CEO

అపార్ట్‌మెంట్‌లో ప్రారంభమైన కంపెనీ.. ఇప్పుడు సీఈవో జీతమే 3 కోట్లకు పైనే..!!

ఢిల్లీవేరీ, భారతదేశం యొక్క అతిపెద్ద పూర్తి డిజిటల్ లాజిస్టిక్స్ కంపెనీ, 2011లో సాహిల్ బారువా, మోహిత్ టాండన్, భవేష్ మంగ్లానీ మరియు కపిల్ భారతిచే స్థాపించబడింది. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పాటు అన్ని పనులు వేగంగా, సులభంగా జరుగుతున్నాయి. వేగవంతమైన డెలివరీ అవసరం కూడా పెరుగుతుంది. ప్రస్తుత CEO, సాహిల్ బారువా, వ్యాపారాన్ని ముందుకు...

మునుగోడు కౌంటింగ్‌ ముగిసింది.. వీవీప్యాట్లు లెక్కించాక అధికారికంగా ఫలితాలు ప్రకటిస్తాం : వికాస్‌ రాజ్‌

మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ స్పందించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ముగిసిందని తెలిపారు. ఇంకా వీవీ ప్యాట్లు లెక్కించాల్సి ఉందని.. ఆ తర్వాతే అఫిషియల్గా ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు వికాస్ రాజ్. ఎన్నిక నిర్వహణలో ఒకరిద్దరు తప్పులు చేసి...

జొమాటో సీఈఒ చేసిన పనికి నెటిజన్లు ఫిదా..వైరల్..

మనం ఎంత పెద్ద అయినా కూడా మన కింద పనిచేసే వారి గురించి ఆలోచించిన వాడే నిజమైన యజమాని అంటారు పెద్దలు..ఇప్పుడు ఓ వ్యక్తి అలానే చేశాడు..అతను ఒక పెద్ద కంపెనీకి సీఈఒ..అయిన సాదాసీదా వ్యక్థిగా ఒక ఉద్యోగిగా పనిచేస్తూ ఉద్యోగుల పరిస్థితులను అర్థం చేసుకున్నాడు..ఈ విషయం ఆ కంపెనీలో పనిచేసేవారికెవ్వరికీ తెలియదు. ఇంతకీ...

ట్విట్టర్‌పై మళ్లీ కన్నేసిన ఎలాన్ మస్క్.. తక్కువ ధరకే కొనేందుకు ప్లాన్!

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌పై టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్ మళ్లీ కన్నేసినట్లు కనిపిస్తోంది. ట్విట్టర్‌ను టేకోవర్ చేసుకోవడానికి మళ్లీ ముందుకు వచ్చారు. మొదట్లో ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ట్విట్టర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 28వ తేదీన విచారణ జరగాల్సి...

అస్ట్రేలియా గడ్డ సత్తా చాటిన ఇండియన్ కుర్రాడు .. సక్సెస్ స్టోరీ..

కష్టే ఫలి .. కృషి ఉంటే మనుషులు మహా పురుషులు అవుతారు అని పెద్దలు ఎప్పుడూ చెబుతారు.సాధించాలనే పట్టుదల ఉంటే ఏదైనా చెయ్యొచ్చు. తాజాగా ఓ కుర్రాడు అదే చేసి చూపించాడు.ఎయిర్ పోర్ట్ లో క్లినర్ గా ఉద్యోగం చేసి ఇప్పుడు ఓ కంపెనీ స్థాయికి చేరుకున్నాడు .అతని సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.. భారతదేశంలోని...

ఆత్యహత్య చేసుకోవాలన్న ఆలోచన నుంచి.. నేడు కార్పొరేట్‌ సీఈవోగా ఎదిగిన మహిళ..!

లైఫ్‌లో కొన్ని సార్లు మనం భరించలేని కష్టాలు వస్తాయి. వాటిని తప్పించుకోవాలని చాలామంది ఆతహత్య చేసుకుంటారు. మనం ఇప్పుడు చెప్పుకోబోయే కథ కూడా అలాంటిదే.. ఒక స్జేజ్‌లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన నుంచి.. ఇప్పుడు ఇండియాలోనే అతిపిన్న వయసులో కార్పొరేట్‌ సీఈవోగా ఎదిగింది. శారీరక లోపంతో అడుగడుగునా అవమానాలు, వెక్కిరింతలకు గురైనా రాధిక కథ...

