coriander seeds

రాత్రి నిద్ర బాగా పట్టాలంటే… ఇలా చెయ్యండి..!

చాలామందికి రాత్రిపూట ఎక్కువగా నిద్ర పట్టదు. మంచి నిద్ర కోసం ఎంత ప్రయత్నం చేసినా నిద్ర రాదు సరి కదా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది నిజానికి ఆరోగ్యంగా ఉండేందుకు నిద్ర కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మనం మంచిగా నిద్రపోతేనే మన ఆరోగ్యం బాగుంటుంది లేకపోతే అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు కూడా...

థైరాయిడ్ తో బాధ పడుతున్నారా..? అయితే ఈ టీ ని తీసుకోండి..!

ఈ మధ్య కాలంలో చాలా మంది వివిధ రకాల అని అనారోగ్య సమస్యల తో బాధ పడుతున్నారు. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటిస్తూ ఉండాలి. ఈ మధ్యన ఎక్కువ మంది థైరాయిడ్ సమస్య తో బాధ పడుతున్నారు చాలా మంది థైరాయిడ్ వలన ఇబ్బంది పడుతున్నారు. గొంతు దగ్గర చిన్న...

జలుబు మొదలు జీర్ణ సమస్యల వరకు ధనియాలతో మాయం..!

మనం వంటల్లో ధనియాలను ఎక్కువగా వాడుతూ ఉండటం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అయితే మరి ఆ ప్రయోజనాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. మరి ఆలస్యమెందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి. చర్మానికి మంచిది: ధనియాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. స్కిన్ రాషెస్ వంటి సమస్యలు తొలగిస్తాయి. అలానే చర్మం త్వరగా...

ధ‌నియాల‌తో అనారోగ్య స‌మ‌స్య‌లు దూరం..!

భార‌తీయులు పురాతన కాలం నుంచి వాడుతున్న అనేక వంట ఇంటి పోపు దినుసుల్లో ధ‌నియాలు కూడా ఒక‌టి. కొంద‌రు వీటిని మ‌సాలాల్లో ఉప‌యోగిస్తారు. కొంద‌రు వీటిని నేరుగా పోపులోనే వేస్తారు. అయితే కేవ‌లం వంట ఇంటి దినుసుగానే కాదు, ధ‌నియాలు మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే ఔష‌ధంగా కూడా ప‌నిచేస్తాయి. ఆయుర్వేద ప్ర‌కారం.. ధ‌నియాల‌కు...
- Advertisement -

Latest News

ప్రగతి భవన్ కేసీఆర్ సొంత జాగీరా ? : ఈటల

ప్రగతి భవన్ ఏమైనా  కేసీఆర్ సొంత జాగీరా అని ప్రశ్నించారు  హూజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇవాళ మీడియాతో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు....
- Advertisement -

ఎంఐఎం విధానం ఏంటో అసదుద్దీన్ ఒవైసీ చెప్పాలి : రేవంత్ రెడ్డి

ఎంఐ ఎంతో కలిసి పార్లమెంట్లో ప్రతీ బిల్లుకు బిఆర్ ఎస్ మద్దతిచ్చింది. మోడీ కేసీఆర్ ఒకటైనప్పుడు వి ఆర్ ఎస్ తో MIM ఎలా కలిసి ఉంటుంది. ఇప్పుడు ఎంఐఎం విధానం ఏంటో...

కాంగ్రెస్ లో సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి ఉంటే తప్పేంటి – రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి ఉంటే తప్పేంటి అంటూ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న నిజామాబాద్‌ జిల్లాలో మోడీ సభకు కౌంటర్‌ ఇస్తూ.. ఇవాళ రేవంత్‌...

బ్రేకింగ్ : పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం..?

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రేపో, మాపో ఎన్నికలు జరుగనుండటంతో అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తాయి. ఇప్పటివరకు తెలంగాణలో అధికారం చేపట్టన బీజేపీ మంచి...

BREAKING : ఏపీ మంత్రి రోజాకు తీవ్ర అస్వస్థత !

BREAKING : ఏపీ మంత్రి రోజాకు తీవ్ర అస్వస్థత నెలకొంది. తిరుపతి పుత్తూరు మండలం తిరుమల కుప్పం గ్రామం లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లో పాల్గొన్నారు ఏపీ మంత్రి రోజా....