BYPOLL
భారతదేశం
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు బైపోల్… షెడ్యూల్ జారీ చేసి కేంద్ర ఎన్నికల సంఘం
5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. మరో 5 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 5 అసెంబ్లీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అనర్హత లేక, ఎమ్మెల్యే అభ్యర్థి మరణించడం, లేకపోతే రాజీనామా చేయడం వంటి కారణాల వల్ల ఆయా అసెంబ్లీ స్థానాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వీటన్నింటికీ ఎన్నికలు జరుగనున్నాయి.
పశ్చిమ బెంగాల్...
Telangana - తెలంగాణ
ఇంటి నుంచి కరీంనగర్ బయలుదేరిని ఈటెల రాజేందర్…
హుజూరాబాద్ ఎన్నికల్లో విజయం దాదాపు ఖరారు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ సంబరాలు మొదలయ్యాయి. మరోవైపు విజయం ఖరారు కావడంతో ఈటెల రాజేందర్ హుజూరాబాద్ లో తన ఇంటి నుంచి కరీంనగర్ కౌంటింగ్ కేంద్రానికి తరలివెళ్లారు. ఈటెల సతీమణి జమును వీర తిలకం దిద్దిన తర్వాాత కరీంనగర్ కు బయలుదేరారు. ఉదయం నుంచి ఇంటికే పరిమితమైన...
Telangana - తెలంగాణ
భారీ విజయం దిశగా ఈటెల రాజేందర్.. 22 వేల కన్నా అధిక మెజారిటీ ఖాయం
దేశవ్యాప్తంగా అందరి ద్రుష్టిని ఆకర్షించిప హుజూరాబాద్ ఎన్నికల్లో భారీ విజయం దిశగా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ వెళ్తున్నారు. ఉదయం నుంచి మొదలైన బీజేపీ హవా ఎక్కడా తగ్గకుండా లీడ్ ను కనబరుస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగలింది. ప్రభుత్వ పథకాలు, లీడర్ల ప్రచారం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు...
భారతదేశం
హిమాచల్ ప్రదేశ్ లో అధికార బీజేపీకి ఘోర పరాజయం..
హిమాచల్ ప్రదేశ్ లో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిమాచల్ ప్రదేశ్ లో ఒక పార్లమెంట్, మూడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ... ఒక్క సీటు కూడా గెలువలేకపోయింది. మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి దివంగత...
Telangana - తెలంగాణ
హుజూరాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేస్తాం- బండి సంజయ్
హుజూరాబాద్ బైపోల్ లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేస్తున్నాం అని స్పష్టం చేశారు. హుజూరాబాద్లో బీజేపీ సాధించబోయే విజయం కార్యకర్తల విజయంగా ఆయన అభివర్ణించారు. ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలకు చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు టీఆర్ఎస్...
Telangana - తెలంగాణ
హుజూరాబాద్ అప్డేట్ రెండో రౌండ్ లో బీజేపీ ఆధిక్యం
హుజూరాబాద్ బైపోల్ కౌంటింగ్ లో రెండో రౌండ్ లో కూడా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు. కేవలం స్వల్ప ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. మొదటి రెండు రౌండ్లలో కేవలం హుజూరాబాద్ మండలంలోని గ్రామాల ఓట్లను కౌంటింగ్ చేస్తున్నారు. తాజా రెండో రౌండ్ ముగిసే సరికి.. రెండు రౌండ్లు కలిపి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్...
భారతదేశం
ఎంపీ, అస్సాంలో బీజేపీ… బెంగాల్లో టీఎంసీ లీడ్.
దేశవ్యాప్తంగా జరుతున్న ఉప ఎన్నికల కౌంటింగ్ లో ప్రజలు వినూత్న తీర్పు నిస్తున్నారు. ముఖ్యంగా ఆ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీకలకు ఆధిక్యత కనిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్, అస్సాంలో, కర్ణాటకలో ఆపార్టీ ఆధిక్యం కనబరుస్తోంది. మరో వైపు బెంగాల్లో త్రుణమూల్ కాంగ్రెస్ భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం దేవవ్యాప్తంగా పలు...
