couple
క్రైమ్
ఇల్లు ఇచ్చి, డబ్బులు ఇచ్చిన ఫ్రెండ్ భార్యతో శృంగారం !
ఇల్లు ఇచ్చి, డబ్బులు ఇచ్చిన ఫ్రెండ్ భార్యతో శృంగారంలో పాల్గొన్నాడు ఓ మిత్ర ద్రోహి. దీంతో వారిద్దరిపై హత్య యత్నం చేశాడు అతని మిత్రుడు. ఈ సంఘటనం కర్ణాటక లోని రామంచ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. నాగయ్య అనే వ్యక్తి రామంచ గ్రామంలో ఉంటున్నాడు. నాగయ్యకు చేపల వ్యాపారం...
జీవన తరంగాలు
భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే వీటిని మరచిపోకూడదు…!
తరచూ భార్యభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. ఏదైనా అపార్ధం కలగడం లేదు అంటే ఇద్దరు మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం లాంటి వాటి వల్ల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు కలగొచ్చు. కొన్ని కొన్ని సార్లు ఆ చిన్నది కాస్తా పెద్దవిగా మారే అవకాశం కూడా ఉంటుంది.]
అలాంటి సందర్భాలలో కోపాన్ని,...
భారతదేశం
కొత్త జంటకు షాక్.. పెళ్లిలో ఏకంగా అందరి ముందే దాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు..!
ఇండియా వ్యాప్తంగా.. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు.. సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. మొన్నటి ఐదు రాష్ట్రాల ముందు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం.. ఎన్నికలు పూర్తి కాగానే.. ధరలు డబుల్ చేసేస్తుంది. ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా.. రోజుకు 80 పైసలు కచ్చితంగా పెంచుతున్నారు.
ఇది ఇలా...
క్రైమ్
మనుషులను చంపి వారి భాగాలతో వెరైటీ వంటకాలు చేసుకుని తిన్న రాక్షస జంట..30 మంది బలి
ఎవరైనా చికెన్, మటన్ తింటారు..కానీ ఈ జంట ఏకంగా మనుషులను చంపి వారి భాగాలతో రకరకాల వంటలు వండుకుని తింటుందట. దాదాపు 20 ఏళ్లుగా 30 మందిని చంపి తిన్నారంట. ఈ ఘటన రష్యాలోని కాస్పోదర నగరంలో జరిగింది. దీనికి సంబంధించి పూర్తివివరాలు ఇలా ఉన్నాయి..
రష్యాలోని క్రాస్నొదర నగరంలో నివాసముంటున్న దిమిత్రీ బక్షీవ్(35), అతని...
ఇంట్రెస్టింగ్
ప్రేమని పంచుకునేటప్పుడు భార్యాభర్తలు ఈ తప్పులు అస్సలు చెయ్యకూడదు..!
భార్య భర్తల మధ్య ఎప్పుడూ మంచి ప్రేమ ఉండాలి. అలాగే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి గురించి మరొకరు కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం. అదేవిధంగా కేవలం సెక్స్ మాత్రమే కాకుండా సంతోషంగా, ఆనందంగా ఉండడం కూడా చాలా అవసరం. అయితే చాలా మంది భార్యాభర్తలు ఎక్కువగా రాత్రి పూట ఈ తప్పులు చేస్తూ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పిల్లలతో కలిసి దంపతుల ఆత్మహత్య… కలకలం రేపుతున్న సూసైడ్ లేఖ
రాజమండ్రి: జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మామిడికుదురు మండలం మొగలికుదురులో పిల్లలతో కలిసి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇవాళ ఉదయం పిల్లలతో కలిసి బైక్పై చంచినాడ బ్రిడ్జ్ వద్దకు వెళ్లిన భార్యభర్తలు నదిలో దూకి బలవన్మరాణానికి పాల్పడ్డారు. నలుగురు ఒకేసారి నదిలోకి దూకారు. స్థానికులు గమనించి రక్షించే ప్రయత్నం చేశారు. నదీలో ప్రవాహం...
