crop

ఈ పంటతో అధిక లాభం.. ప్రభుత్వం నుంచి సాయం కూడా..!

దేశానికి ప్రధాన జీవనాధారం వ్యవసాయం. అందువల్ల, సరైన పంటలు, వినూత్న వ్యవసాయ పద్ధతులు ద్వారా రైతులు మంచి లాభాలను పొందవచ్చు. వ్యవసాయం చేసే విధానంపైనే రైతుల లాభాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే లాభాలు రావడం కష్టం. వ్యవసాయంలో వాణిజ్య పంటలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది డబ్బు,...

ఈ పంట వేస్తే లక్షల్లో సంపాదించవచ్చు.. ఖర్చు కూడా తక్కువే..!

వ్యవసాయం చేయడం వల్ల పెట్టుబడి ఖర్చులు పోనీ.. ఎంతో కొంత మిగులుతుంది కానీ.. దీని వల్ల లక్షలు సంపాదించడం అంటే కష్టమే. ఈ పంట వేస్తే మీకు లాభాలే పంట. యాలకులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం పొందే పంటలలో ఇదీ ఒకటి. పంట చేతికి...

రాష్ట్రంలో ఇంత పంట పండిందంటే కేసీఆర్ పుణ్యమే – హరీష్ రావు

రాష్ట్రంలో ఇంత పంట పండిందంటే దానికి కారణం సీఎం కేసీఆర్ పుణ్యమే అని అన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం భాషాయిగూడెం - తిమ్మాయిపల్లి గ్రామంలో శనివారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం మారిందని, సీఎం...

గోంగూర సాగులో అధిక దిగుబడి రావాలంటే ఈ మెలుకువలు తప్పనిసరి..

సాదారణంగా గొంగూర సాగుకు వేసవి కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. వేరే ఆకూకూరల తో పోలిస్తే గోంగూర అధిక లాభాలను ఇచ్చే పంట..అందుకే ఇందులో విటమిన్లు, ప్రొటీన్లు, ఇనుము పుష్కలంగా ఉంటాయి. నీటి వసతి కలిగిన భూముల్లో ఎకరానికి 4టన్నుల దిగుబడి వస్తుంది. గోంగూరను ఎర్రనేలలు, తేలిక రకపు నేలలతోపాటుగా, మురుగు నీరు పోయే...

వేసవిలో గోంగూర అనుకూలమైన పంట..సాగులో మెళుకువలు..

వేసవిలో పంటలు వెయ్యాలి అంటే జనాలు విపరీతంగా భయ పడతారు. ఎందుకంటే ఎండ వేడికి పంట ఎండి పోతుందని, సరైన దిగిబడి రాదని రైతులు ఆలొచిస్తున్నారు.ఆకు కూరలల్లో గోంగూర అనుకూలమైన పంట..వేసవిలో ఈ పంటను అనువుగా ఉంటుంది. ఇతర ఆకు కూరలతో పోల్చితే గోంగూర సాగు రైతులకు మంచి అదాయం తెచ్చిపెడుతుంది. ఆకు కూరల్లో...

ఎర్ర బెండకాయలకు అనువైన నేల ,సాగులో మెళుకువలు..

సాదారణంగా బెండకాయలు రెండు రంగులలో ఉంటాయిన్న సంగతి తెలిసిందే..ముదురు ఆకుపచ్చ రంగు, లేత ఆకుపచ్చ రంగు.వీటిని మనం నిత్యం చూస్తూ ఉంటాము.అయితే ఎరుపు రంగు బెండకాయలు కూడా ఉంటాయని నిపుణులు అంటున్నారు.. ఆ కాయలు కూడా రుచికి చాలా బాగుంటాయని అంటూన్నారు.ఆ కాయలు మన నేలలో పండుతాయా?ఎటువంటి నేల కావాలి..సాగు చేసే పద్దతులు ఏంటో...

వేసవిలో గుబాళించే అందమైన పువ్వులు..

ఎండకాలం వచ్చింది అంటే పంటలు పండించడం చాలా కష్టమైన పని..ముఖ్యంగా పూల మొక్కలను నాటడం ఇంకా కష్టం. చలికాలంలో పూల తోటలు వేయడం మంచిది.ఆ సీజన్ లో ఎక్కువగా పూల దిగుబడి కూడా ఉంటుంది.అయితే వేసవిలో కూడా గుబాళించే అందమైన పువ్వుల తోటలు వేయవచ్చునని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. వేసవిలో ఎటువంటి పూల తోటలను...

పుచ్చకాయలను ఇలా సాగు చేస్తే మంచి లాభాలను అందుకోవచ్చు..

వేసవి కాలంలో ఎక్కువగా కనిపించే కాయలు మామిడి , దోస, పుచ్చకాయలు..మిగిలిన కాయల తో పోలిస్తే పుచ్చ కాయలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. వేసవిలో ఈ పంట వేస్తే లాభాలు కూడా అధికంగానే ఉంటాయి. ఈ పంట దిగుబడి బాగా రావాలంటే కొన్ని మెలుకువలు కూడా పాటించాలి. అప్పుడే మంచి లాభాలను కూడా పొందవచ్చునని...

వరంగల్ : పంట నష్టం సర్వేను త్వరగా అందించాలి: మంత్రి

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ఆదివారం హనుమకొండ కలెక్టరేట్‌లో పంట నష్టాల అంచనాలు, కొవిడ్ వ్యాప్తి నివారణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పంటల నష్టాల నివేదికలను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, అధికారులున్నారు.

మోదీ మెచ్చిన అన్నదాత

హైదరాబాద్‌కు చెందిన చింతల వెంకట్ రెడ్డి అనే రైతు గురించి ప్రధాని మోదీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రస్తావించారు. సంప్రదాయ పద్దతుల్లో వెంకట్‌ రెడ్డి చేస్తున్న వ్యవసాయం గురించి ప్రధాని ప్రశంసించారు. విటమిన్‌-డీ కలిగిన అరుదైన వరి, గోధుమ పంటలను పండించి సాగులో వెంకట్ రెడ్డి సృష్టించిన అద్భుతాలను మోదీ వివరించారు. వెంకటరెడ్డి...
- Advertisement -

Latest News

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
- Advertisement -

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...

రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...

గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం​.. నాలుగు నెలల్లో అమలు!

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....

తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్‌

తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...