ఈలాన్ మస్క్‌ పై లైంగిక ఆరోపణలు.. భారీ మొత్తంలో చెల్లింపులు!

సంచలనాలకు ఎప్పుడూ కేంద్ర బిందువుగా ఉండే టెస్లా, స్పెస్ ఎక్స్ సీఈఓ ఈలాన్ మస్క్ సంబంధించిన ఓ వార్త సెన్సేషనల్ అయింది. ఈ వార్త విన్న ప్రతిఒక్కరూ ఒక్కసారిగా షాక్‌కి గురవుతున్నారు. ఇంతకీ ఆ విషయం ఏమిటని అనుకుంటున్నారా..? 2016లో ఈలాన్ మస్క్ ఒక విమాన ప్రయాణ సమయంలో ఫ్లైట్‌లో హోస్ట్ ను లైంగికంగా...

సుసాన్ వోజ్‌కికీ : రుణ గ్రస్తురాలి నుంచి యూట్యూబ్‌ సారథిగా

సుసాన్ వోజ్‌కికీ 2014లో యూట్యూబ్‌కు సారథ్యం వహించారు, అయితే ఆమె వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ యొక్క CEOగా ఎదగడానికి చాలా కాలం ముందు, ఆమె ఇప్పటికే ఒక వ్యవస్థాపకురాలు, నేటి అత్యధిక పనితీరు కనబరుస్తున్న మహిళా CEOలలో ఒకరిగా తన మార్గాన్ని సుగమం చేసింది. వోజ్‌కికీ 11 సంవత్సరాల వయస్సులో తన మొదటి వ్యాపారాన్ని ప్రారంభించింది, ఆమె...

ఏయిర్ ఇండియా సీఈఓగా టాటా ఆహ్వానాన్ని తిరస్కరించించి ఇల్కర్ ఐసీ..!

ఏయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండాలనే టాటా గ్రూప్ ఆహ్వానాన్ని ఇల్కర్ ఐసీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇటీవల టాటా గ్రూప్ కొన్న ఏయిర్ ఇండియా సంస్థ సీఈఓగా టర్కీ దేశానికి చెందిన ఇల్కర్ ఐసీని నియమిస్తున్నట్లు ఫిబ్రవరి 14న ప్రకటించింది. అయితే "జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని" ఎయిర్...

టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ కు షాక్… అందుకు మరోసారి నో చెప్పిన ఇండియా

ప్రపంచ కుబేరుడు టెస్లా, స్పెస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ కు మరోసారి షాక్ ఇచ్చింది ఇండియా ప్రభుత్వం. టెస్లా ఎలక్ట్రిక్ కార్లను ఇండియాలో ప్రవేశ పెట్టాని ఎలన్ మస్క్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కార్లను అమెరికాలోనే తయారు చేసి ఇండియాకు దిగుమతి చేయాలని ఎలన్ మస్క్ భావిస్తున్నాడు. అయితే దిగుమతి చేసుకునే కార్లపై సుంకాలు...
- Advertisement -

Latest News

కొడంగల్ లో ఓటు వేయనున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్దం చేశారు అధికారులు. ఇవాళ ఉదయం 7 గంటల నుంచే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 5 గంటల...
- Advertisement -

కేసీఆర్ మూడోసారి సీఎంగా డిసెంబర్ 4 లేదా 7వ తేదీన ప్రమాణ స్వీకారం?

కేసీఆర్ మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయిందని సమాచారం. కేసీఆర్ మూడోసారి సీఎంగా సెక్రటేరియట్ ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుందని సమాచారం. డిసెంబర్ 4 లేదా 7వ...

తెలంగాణ ఎన్నికలు…ఇవాళ హెలికాప్టర్ లో సిద్దిపేటకు సీఎం కేసీఆర్

ఇవాళ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ ఉదయం సిద్దిపేట జిల్లాకు సీఎం కేసీఆర్ ప్రయాణం కాలున్నారు. సీఎం కేసీఆర్ స్వగ్రామం అయిన చింతమడకలో...

పోలింగ్‌కు వరుణ గండం.. తెలంగాణలో రెండు రోజులు వర్షాలు

ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎలక్షన్ పోలింగ్ డే కు వరుణ గండం ఉన్నట్లు స్పష్టం చేసింది....

ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్దం ఐంది. ఇవాళ ఉదయం 7 గంటల నుంచే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహిస్తారు అధికారులు. తెలంగాణలో...