Telangana - తెలంగాణ
తెలంగాణ మంత్రి సోదరుడి వేధింపులు.. మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు
హైదరాబాద్: ఓ మంత్రి, అతని సోదరుడు శ్రీకాంత్గౌడ్ల నుంచి నుంచి తమకు ప్రాణహాని ఉందని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దంపతులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. మంత్రిపై 2018 ఎన్నికల సమయంలో ఓ కేసు విషయంలో దంపతులు సాక్షిగా ఉన్నారు. దీంతో తమపై కక్ష కట్టి...
ఆరోగ్యం
భార్యా భర్తలు బరువు తగ్గడానికి కొన్ని రొమాంటిక్ పద్ధతులు..!
భార్యాభర్తలు బరువు తగ్గడానికి నిజంగా కొన్ని రొమాంటిక్ పద్ధతులు ఉన్నాయి. వీటిని కనుక ఫాలో అయితే ఏ కష్టం లేకుండా ఎంతో రొమాంటిక్ గా బరువు తగ్గొచ్చు. తద్వారా ఫిట్ గా ఆరోగ్యంగా ఉండడానికి వీలవుతుంది.
మామూలుగా వర్కౌట్ చేసే సమయంలో ఒక్కరు కూర్చుని చేస్తే కాస్త బోర్ కొడుతుంది. పైగా మోటివేషన్ కూడా ఉండదు....
Telangana - తెలంగాణ
నిజామాబాద్ లో లవర్స్ సుసైడ్ : వారం రోజులుగా చెట్టుపైనే మృతదేహాలు
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని చందూర్ మండలం లక్ష్మాపూర్ అడవి ప్రాంతంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. చెట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు ప్రేమికులు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అంతేకాదు.. మోస్రామ్ మండలం తిమ్మాపూర్ కి...
Telangana - తెలంగాణ
నిన్న భర్త.. నేడు భార్య.. ఒక్క రోజులో ఇద్దరిని చంపేసిన కరోనా
హైదరాబాద్: కరోనా మహమ్మారి కుటుంబాలను కబలించేస్తోంది. రోజుల వ్యవధిలోనే మృత్యు ఘోష సృష్టిస్తోంది. చిన్న, పెద్దా, ధనిక, పేద అనే తేడా లేకుండా ఒక్కసారిగా పంజా విసురుతోంది. దీంతో కరోనా మృతులు పెరుగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ కుటుంబంపై కూడా కరోనా మహమ్మారి విజృంభించింది. ఒక్క రోజు వ్యవధిలో మాజీ సీఎస్ ఎస్వీ...
Latest News
UPI చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం!
ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ లావాదేవీల హవా నడుస్తోంది. రూపాయి నుంచి కోట్ల వరకూ అంతా ఆన్లైన్లోనే బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఇంటర్నెట్. ఈ నేపథ్యంలో...
Telangana - తెలంగాణ
కమలాపూర్లో పీఎస్లో కౌశిక్రెడ్డిపై కేసు నమోదు
కమలాపూర్లో పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఎంపీడీవో ఫిర్యాదుతో కమలాపూర్ పీఎస్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో కేసు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపి లో మళ్లీ వైసీపీ గెలుపు ఖాయం
- చేతులెత్తిసిన రాబిన్ శర్మ team
- ఓటమిని ముందుగానే నిర్ధారించడoతో అంతర్మధనoలో పడ్డ చంద్రబాబు,లోకేష్
- కనీసం ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైన సీట్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేయండి
- రాబిన్ శర్మను అభ్యర్థించిన నారా...
Telangana - తెలంగాణ
పలు ప్రైవేటు సంస్థలు రేపు సెలవు ఇవ్వడం లేదని ఫిర్యాదులు
తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరం తుదిఘట్టానికి చేరుకుంది. గురువారం రోజున రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఓటింగ్ ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల అధికారులు...
ఇంట్రెస్టింగ్
చపాతీ పిండి కలపడానికి కూడా శాస్త్రం ఉందని మీకు తెలుసా..?
రోజుకు ఒక్కసారైనా చపాతీ లేదా రోటీ కావాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రతిరోజూ వంటగదిలో పిండి కలపడం తప్పు కాదు. ఇంట్లో ఇంకా ఎన్నో పనులు లేక ఆఫీస్,...