ్ ఎగ్జామ్ నిర్వహించాలని భావిస్తుంది. ఒకే బోర్డ్ ఎగ్జామ్ కారణంగా పరీక్ష్ల రద్దు వంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఇలాంటి నిర్ణయం తీసుకుంది....

ఢిల్లీతోపాటు మరో 13 రాష్ట్రాల పాఠశాలలపై కరోనా ఎఫెక్ట్

‌రోజురోజుకు కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. ఆస్పత్రుల్లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య కూడా పెరిగిపోతుంది. దేశంలో వ్యాక్సిన అందుబాటులోకి వచ్చినా, మాస్క్, సామాజిక దూరం వంటి నిబంధనలు కచ్చితంగా పాటించాలి. అదేవిధంగా సామాన్య ప్రజల జీవితంపై కరోనా ప్రభావం చూపుతోంది. పిల్లలు పాఠశాలలకు వెళ్లని పరిస్థితి కూడా ఏర్పడింది. సెకండ్‌ వేవ్‌ కరోనా పంజా...
- Advertisement -

Latest News

అదానీ, మోదీ మధ్య ఉన్న సంబంధమేంటి.. నేను ప్రశ్నించడం ఆపను : రాహుల్ గాంధీ

మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పరువునష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లోక్ సభ...
- Advertisement -

అదానీ-మోడీ సంబంధంపై మాట్లాడినందుకే వేటు వేశారు – రాహుల్‌ గాంధీ

అదానీ-మోడీ సంబంధంపై మాట్లాడినందుకే వేటు వేశారని ఫైర్‌ అయ్యారు రాహుల్‌ గాంధీ. భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని.. ఇందుకు ప్రతి రోజూ ఒక ఉదాహరణ దొరుకుతోందని తెలిపారు. అదానీ షెల్ కంపెనీల్లో రూ....

Samantha : స్టైలిష్ లుక్ లో సమంత కిల్లింగ్ లుక్స్.. ఫొటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన సామ్.. హైదరాబాద్, ముంబయి, చెన్నై, కేరళ...

అక్కడ జీడిపప్పు కేజీ 30 రూపాయలు మాత్రమే..! ఎగబడి కొంటున్న జనం

జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా ఇవన్నీ..రిచ్‌ ఫుడ్స్‌.. వీటిలో పోషకాలు రిచ్‌గానే ఉంటాయి.. వీటి కాస్ట్‌ కాస్ట్‌లీగానే ఉంటుంది. కేజీ కొనాలంటే.. ఇక ఆ ఏరియా, క్వాలిటీని బట్టి.. 1000 రూపాయలు కూడా ఉండొచ్చు....

ఓర్నీ తాత.. ఈ వయస్సులో స్టంట్స్ తో పిచ్చెక్కించేస్తున్నావుగా.. వీడియో వైరల్..

కుర్రాళ్లకు బైకు అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. చేతిలో బైకు ఉంటే చాలు వాళ్ళు చేసే విన్యాసాలు మాములుగా ఉండవు..వాళ్లను ఆపడం చాలా కష్టం కూడా. బైక్‌పై వేగంగా దూసుకెళుతూ.. 'సాహసమే...