criket
వార్తలు
రోహిత్ కోహ్లీ మధ్య మాటల్లేవ్.. నిజం బయటపడింది..!
గత కొంతకాలం నుంచి భారత క్రికెట్ లో రోహిత్ శర్మ గాయం గురించి ఆసక్తికర చర్చ కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ గాయం గురించి స్పందిస్తూ రోహిత్ శర్మ గాయం గురించి ఎలాంటి సమాచారం లేదని అసలు క్లారిటీ లేదు అంటూ సమాధానం ఇవ్వడం మరింత...
వార్తలు
రోహిత్ గాయం.. కోహ్లీ అసంతృప్తి..!
గత కొంత కాలం నుంచి టీమిండియాలో కీలక ఆటగాడైన రోహిత్ శర్మ గాయంపై తీవ్రమైన చర్చ కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. బీసీసీఐ పై విమర్శలు రావడంతో రోహిత్ శర్మను టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేసిన బిసిసీఐ కానీ ప్రస్తుతం రోహిత్ శర్మ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేకపోవడంతో టెస్ట్ క్రికెట్ కూడా ఆడే...
వార్తలు
రోహిత్ శర్మ కెప్టెన్ అయితేనే బాగుంటుంది.. ఎందుకంటే..!
ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ ఐదవసారి టైటిల్ విజేతగా నిలిచిన నాటి నుంచి టీమిండియా కెప్టెన్సీ మార్పు పై తీవ్ర స్థాయిలో చర్చ కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్కు విరాట్ కోహ్లీ ని కెప్టెన్సీ నుంచి తొలగించి రోహిత్ శర్మ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలి అంటూ ఇప్పటికే...
వార్తలు
టీమిండియాతో ఇక అలాంటివి ఉండవు అంటున్న ఆసీస్ కోచ్..!
ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా భారత్ మ్యాచ్ అంటే చాలు ఒకరినొకరు కవ్వింపులకు దిగటం లాంటి ఘటనలు ఎన్నో మ్యాచ్ మధ్యలో కనిపిస్తూ ఉంటాయి. గతంలో ఇలా పలుమార్లు జరిగింది కూడా. అయితే ఈ సారి మాత్రం ఆస్ట్రేలియా భారత్ మధ్య జరగబోయే మ్యాచ్ లో...
వార్తలు
టీమిండియాకు భారీ షాక్.. ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరం..!
ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ టోర్నీ ముగియగానే అటు నుంచి అటే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది భారత జట్టు అయితే. భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఐపీఎల్లో గాయం బారిన పడడంతో ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ లో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అంతేకాకుండా...
వార్తలు
రోహిత్ శర్మ లేకపోయినా సరే..!
ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడు వన్డేలు మూడు టి20లు, నాలుగు టెస్ట్ సిరీస్ లు ఆడనుంది భారత జట్టు. ఈ క్రమంలోనే భారత జట్టులో కీలక ఆటగాడైనా రోహిత్ శర్మ గాయం కారణంగా ప్రస్తుతం రికవరీ అవుతున్న నేపథ్యంలో పరిమిత...
వార్తలు
వందేళ్ల రంజీ క్రికెట్.. అరుదైన రికార్డ్..!
భారత వెటరన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ప్లేయర్ రఘునాథ్ చందోర్కర్ ఇటీవలే తన 100వ పుట్టినరోజు జరుపుకుని అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నారు. గతంలో మహారాష్ట్ర తరపున ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడి తన ప్రతిభను చాటుకుని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న రఘునాథ్ చందొద్కర్.. 100వ పుట్టినరోజు జరుపుకున్న మూడవ రంజీ క్రికెటర్గా అరుదైన...
వార్తలు
అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే.. ఆటగాళ్ళ వయస్సు ఎంత ఉండాలో తెలుసా..?
ఎన్నో రోజుల నుంచి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ లో ఉన్న పలు నిబంధనల సడలింపును చేస్తూ సరికొత్త నిబంధనలు తెరమీదికి తెచ్చింది ఐసిసి. ఈ క్రమంలోనే ఇటీవల ఓ అంతర్జాతీయ క్రికెట్ ఆడడానికి గల వయసు ఎంత అనేదానిపై కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్ధారించిన కొత్త నిబంధనల ప్రకారం...
వార్తలు
చెన్నై జట్టు ధోనీని వదులుకోవడమే బెటర్..!
భారత క్రికెట్ జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయే భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ఇటీవలే మహేంద్ర సింగ్ ధోనీ విషయంలో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారిపోయాడు. గత కొన్ని రోజుల నుంచి ఐపీఎల్ టోర్నీలో 9వ జట్టును కూడా...
వార్తలు
క్రికెట్ బంతి అనుకొని నాటుబాంబు పట్టుకున్న బాలుడు.. చివరికి..!
అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో బాలున్ని ఊహించని విధంగా మృత్యువు కబళించింది. ఎవరో చేసిన తప్పుకు చివరికి ఆ బాలుడు బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్లక్ష్యంగా నాటుబాంబులు పబ్లిక్ ప్లేస్ లో పెట్టడంతో ఆ నాటుబాంబులు చూసిన బాలుడు అవి క్రికెట్ బంతి అనుకొని వాటితో ఆడుకోవడం తో నాటు బాంబు...
Latest News
జగన్ పిచ్చి తగ్గాలంటే లండన్ మందుల డోసు సరిపోదు : లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజావేదికను కూల్చి అమరావతిని నాశనం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు కట్టినది ఏదీ...
Telangana - తెలంగాణ
తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయి : మోడీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు పాలమూరు జిల్లాకు విచ్చేశారు. ఈ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న మోదీ అక్కడ్నించి హెలికాప్టర్ లో భూత్పూరు పయనమయ్యారు. పాలమూరు పర్యటన సందర్భంగా ఆయన రూ.13,545 కోట్ల...
Telangana - తెలంగాణ
నిరుద్యోగులకు శుభవార్త ..విద్యుత్ శాఖలో 670 ఉద్యోగాలు..!
నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి. తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో త్వరలో 670 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. టీఎస్ఎస్పీడీసీఎల్లో కొత్తగా...
Telangana - తెలంగాణ
కరప్షన్, కమీషన్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సిద్దాంతం : మోడీ
పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ మరో చేతిలో ఉందని.. తెలంగాణ అభివృద్ధి ఈ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయి. రాజకీయ...
Telangana - తెలంగాణ
తెలంగాణ హస్తకళలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది : ప్రధాని మోడీ
తెలంగాణ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోంది. రైతు రుణమాఫీ హామి ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయలేదు. రుణ మాఫీ చేయకపోవడం చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొన్నారు.రైతులకు గుడ్ న్యూస్.. రైతుల కోసం...