Telangana - తెలంగాణ
హుజూరాబాద్ తొలి రౌండ్ లో బీజేపీ ఆధిక్యం
నరాలు తెగే ఉత్కంఠత నడుమ హుజూరాబాద్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. టీఆర్ఎప్, బీజేపీ మధ్య ఆధిక్యం దోబూచులాడుతోంది. తాజాగా ఫస్ట్ రౌండ్ ఈవీఎం కౌంటింగ్ లో బీజేపీకి ఆధిక్యం వచ్చింది. తొలి రౌండ్ లో హుజూరాబాద్ మండలంలోని పోల్ అయిన ఓట్లను లెక్కించారు. బీజేపీ తరుపున ఈటెల రాజేందర్ 166 ఓట్ల లీడ్ లో...
Telangana - తెలంగాణ
హుజూరాబాద్ లో రికార్డ్ స్థాయిలో పోలింగ్… సమయం దాటినా క్యూ లైన్ల లోనే ఓటర్లు
హుజూరాబాద్ ఓటర్లు తమ చైతన్యాన్ని చాటుకున్నారు. రికార్డ్ స్థాయిలో ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్నారు. గతం లో కన్నా అధికంగా పోలింగ్ పర్సెంటేజీ నమోదైంది. సాయంత్ర 7 గంటల వరకు 86.4 శాతం ఓటింగ్ నమోదైంది. మరోవైపు నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఓటేసేందుకు ఓటర్లు క్యూలోనే ఉన్నారు. పోలింగ్ ముగిసే సమయానికి మరింతగా పోలింగ్...
Telangana - తెలంగాణ
హుజూరాబాద్ ప్రచారానికి నేటితో తెర..
దాదాపుగా గత ఐదు నెలలుగా జరుగుతున్న హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారానికి నేటితో తెర పడనుంది. ఈనెల 30న ఓటింగ్ జరుగనుంది. ఓటింగ్ కు 72 గంటల ముందే ప్రచారం ముగియనుంది. గతంలో ప్రచారం ముగింపు ఓటింగ్కు 48 గంటల ముందు ఉండేది. అయితే కోవిడ్ నిబంధనల కారణంగా ఈ సారి ప్రచారం మరింత ముందుగానే...
Latest News
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్: ఎమ్మెల్సీ కవిత
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్లో జరుగుతున్న...
Telangana - తెలంగాణ
తెలంగాణను కేసీఆర్ అభివృద్ది చేస్తుంటే..ఏపీని జగన్ ధ్వంసం చేస్తున్నాడు – చంద్రబాబు
తెలంగాణను కేసీఆర్ అభివృద్ది చేస్తుంటే..ఏపీని జగన్ ధ్వంసం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు చంద్రబాబు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ నగర అభివృద్ధికి కృషి చేశాను.. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండటం టీడీపీ ఘనత...
Telangana - తెలంగాణ
నా పాలన వల్లే.. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది – చంద్రబాబు
నా పాలన వల్లే.. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ టీడీపీని హైదరాబాద్ లోనే స్థాపించారని.. తెలుగు ప్రజల గుండెల్లో టీడీపీ ఎప్పుడూ...
వార్తలు
శ్రీవారి సన్నిధిలో హీరోయిన్కు ఆదిపురుష్ డైరెక్టర్ కిస్.. నెటిజన్లు ఫైర్
ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ పై ఓవైపు నెటిజన్లు.. మరోవైపు శ్రీవారి భక్తులు ఫైర్ అవుతున్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించారని మండిపడుతున్నారు. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటంటే..?
ఆదిపురుష్ మూవీ విజయం...
Telangana - తెలంగాణ
తెలంగాణలో BRS కు రెండు పార్టీ ఆఫీసులు?
తెలంగాణలో BRS కు రెండు పార్టీ ఆఫీసులు? అంటూ షర్మిలా ఫైర్ అయ్యారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా.. కేసీఆర్ రాజకీయాలకు భూములు కరువా..! కమీషన్ల పేరు చెప్పి ఖజానానే పొతం పట్టించిన...