Diwali
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
దుర్మార్గం మీద ఉగ్రతాండవం చేస్తాం – సిఎం జగన్ ట్వీట్ !
దుర్మార్గం మీద ఉగ్రతాండవం చేస్తామని ఏపీ సిఎం జగన్ ట్వీట్ చేశారు. ఈరోజు దీపావళి పర్వదినం. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు అలాగే సినీ తారలు మరియు ఇతరులు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
దీపావళి అంటే దీపాల వరస......
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఆనాడు నరకాసుడు ఒక్కడే..మరి ఈనాడు ఎందరో నరకాసురులు – పవన్ కళ్యాణ్
ఆనాడు నరకాసుడు ఒక్కడే..మరి ఈనాడు ఎందరో నరకాసురులు అంటూ పవన్ కళ్యాణ్ ... తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. యజ్ఞయాగాదులు మొదలు ప్రతి శుభకార్యం దీపారాధనతోనే ఆరంభమవుతాయి. దీపానికి అంతటి ప్రాముఖ్యతను ఇస్తాం. తమసోమా జ్యోతిర్గమయ అంటూ.. అజ్ఞానం నుంచి సుజ్ఞానం వైపు అడుగులు వేసేలా చేసేదే 'దీపం'. అన్నారు.
భారతీయ సంస్కృతిలో భాగమైన...
diwali
దీపావళి తర్వాత ఈ వ్యాధులు ముదిరే ప్రమాదం ఎక్కువ..!!
దీపావళి పండుగ మొదలైంది..మార్కెట్లో టపాసులుతో దుకాణాలు నిండిపోయాయి. దీపావళి తర్వాత, దేశంలో కాలుష్యం పెరిగే పెను ప్రమాదం పొంచి ఉంది. మారుతున్న వాతావరణం, పంట వ్యర్థాలను కాల్చడం, పటాకులు పేల్చడం వంటి కారణాలతో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుతుందని నిపుణులు అంటున్నారు..ఈసారి పెరుగుతున్న కాలుష్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నాయి....
diwali
దీపావళికి ఉద్యోగులకు కార్లు, బైక్లు గిఫ్ట్లుగా ఇచ్చిన ఓనర్..!!
దీపావళికి బోనస్లు ఇచ్చే కంపెనీలు ఉన్నాయి.. క్రాకర్స్, స్వీట్స్ కొనుక్కోని కుటుంభీకులతో ఎంజాయ్ చేయమని డబ్బులు పంపించే కంపెనీలు ఉన్నాయి.. కానీ ఏకంగా.. ఉద్యోగులుకు కార్లు ఇచ్చే యజమానిని చూశారా..? ఇక్కడ ఈ యజమాని ఏకంగా ఉద్యోగులకు పండగకు కార్లు గిఫ్ట్లుగా ఇచ్చారు. చైన్నైలోని చల్లానీ జువెల్లరీ మార్ట్ యజమాని చేసిన పని ఇప్పుడు...
Telangana - తెలంగాణ
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుక.. ఆ డబ్బులు విడుదల
దీపావళి పండుగ నేపథ్యంలోనే కేసీఆర్ సర్కార్.. ఆర్టీసీ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు జీతాలు విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటన చేసింది తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం. సకల జనుల సమ్మె సమయంలో జీతాలు రాని వారికి రూ. 25 కోట్లు విడుదల చేస్తున్నామని బాజిరెడ్డి గోవర్థన్ చెప్పారు.
ఫెస్టివల్...
వార్తలు
దీపావళి నుంచి వాట్సప్ పనిచేయదట..ఎందుకంటే?
ఈ మధ్య కాలంలో వాట్సాప్ వాడకం ఎక్కువ అయ్యింది.. కస్టమర్లకు కావలసిన ఫీచర్ల తో కస్టమర్ల డేటాను సెక్యుర్ గా ఉంచుతున్న నేపథ్యంలో రోజు రోజుకు వినియోగదారులు పెరిగి పోతున్నారు. మొదట మెసేజ్లు మాత్రమే చేసుకోవడానికి వీలయ్యేది. ప్రస్తుతం అది ఆ పరిధిని దాటింది. పేమెంట్లు చేసుకునే సౌలభ్యాన్ని కూడా Whatsapp తన యూజర్లకు...
celebrations
తియ్యటి గవ్వలను దీపావళికి సింపుల్ గా చేసేయచ్చు..!
