BSP
Telangana - తెలంగాణ
BREAKING : మునుగోడు BSP అభ్యర్థిగా శంకరా చారి
మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్ కాగానే.. అన్ని పార్టీలు తమ తమ పార్టీల అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. బీఎస్పీ పార్టీ తెలంగాణ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా...తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు.
మునుగోడు బీఎస్పీ అభ్యర్థి గా శంకరా చారిని ఫైనల్ చేశారు. ఈ మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధికారిక...
రాజకీయం
బీజేపీ, టీఆర్ఎస్పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీజేపీ, టీఆర్ఎస్పై పరోక్షంగా సెటైర్లు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో లిక్కర్ స్కామ్లో తన ప్రమేయం లేదని కవిత కూడా క్లారిటీ ఇచ్చింది. అయినా...
భారతదేశం
భారత్ లో కూడా చైనా తరహా రాజకీయ వ్యవస్థ వస్తోంది: మాయావతి
బీజేపీ, ఆర్ఎస్ఎస్ భారతదేశంలో ‘కాంగ్రెస్ ముక్త్’ గా కాకుండా ‘ ప్రతిపక్ష ముక్త్’గా కూడా చేస్తోందని బీఎస్పీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి విమర్శించారు. చైనా తరహా రాజకీయ వ్యవస్థలాగే... జాతీయ స్థాయి నుంచి గ్రామీణ స్థాయి దాకా ఒకే పార్టీ ఆధిపత్యం చెలాయిస్తోందని మాయావతి విమర్శించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా...
Districts
కరీంనగర్ : బిఎస్పితోనే పేద వర్గాలకు న్యాయం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బిఎస్పి అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతోపాటు అగ్రవర్ణ కులాలలో ఉన్నటువంటి పేద వర్గాలకు న్యాయం జరుగుతుందని బిఎస్పి రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కరీంనగర్లో శనివారం బిసి సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఉచిత విద్య, వైద్యం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, వచ్చే ఎన్నికల్లో...
Telangana - తెలంగాణ
ఓమిక్రాన్ పేరుతో ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోంది- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ప్రభుత్వం ఓమిక్రాన్ పేరుతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని.. కనీసం ప్రతిపక్షాల సమావేశాలకు కూడా అనుమతి ఇవ్వడం లేదని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ కార్యక్రమాలకు కరోనా రూల్స్ వర్తించవా అంటూ ప్రశ్నించారు.
తాజాగా తన ట్విట్టర్ ద్వారా.. ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘‘మొన్న నకిరేకల్లో TRS సంబరాలకు కోవిడ్...
2021 roundup
రాజకీయ తెరపైకి కొత్త నేతలు.. సరికొత్త పార్టీలు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో 2021 హాట్హాట్గా నిలిచింది. వైఎస్సార్టీపీ అనే కొత్త పార్టీ ఆవిర్భవించగా, ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరాడు. పార్టీ స్థాపించిన నాటి నుంచే వైఎస్ షర్మిళ పరామర్శలు, పాదయాత్రలతో హడావుడి మొదలు పెట్టారు. అధికార పార్టీపై పదునైన విమర్శలతో బహుజన రాజ్యం సాధర పేరిట...
రాజకీయం
బీజేపీకి షాక్.. సిట్టింగ్ ఎమ్మెల్యే జంప్
వచ్చే ఏడాది ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీజేపీ, బీఎస్పీ పార్టీలకు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలకు చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆదివారం అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్వాదీ పార్టీలో చేరారు. గోరఖ్పూర్ పరిధిలోని చిలుపర్ ఎమ్మెల్యే వినయ్ శంకర్ తివారీ(బీఎస్పీ), సంత్కబీర్ పరిధిలోని ఖలీదాబాద్ ఎమ్మెల్యే జై చౌబే సైకిల్...
Telangana - తెలంగాణ
ప్రగతి భవన్ పై బీఎస్పీ జెండాను ఎగరవేయడం ఖాయం- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
రాష్ట్రంలో నిరుద్యోగులు సమస్యలు తీరాలన్నా.. రైతు రాజ్యం రావాలన్నా.. సంక్షేమ ఫలాలు అందాలన్నా.. బీఎస్పీ జెండా పట్టుకోవాలని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రాబోయే రోజుల్లో బహుజన, దళిత, గిరిజన శక్తులు ఏకమై ప్రగతి భవన్ పై బీఎస్పీ జెండా ఎగరవేయడం ఖాయమని అయన పునరుద్ఘాటించారు. కులాల,...
రాజకీయం
నిరుద్యోగి కేంద్రంగా తెలంగాణ రాజకీయం.. పైచేయి ఎవరిదో?
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు నిరుద్యోగి, నోటిఫికేషన్స్ చుట్టూ తిరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో 50వేలకు పైగా కొత్తగా జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తామని అధికార పార్టీ ప్రకటించింది. ఆ తర్వాత నాగార్జున సాగర్, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. కానీ, జాబ్ నోటిఫికేషన్స్ మాత్రం రాలేదు. నిరుత్సాహంలో...
రాజకీయం
మన పాలకులు ఎన్ని వేల కోట్లు వృథా చేశారో? ఆర్ఎస్ ప్రవీణ్ మండిపాటు
అధికార టీఆర్ఎస్పై విమర్శలు సంధించే బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈసారి బీజేపీని కూడా అరుసుకున్నారు.ఒకవైపు ఈటల రాజేందర్ గెలుపును ప్రశంసిస్తూనే మరోవైపు టీఆర్ఎస్, బీజేపీ విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేయడంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా టీఆర్ఎస్...
Latest News
Nikhil : ‘స్పై’ మూవీలో హీరో నిఖిల్ న్యూ లుక్ రిలీజ్
‘కార్తికేయ2’ సినిమాతో హీరో నిఖిల్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 18 పేజెస్తో మరో హిట్ అందుకున్నాడు. డిఫరెంట్ కంటెంట్తో కూడిన...
వార్తలు
మిస్ డ్ కాల్ తో క్షణాల్లో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.. ఎలాగంటే?
పీఎఫ్ అనేది అన్ని ప్రైవేట్ కంపెనీలు వారి ఉద్యోగులు కల్పించే హక్కు. ఉద్యోగుల జీతాల్లోంచి కొంత మొత్తాన్ని కట్ చేసి, కొంత యాడ్ చేసి దాస్తారు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ఆసరాగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ కాంట్రాక్టు లెక్చరర్లకు శుభవార్త..ఇక 12 నెలల జీతం చెల్లింపు
ఏపీ కాంట్రాక్టు లెక్చరర్లకు శుభవార్త చెప్పింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చలర్ల జీతాల పై తాజాగా కీలక ప్రకటన చేసింది జగన్మోహన్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రాజకీయాలకు గుడ్ బై చెబుతా – కోటం రెడ్డి సంచలన ప్రకటన
రాజకీయాలకు గుడ్ బై చెబుతానని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ప్రకటన చేశాడు. వైసిపి అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపిందని ఫైర్ అయ్యారు. నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కి...
Telangana - తెలంగాణ
గవర్నర్ విషయంలో..కోర్టు.. కేసీఆర్ కు తగిన బుద్ది చెప్పింది – విజయశాంతి
గవర్నర్ విషయంలో..కోర్టు.. కేసీఆర్ కు తగిన బుద్ది చెప్పిందని విమర్శలు చేశారు విజయ శాంతి. రాజ్యాంగం పట్ల, చట్టపరమైన విధుల పట్ల మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏపాటి గౌరవం ఉందో......