cinema

జీ తెలుగు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి & రాధకు నీవేరా ప్రాణం సీరియల్స్ చూడండి..

మీ అభిమాన తారలను కలిసే ఛాన్స్ కొట్టేయండి! హైదరాబాద్, 09 మే: ప్రపంచ మాతృదినోత్సవం సందర్భంగా జీ తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే తారలను కలుసుకునే అవకాశం అందిస్తోంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ అభిమాన సీరియల్స్ - చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మరియు రాధకు నీవేరా ప్రాణం చూడటమే! ఈవారం అదిరిపోయే ట్విస్ట్లు, అలరించే...

Big breaking : ఇండస్ట్రీలో మరో ప్రముఖ నటుడు మృతి..

ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు గత కొద్ది రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న విషయం తెలిసిందే..తీవ్ర అనారోగ్యం బారినపడి హైదరాబాద్ నగరంలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో కొద్ది నిమిషాల క్రితమే తుదిశ్వాస విడిచారు.. గత కొన్నిరోజులుగా సెప్సిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు.....

శుక్రవారం నాడే సినిమాలు ఎందుకు రిలీజ్ అవుతూ ఉంటాయి..? కారణం ఏంటి..?

మనం గమనించినట్లయితే కొత్త సినిమాలు ఎప్పుడు కూడా శుక్రవారం నాడే రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే వారంలో ఏడు రోజులు ఉంటాయి కదా కేవలం శుక్రవారం నాడే ఎక్కువగా సినిమాలను రిలీజ్ చేస్తారు అందుకు కారణం ఏంటి..? ఈ సందేహం చాలా మందిలో ఉండే ఉంటుంది మరి ఇప్పుడే దీని వెనుక రీజన్ ని...

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ మీ జీ సినిమాలులో!

హైదరాబాద్, 12 ఏప్రిల్: వైవిధ్యభరితమైన సినిమాలతో ప్రేక్షకులకు వినోదం పంచే జీ సినిమాలు మరో సందేశాత్మక చిత్రంతో మీ ముందుకు రావడానికి సిద్దంగా ఉంది. ఉత్తమ ప్రాంతీయ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించే జీ సినిమాలు ఈసారి మరో సరికొత్త చిత్రంతో రాబోతోంది. ఆలోచనాత్మక చిత్రంగా ప్రశంసలు పొందిన ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’...

రీమేక్ సినిమాలపై రణబీర్ కపూర్ వైరల్ కామెంట్స్..

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తాజాగా రీమేక్ సినిమాలపై వైరల్ కామెంట్స్ చేశారు. ఇప్పటివరకు తాను ఎందుకు రీమేక్ సినిమాల్లో నటించలేదో చెప్పుకొచ్చారు.. బాలీవుడ్లో ఏ విషయాన్నినైనా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి రన్బీర్. ఇప్పటికే పలు విషయాల్లో తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పుకొచ్చిన రన్బీర్ తాజాగా తాను ఎందుకు రీమేక్ సినిమాల్లో నటించనో తెలిపారు....

వకీల్ సాబ్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చేసిన దర్శకుడు వేణు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాకు సీక్వెల్ రాబోతుందంటే వార్తలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్న ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు చిత్ర బృందం. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి కు సీక్వెల్ ఉంటుందని ప్రకటించేశారు. రాజకీయ...

డిఫరెంట్ లుక్ లో కాజోల్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు బాలీవుడ్లో నటిస్తూ వస్తున్నారు. సోషల్ మీడియాలో కాజోల్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె అందానికి నెటిజన్స్ సైతం మంత్రముగ్ధులు అవుతూ ఉంటారు. అయితే తాజాగా కాజల్ వేసుకున్న ఒక...

“దేశముదురు” రీ రిలీజ్ ముహూర్తం ఖరారు.. తగ్గేదేలే !

టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను మళ్ళీ రీ రిలీజ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు నిర్మాతలు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ మరియు పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ వంతు వచ్చింది. ఏప్రిల్ నెల 8 వ తేదీన అల్లు అర్జున్ బర్త్డే వస్తున్న...

హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా : బాలీవుడ్ నుండి అందుకే వెళ్ళిపోయా ?

భారతదేశ నటి ప్రియాంక చోప్రా గురించి ఒక రహస్యం బయటపడింది. ఈమె బాలీవుడ్ లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. కానీ ప్రియాంక చోప్రా హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా అక్కడే స్థిరపడిపోయింది. అయితే అందరూ కూడా ఈమె వ్యక్తిగత జీవితం...

ఎన్నో విమర్శలు.. మరెన్నో అవమానాలు.. చివరికి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన మెగా వారసుడు

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ తనయుడుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్ ఎంట్రీ సక్రమంగా జరిగిన తర్వాత మాత్రం ఎన్నో విమర్శల పాలయ్యారు. చివరికి తన కృషి, తపనతో అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి సంపాదించి చరిత్ర తిరగరాశారు. తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు రామ్ చరణ్. టాలీవుడ్ లో నెంబర్...
- Advertisement -

Latest News

పసికూనపై ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ ప్రతాపం… 172 పరుగులకే ఆల్ అవుట్ !

ఈ రోజు ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఏకైక టెస్ట్ ఐర్లాండ్ తో ఇవాళ మొదలైన సంగతి తెలిసిందే. ఆతిధ్య ఇంగ్లాండ్ మొదట టాస్ గెలిచి...
- Advertisement -

షాకింగ్: భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల ధర.. !

ఈ మధ్యన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తట్టుకోలేక సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాలపై మక్కువను చూపిస్తున్నారు. దాదాపుగా గత రెండు సంవత్సరాలుగా ఇండియాలో భారీ ఎలెక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి మరియు అమ్మకాలు జరిగినట్లుగా...

బ్రేకింగ్ : తమిళనాడు సముద్ర తీరంలో భారీగా బంగారం పట్టివేత… !

ప్రస్తుతం దేశంలో బంగారాన్ని అక్రమంగా తరలించడంలో దొంగలు, నేరస్థులు మరియు అవినీతిపరులు బాగా ఆరితేరిపోయారు. ఎన్నో రకాలుగా బంగారాన్ని రవాణా చేస్తూ కొన్ని సార్లు దొరికిపోతున్నారు, మరికొన్ని సార్లు తప్పించుకుపోతున్నారు. ఇక తాజాగా...

గుండెపోటుతో మరణించిన సింగర్ కు అక్కడే విగ్రహం…

సరిగ్గా ఏడాది క్రితం ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కోల్కతా లోని కాలేజ్ నజూరుల్ ఆడిటోరియం సమీపంలో లైవ్ ప్రోగ్రాం ఇస్తున్న సమయంలో కొంచెం ఇబందిగా ఉందని.. హోటల్ కు వెళ్ళిపోయాడు....

“ది కేరళ స్టోరీ” సినిమాను మోదీ ఎందుకు ప్రమోట్ చేశారంటే…

ఇటీవల బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ అనే సినిమా ఎంతటి వివాదాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో ముస్లిం యువతులు ఐసిస్ లుగా మారినట్లు చిత్రీకరించారు....