దీపావళికి మంచిగా స్వీట్స్ ని తయారు చేస్తుంటారు అంతా. మీరు కూడా ఏదైనా స్వీట్ ని తయారు చెయ్యాలని అనుకుంటున్నారా..? ఈజీగా మీరు దీపావళి కి గవ్వలను చేసేయచ్చు. అది కూడా ఎంతో సింపుల్ గానే. ఇవి చక్కగా తియ్యగా క్రిస్పీ గా ఉంటాయి.
మైదాపిండి, బొంబాయి రవ్వని కలిపి వీటిని చెయ్యాలి. అలానే చక్కెర...
celebrations
దీపావళికి ఇలా ఈజీగా మైసూర్ పాక్ తయారు చేసేయండి..!
దీపావళి.. లక్ష్మీప్రదమైన పండుగగా పేరు దీనికి. ముఖ్యంగా వ్యాపార వర్గాల వారు పెద్ద ఎత్తున దీన్ని జరుపుకొంటారు. ఈ పండుగ మతభేదాలు లేకుండా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ మహాలక్ష్మీ పూజ చేసి రాక్షసుల బాధలు తొలగిన ఆనందాన్ని వ్యక్తపరచుటకై దీపాలంకరాలు చేసి టపాసులు కాలుస్తారు.
ఎప్పటి నుండో మనం దీపావళి పండుగను చేసుకుంటున్నాము. భారతదేశంలో...
diwali
దీపావళికి రుచికరమైన కజ్జికాయలను ఇలా తయారు చేసుకోండి..!
దీపావళి పండుగ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. పిల్లలు మొదలు పెద్దల వరకు దీపావళి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. దీపావళి అంటే అందరికీ మొదట గుర్తొచ్చేది దీపాలు. ఇంటిని చక్కగా దీపాలతో అలంకరిస్తుంటారు. అలానే మంచిగా స్వీట్స్ ని తయారు చేసుకుంటూ వుంటారు.
దీపావళికి మీ ఇంట్లో మంచి రుచికరమైన స్వీట్ ని తయారు...
celebrations
గర్భిణీలు దీపావళికి టపాసులు కాల్చచ్చా..?
ఈ ఏడాది పండుగ ఎప్పుడు వచ్చింది అనేది చూస్తే.. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 24న వచ్చింది. అయితే అక్టోబర్ 25న సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటల వరకు సూర్య గ్రహణం ఉంటుందిట.
అమావాస్య వెళ్లిపోయి పాడ్యమి వస్తుందని దీపావళి అక్టోబర్ 24న అని అంటున్నారు పండితులు. అయితే...
Latest News
రాహుల్ గాంధీకి ప్రజల సంపూర్ణ మద్దతు ఉంది – VH
ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం రాజకీయ కుట్రలో భాగమని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. సూరత్ జిల్లా కోర్టు 2...
ఇంట్రెస్టింగ్
దెయ్యం భయంతో.. 42 ఏళ్లుగా మూతపడిన రైల్వే స్టేషన్
టెక్నాలజీ విపరీతంగా పెరుగుతున్న ఈరోజుల్లో కూడా.. కొన్ని మూఢనమ్మకాలను మనుషులు ఇంకా బలంగా నమ్ముతున్నారు. సైన్స్కు, సంప్రదాయాలకు నేటికి సమాధానం దొరకని ప్రశ్నలు చాలా ఉన్నాయి. దెయ్యాల భయంతో 42 ఏళ్లుగా ఓ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో…దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చుతూ ఏపీ అసెంబ్లీ ఆమోదం
ఇవాళ ఏపీ అసెంబ్లీ లో రెండు అప్రాప్రియేషన్ బిల్లులతో సహా ఐదు బిల్లులను ప్రవేశపెట్టింది జగన్ ప్రభుత్వం. ఇక ఇప్పటికే ఐదు బిల్లులను ఆమోదించింది ఏపీ అసెంబ్లీ. కాసేపటి క్రితమే.. రెండు తీర్మానాలను...
Telangana - తెలంగాణ
బండి సంజయ్ జోకర్ లా మారాడు – పొన్నం ప్రభాకర్
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. బండి సంజయ్ సీఎం కేసీఆర్ ను విమర్శించే విషయంలో జోకర్లా మారాడని అన్నారు. సూరత్...
Telangana - తెలంగాణ
BRS అంటే భారత ” రైతు ” సమితి – KTR
BRS అంటే భారత " రైతు " సమితి అని తెలిపారు మంత్రి కేటీఆర్ KTR. ఈ మేరకు రైతుతో ఉన్న సీఎం కేసీఆర్ ఫోటోను షేర్ చేశారు మంత్రి కేటీఆర్. BRS...