CM Jagan reached Tadepalli
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
విశాఖ జిల్లా పర్యటన ముగించుకొని తాడేపల్లికి చేరుకున్న సీఎం జగన్
అనకాపల్లి, విశాఖ జిల్లాల పర్యటన ముగించుకొని తాడేపల్లికి చేరుకున్నారు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. మంగళవారం విశాఖపట్నం జిల్లాలోని అచ్యుతాపురం సేజ్ లో ఏ టి సి అలయన్స్ టైర్స్ కంపెనీని ప్రారంభించారు సీఎం జగన్. 8 పరిశ్రమల నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్...
Latest News
పది రోజులకు రూ. 54 లక్షల బిల్లు వేసిన ఆసుపత్రి యాజమాన్యం..
ఆరోగ్యాన్ని మించిన ఆస్తి మరొకటి లేదు అంటారు.. ఒక్కసారి ఏదైనా సమస్య వచ్చి ఆసుపత్రిలో జాయిన్ అయ్యామంటే.. వేలు నీళ్లులా ఖర్చు అయిపోతాయి.. వెయ్యి రూపాయలు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
డైమండ్ పాప.. నాకు చీర, గాజులు పంపాలి – నారా లోకేష్
మహిళలకు "డైమండ్ పాప" క్షమాపణలు చెప్పాలని నారా లోకేష్ చురకలు అంటించారు. ఇవాళ ఏపీ మంత్రి రోజాపై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. నాకు చీర, గాజులు పంపిస్తానని మహిళలను అగౌరవపరిచేలా రోజా...
వార్తలు
రామ్ చరణ్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోని రెండు తెలుగు రాష్ట్రాలలో యువత పొలిటికల్గా యాక్టివ్ అవ్వడానికి ఆయన తనవంతు కృషి చేస్తున్నారు....
వార్తలు
తారక రత్న పరిస్థితి నిలకడగా ఉంది – బాలయ్య ప్రకటన
నందమూరి వారసుడు తారకరత్న ఇటీవల టీడీపీ యువ నేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పేరిట చేస్తున్న పాదయాత్రలో స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా .. అప్పటికే గుండెపోటు...
భారతదేశం
ఇండియా కరోనా అప్డేట్.. కొత్తగా 109 కేసులు
ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్...