Dalit Bandhu scheme.
Telangana - తెలంగాణ
తెలంగాణ : దళిత బంధు జోరందుకుందా ?
ఇకపై లబ్ధిదారుల ఎంపిక అన్నది గ్రామాల్లో పారదర్శకంగా జరుగుతుంది. అందుకు అంతా సిద్ధం కండి. అనవసరం అయిన ఖర్చు వద్దు. అని ఆ రోజు కేసీఆర్ చెప్పిన మాటలే ఇప్పుడు ఆచరణీయాలు.. ఆ వివరం ఈ కథనంలో...
ఇతర రాష్ట్రాలలో ఈ పథకం లేదు. ఇకపై రాదు కూడా ! ఒక్కో యూనిట్ ఏర్పాటుకు పది...
Districts
Rangareddy: దళిత బంధు పథకంపై మంత్రి సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వం దళితులు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని, దళితులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం దళితబంధు పథకంపై మహేశ్వరం నియోజకవర్గ లబ్దిదారులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
Districts
సంగారెడ్డి: దళితబంధు నిధులు జమచేశాం
ప్రతి నియోజకవర్గంలో 100 మందికి దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన దళితబంధు నిధులు ఇప్పటికే సంగారెడ్డి కలెక్టర్ ఖాతాలో జమ చేశామని మంత్రి స్పష్టం చేశారు. లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తివుతుందన్నారు. మార్చి మొదటి వారంలో యూనిట్ల గ్రౌండిగ్ పూర్తి...
రాజకీయం
దళిత బంధు అమలు చేయక పోతే చావు డప్పు మోగిస్తారు : ఈటల
దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తం గా అమలు చేయక పోతే ప్రగతి భవన్ ముందు చావు డప్పు మోగిస్తారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేంధర్ అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని నవంబర్ 4 నుంచే అమలు చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ...
Telangana - తెలంగాణ
షాకింగ్: తక్కువ ఓట్లుంటే “దళితబంధు” డబ్బులు వాపస్!
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో పుట్టిన దళితబంధు పథకం అసలు ఉద్దేశ్యం "రాజకీయ లబ్ధే" అని కామెంట్లు వస్తున్న నేపథ్యంలో... ఆ కామెంట్ నిజమనే సంఘటనలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కేవలం దళితుల ఓట్లను కేసీఆర్ వేసిన ఎరే "దళితబంధు" అనే కథనాలకు, కామెంట్లకు బలం చేకూరుతుంది! అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి... ఒంటరి మహిళలు,...
Telangana - తెలంగాణ
నో డౌట్….షర్మిలకు తొలి ఓటమి కూడా అక్కడ నుంచే…
వైఎస్సార్ తెలంగాణ పార్టీ ద్వారా వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో దూకుడు కనబరుస్తున్నారు. తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తీసుకోస్తానని చెప్పి, కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన షర్మిల, కేసిఆర్ ప్రభుత్వంపై నిత్యం విరుచుకుపడుతూనే ఉన్నారు. మొన్నటివరకు తెలంగాణలోని నిరుద్యోగులకు న్యాయం చేయాలని దీక్షలు చేస్తూ హడావిడి చేసిన షర్మిల...ఇప్పుడు దళితులకు కేసిఆర్ అన్యాయం చేసారంటూ దళిత భేరి సభల ద్వారా...
రాజకీయం
టీఆర్ఎస్ సర్కారుపై స్వరం మార్చిన కడియం.. ఎందుకోసమో?
టీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ‘దళిత బంధు’పై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ విదితమే. ‘దళిత బంధు’ స్కీమ్లో ఏ మాత్రం తేడా వచ్చినా టీఆర్ఎస్ పార్టీకే నష్టం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కారుపై కడియం స్వరం మార్చారనే చర్చ రాజకీయ...
Telangana - తెలంగాణ
రేవంత్రెడ్డి కి మరో సీనియర్ నేత షాక్.. ‘దళిత బంధు’పై ప్రశంసలు
టీపీసీసీ చీఫ్గా మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్రెడ్డి నియామకం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఆ పార్టీ సీనియర్ నేతలు మాత్రం రేవంత్కు మద్దతు ప్రకటించలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి టీపీసీసీ చీఫ్ పదవిని కొన్నారని ఆరోపించారు. కాగా తాజాగా మరో...
Telangana - తెలంగాణ
కేసీఆర్ని ఈటల ఇలా బుక్ చేసేస్తున్నారా?
‘చిన్న మనిషి ఈటల రాజేందర్ ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు’ అని సీఎం కేసీఆర్ పైకి రాజకీయంగా మాట్లాడుతూ...లోపల మాత్రం ఆ చిన్న మనిషికే పెద్దగా భయపడుతున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిన్న మనిషి అంటూ తేలికగా మాట్లాడుతూ...హుజూరాబాద్లో ఆ చిన్న మనిషిని ఓడించడానికి పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు. అంటే అది...
Telangana - తెలంగాణ
మరో వివాదంలో చిక్కుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి… ఈసారి వేటు పడేనా?
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల కాలంలో టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని ప్రమాణం చేయించగా, అందుకు డబ్బులు ఇస్తామని ఎమ్మెల్యే ఓ సామాజిక వర్గం ప్రజలతో చెప్పించారు. హుజురాబాద్లోని కమలాపూర్లో ఎమ్మెల్యే చేసిన పనిపై కొందరు మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు. తాజాగా మరోసారి చల్లా చిక్కుల్లో పడ్డారు....
Latest News
ఈటలకు బిగ్ షాక్… రైతులకు భూములు పంపిణీ చేయనున్న అధికారులు !
బిజేపి ఎమ్యెల్యే ఈటల రాజేందర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈటల కు సంభందించిన భూములు రైతులకు పంపిణీ చేయనున్నారు అధికారులు. ఈటల భూముల పంపిణీకి...
వార్తలు
ఆ స్టార్ హీరో వల్లే ఇండస్ట్రీకి దూరమైన విజయశాంతి..కారణం..?
లేడీ అమితాబ్ బచ్చన్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి అప్పట్లో స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణతో కలిసి ఎక్కువ సినిమాలలో నటించడమే కాకుండా వారితో సమానంగా పారితోషకం అందుకుంది. తన నటనతో యాక్షన్...
వార్తలు
బయోపిక్స్ ట్రెండ్..మాజీ ప్రధాని వాజ్పేయిపై సినిమా..టైటిల్ ఇదే..
సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్నదని చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన ‘మేజర్’ కూడా బయోపిక్ కోవకు చెందిన ఫిల్మ్ కావడం విశేషం. ఈ క్రమంలోనే మరో బయోపిక్ రాబోతున్నది.
భారత మాజీ ప్రధాని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం
దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కోటి రూపాయల ఆదాయంలోపు వచ్చే ఐదు దేవాలయాలకు కమిటీలను నియమించే అంశంపై నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. దేవాలయాల్లో...
భారతదేశం
అదిగదిగో జగన్నాథ రథం !
రేపటి నుంచి పూరీ జగన్నాథుడికి రథోత్సవం జరగనుంది. ఈ రథోత్సవానికి వేలాది మంది తరలి రానున్నారు. ఈ రథోత్సవంలో ఆంధ్రా, తెలంగాణ నుంచే కాకుండా వేలాది భక్తులు, లక్షలాది భక్తులు పాల్గొని, స్వామికి...