death
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
చంద్రబాబు అరెస్ట్ టీవీలో చూసి ఇద్దురు గుండెపోటుతో మృతి
టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నాయి. టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే పంక్షన్ హాల్ వద్ద...
Telangana - తెలంగాణ
Breaking : గద్దర్ అంత్యక్రియల్లో సియాసత్ ఎడిటర్ మృతి
ప్రజా గాయకుడు గద్దర్ అంతిమయాత్రలో విషాదం నెలకొంది. సియాసత్ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి చెందారు. గద్దర్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జహీరుద్దీన్ అల్వాల్ వెళ్లారు. ఛాతి నొప్పితో అలీఖాన్ కింద పడిపోయారు. ఛాతి నొప్పితో అలీఖాన్ కింద పడిపోయారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. జహీరుద్దీన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిక్షించిన...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ప్రజాకవి గద్దర్ మరణంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
ప్రజాయుద్ధనౌక గద్దర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ ఇటీవల గుండెకు సంబంధించిన ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు గద్దర్. కాగా ఆదివారం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు సూర్యం వెల్లడించారు.
ప్రజా కవి గద్దర్ మరణంపై ఏపీ...
భారతదేశం
మహారాష్ట్రలో వర్ష బీభత్సం.. 72 మంది మృతి
ఎడతెరిపి లేకుండా కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో మహారాష్ట్ర లో జలవిలయం తరహా పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుని సామాన్య జనజీవనం కుంటుపడగా, వరదల బారిన పడి ఈ సీజన్లో ఇంతవరకూ 72 మంది మృత్యువాత పడ్డారు. అధికారిక గణాంకాల ప్రకారం, జూన్ 1వ తేదీ నుంచి ఇంతవరకూ కనీసం...
వార్తలు
ఇలాంటి కలలు వస్తే.. చనిపోతారట..!
రోజు రాత్రి పూట నిద్రపోయినప్పుడు ఏదో ఒక కల రావడం సహజం. ఎప్పుడు ఏ కల వస్తుందో ఎవరు చెప్పలేము. కొన్ని కలలు వస్తే అసలు మంచిది కాదని పండితులు అంటూ ఉంటారు ఈరోజు కొన్ని కలల గురించి చూద్దాం. ఇటువంటి కలలు వస్తే ఆరు నెలల్లో మనిషి చనిపోతాడట. ఒక వ్యక్తి శరీరం...
ఇంట్రెస్టింగ్
మనిషి ఆయువు తీరే ముందు.. కనపడే సంకేతాలు ఇవే..!
పుట్టిన ప్రతి మనిషి కచ్చితంగా ఏదో ఒక రోజు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోవాల్సిందే ఎవరు ఎప్పుడు పుడతారు ఎవరు ఎప్పుడు చనిపోతారు అనేది మన చేతుల్లో లేదు. అయితే చనిపోయే ముందు కొన్ని సంకేతాలు కనబడతాయి. మనిషి ఆయువు తీరే ముందు కచ్చితంగా ఈ సంకేతాలు కనబడతాయట. ఆయువు తీరింది అని చెప్పడానికి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అంత్యక్రియలకు వెళ్తుండగా కరెంట్ షాక్తో ముగ్గురు మృతి
చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబిగానిపల్లెలో కరెంట్ షాక్తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శవాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా.. విద్యుత్ తీగలు తగలడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. షాక్ కొట్టి ముగ్గురు ప్రాణాలు విడిచారు. ఇంకో ముగ్గురికి గాయాలు అయ్యాయి. వారిని కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదం శ్మశానవాటిక వద్ద వేలాడుతున్న విద్యుత్ తీగలు...
ఇంట్రెస్టింగ్
హైడ్రా: ప్రపంచంలోనే మరణం లేని జీవి.. చంపినా చావదట..!
పుట్టిన వారికి మరణం తప్పదు. అది మనిషి అయినా జంతువైనా సరే.. ఏదో ఒకరోజు పోవాల్సిందే. కానీ అసను మరణమే లేని ఒక జీవి ఉందంటే మీరు నమ్మగలరా..? ఆ జీవి పేరు హైడ్రా. అయితే హైడ్రా ఎల్లప్పుడూ మంచినీటిలో కనిపిస్తుంది. ఈ జీవిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు కొన్ని షాకింగ్ విషయాలను గుర్తించారు....
ఇంట్రెస్టింగ్
అంత్యక్రియలు అనంతరం వెనక్కి తిరిగి చూస్తే ఏం అవుతుందో తెలుసా..?
హిందూ సంప్రదాయంలో ఎన్నో ఆచారాలు, ధర్మాలు ఉన్నాయి.. అన్నీ పాటించకపోయినా.. అందరూ కొన్ని మాత్రం కచ్చితంగా ఫాలో అవుతారు. కొన్ని ఆలయాలకు వెళ్లినప్పుడు, కొన్ని పనులు చేసినప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తారు. అలాంటి వాటిల్లో.. అంత్యక్రియలు కూడా ఒకటి.. అంత్యక్రియలు అనంతరం వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తారు. అలా ఎందుకు.. చూస్తే ఏం...
వార్తలు
టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ ఇకలేరు
టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. అనారోగ్యం కారణంగా ఇటీవల ప్రముఖ నటుడు శరత్ బాబు మృతి చెందగా.. తాజాగా సీనియర్ దర్శకుడు కే. వాసు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. కాగా, కే. వాసు మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు...
Latest News
రెవెన్యూ శాఖలో పలు సంస్కరణలు చేసింది మా ప్రభుత్వమే : మంత్రి ధర్మాన
ప్రపంచంలో ఎవ్వరికీ లేి ఇబ్బందులు మనకు వచ్చాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సీసీఎల్ఏ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్ పిచ్చి తగ్గాలంటే లండన్ మందుల డోసు సరిపోదు : లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజావేదికను కూల్చి అమరావతిని నాశనం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు కట్టినది ఏదీ మిగలకూడదని అనుకుంటున్నాడని, సైకో జగన్ విధ్వంసంతో...
Telangana - తెలంగాణ
తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయి : మోడీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు పాలమూరు జిల్లాకు విచ్చేశారు. ఈ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న మోదీ అక్కడ్నించి హెలికాప్టర్ లో భూత్పూరు పయనమయ్యారు. పాలమూరు పర్యటన సందర్భంగా ఆయన రూ.13,545 కోట్ల...
Telangana - తెలంగాణ
నిరుద్యోగులకు శుభవార్త ..విద్యుత్ శాఖలో 670 ఉద్యోగాలు..!
నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి. తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో త్వరలో 670 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. టీఎస్ఎస్పీడీసీఎల్లో కొత్తగా...
Telangana - తెలంగాణ
కరప్షన్, కమీషన్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సిద్దాంతం : మోడీ
పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ మరో చేతిలో ఉందని.. తెలంగాణ అభివృద్ధి ఈ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయి. రాజకీయ...