BSP

సోషలిస్టు, సెక్యులర్ పదాలను తొలగించడంపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

భారత రాజ్యాంగ పీఠికలో ‘సోషలిస్టు’ (సామ్యవాద), ‘సెక్యులర్‌’ (లౌకికవాద) అనే పదాలను తొలగించడమంటే దేశం అనాగరిక వ్యవస్థలోని మతమౌఢ్యంలోకి వెళ్తున్నట్లే అని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. దేశ పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ, విశ్వాసం, మతం, ప్రార్థనలు చేసుకునే స్వేచ్ఛ రాజ్యాంగ పీఠికలో...

సిర్పూర్‌లో ఆర్‌ఎస్..కాంగ్రెస్‌ సపోర్ట్‌? కొనప్పకు చెక్?

తెలంగాణలో మొదట నియోజకవర్గం సిర్పూర్‌లో ఇప్పుడు రాజకీయం వాడివేడిగా సాగుతుంది. ఇక్కడ ఎప్పుడు కూడా రాజకీయంగా భారీ యుద్ధం పెద్దగా జరగదు. కానీ ఈ సారి పోరు రసవత్తరంగా ఉండేలా ఉంది. పైగా వరుసగా గెలుస్తున్న బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఈ సారి చిక్కులు వచ్చేలా ఉన్నాయి. తెలంగాణ మొట్ట మొదట నియోజకవర్గంగా ఉన్న సిర్పూర్...

హైకోర్టు నిర్ణయం బాధాకరం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ , గత నెల ఏప్రిల్ 28న హైకోర్టులో సమత రేప్ అండ్ మర్డర్ కేసులో హైకోర్టు నిందితుల ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చడం బాధాకరమని పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నిర్భయ కేసులో ఎనిమిది సంవత్సరాల తర్వాత ఉరిశిక్ష...

ఎడిట్ నోట్: నవంబర్@2023.!

నవంబర్ 2023...తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే నెల..కొద్దిగా ఏమైనా మార్పులు జరిగితే డిసెంబర్ మొదటివారంలో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. అయితే మెయిన్ నవంబర్ అనే చెప్పాలి..ఎన్నికల షెడ్యూల్ రావడం, అభ్యర్ధులని ప్రకటించడం, నామినేషన్లు, ఎన్నికల ప్రచారం ఈ హడావిడి అంతా నవంబర్ లోనే ఉంటుంది. అయితే ఎన్నికల సమయం దగ్గరపడిపోతుంది. గట్టిగా చూసుకుంటే...

బీఎస్పీ RS ప్రవీణ్ కుమార్: TSPSC పేపర్ లీక్ లో కేటీఆర్ కు నోటీసులు ఇవ్వాలని డిమాండ్… రాష్ట్రపతికి కంప్లైంట్ చేస్తాం !

తెలంగాణలో జరిగిన TSPSC పేపర్ లీక్ పై రాజకీయంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు SIT అధికారులు దొరికిన వారిని విచారిస్తూ మరింత సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ కీలకమైన సమాచారాన్ని తెలుసుకున్నారు. కాగా తాజాగా బీఎస్పీ కి చెందిన ప్రవీణ్ కుమార్ కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. TSPSC పేపర్...

 ఎడిట్ నోట్: ప్రజా బాట..!

తెలంగాణలో ఎన్నికల సమయం ఆసన్నమైంది..కరెక్టుగా చూసుకుంటే మరో 6 నెలల్లో ఎన్నికల ప్రక్రియ మొదలైపోతుంది. ఇక ఎన్నికల సమరం మొదలుకానుండటంతో రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రజా బాట పట్టాయి. ప్రజలని మెప్పించి ఎన్నికల్లో గెలవడానికి ఎవరు వ్యూహాలు వారికి ఉన్నాయి. ముచ్చటగా మూడోసారి కూడా గెలిచి అధికారం దక్కించుకోవాలని బి‌ఆర్‌ఎస్ పార్టీ చూస్తుంది. ఈ...

BREAKING : మునుగోడు BSP అభ్యర్థిగా శంకరా చారి

మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ రిలీజ్‌ కాగానే.. అన్ని పార్టీలు తమ తమ పార్టీల అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. బీఎస్పీ పార్టీ తెలంగాణ అధినేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కూడా...తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. మునుగోడు బీఎస్పీ అభ్యర్థి గా శంకరా చారిని ఫైనల్‌ చేశారు. ఈ మేరకు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అధికారిక...

బీజేపీ, టీఆర్ఎస్‌పై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీజేపీ, టీఆర్ఎస్‌పై పరోక్షంగా సెటైర్లు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో లిక్కర్ స్కామ్‌లో తన ప్రమేయం లేదని కవిత కూడా క్లారిటీ ఇచ్చింది. అయినా...

భారత్ లో కూడా చైనా తరహా రాజకీయ వ్యవస్థ వస్తోంది: మాయావతి

బీజేపీ, ఆర్ఎస్ఎస్ భారతదేశంలో ‘కాంగ్రెస్ ముక్త్’ గా కాకుండా ‘ ప్రతిపక్ష ముక్త్’గా కూడా చేస్తోందని బీఎస్పీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి విమర్శించారు. చైనా తరహా రాజకీయ వ్యవస్థలాగే... జాతీయ స్థాయి నుంచి గ్రామీణ స్థాయి దాకా ఒకే పార్టీ ఆధిపత్యం చెలాయిస్తోందని మాయావతి విమర్శించారు.  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా...

కరీంనగర్ : బిఎస్పితోనే పేద వర్గాలకు న్యాయం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బిఎస్పి అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతోపాటు అగ్రవర్ణ కులాలలో ఉన్నటువంటి పేద వర్గాలకు న్యాయం జరుగుతుందని బిఎస్పి రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కరీంనగర్‌లో శనివారం బిసి సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఉచిత విద్య, వైద్యం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, వచ్చే ఎన్నికల్లో...
- Advertisement -

Latest News

కెసిఆర్ ప్రభుత్వం పై విజయశాంతి సంచలన పోస్ట్..తెలంగాణ ప్రజలందరూ ఆయన కుటుంబమే !

సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత విజయ శాంతి మరోసారి విరుచుకుపడ్డారు. అవును 4 కోట్ల తెలంగాణ ప్రజలందరూ బీఆరెస్ చెబుతున్నట్లు కేసీఆర్ గారి కుటుంబ...
- Advertisement -

Today Gold Price : పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..స్థిరంగా బంగారం ధరలు..

  Today Gold Price : తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త.. దేశంలో బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ...

వెదర్‌ అప్డేట్‌ : బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

వాయువ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్‌ 29న ఏర్పడిన అల్పపీడనం బలపడింది. అల్పపీడనానికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు వరకు మేఘాలు విస్తరించి ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం రాగల 24 గంటల్లో...

‘నమో’ అంటే నమ్మించి మోసం చేయడం.. మోడీ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌

ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు...

శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. ఈ నెల 28 టీటీడీ ఆలయం బంద్‌

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ ప్రకటన చేసింది. తిరుమలలో చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. 29వ తేదీ వేకువజామున ఉదయం 1:05...