dreams

తెల్లవారుజామున ఈ కలలు వస్తే మీ లైఫ్‌ యూటర్న్‌ తీసుకుని మనీ హైవే ఎక్కినట్లే. !

నిద్రపోతున్నప్పుడు మనిషికి కలలు రావడం సహజం. కలలు మనకు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకు సంకేతాలను స్వప్న శాస్త్రం చెప్తుంది. చాలా మందికి నిద్రలో ఏవేవో కలలు వస్తాయి. కొన్నిసార్లు వీటి వల్ల భయమేసి మేల్కుంటారు. ఇదంతా కల అయితే బాగుండు అని కలలోనే అనుకుంటారు. అంత టెన్షన్‌ పెడతాయి కలలు. అయితే బ్రహ్మముహుర్తంలో వచ్చే...

కలలో అవమానం జరిగినట్లు వస్తే..? మీకు భవిష్యత్తులో ఇవి తప్పవా..?

ఒక మనిషి మానసిక స్థితి ఎలా ఉందో అతనికి వచ్చే కలలను బట్టి చెప్పేయవచ్చు. మీరు ఏ విషయంలో అయితే ఎక్కువగా ఆందోళన చెందడం లేదా ఆలోచించడం చేస్తారో దానికి తగిన కలలే వస్తాయి. కలలు భవిష్యత్తుకు సంకేతాలు. అవి పాజిటివ్‌ అవ్వొచ్చు, లేదా నెగిటివ్‌ అవ్వొచ్చు. కొన్ని కలలు మనకు భయాన్ని కలిగిస్తాయి....

కలలను కంట్రోల్‌ చేద్దామని తలకు రంధ్రం పెట్టుకున్న సైంటిస్టు.. సీన్‌ కట్‌ చేస్తే

కలలను ఎవరూ కంట్రోల్‌ చేయలేరు. నిద్రపోతున్నప్పుడు మన బ్రెయిన్‌ పరిపరివిధాలుగా ఆలోచిస్తుంది. అందులో భాగంగా మనకు ఏవేవో కలలు వస్తాయి. ఒకసారి కల మధ్యలో ఉన్నప్పుడు మేల్కుంటే మళ్లీ అదే కల రాదు. అలాగే ఉదయం నిద్రలేచిన తర్వాత కూడా కొన్నిసార్లు కలలు గుర్తుండవు.. కానీ ఇక్కడ పిచ్చి పలురకాలు అన్నట్లు.. ఓ సైంటిస్టూ...

కలలో ఇవి కనపడితే.. అదృష్టం, ధనలాభం..!

మనం నిద్రపోయినప్పుడు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి ఏ కల వచ్చింది అనేది కూడా మర్చిపోతూ ఉంటాము. కానీ నిజానికి కొన్ని కలలు వస్తే చాలా మంచిదట కొన్ని కలలు మాత్రం అసలు రాకూడదు. కలలో కనుక ఈ చెట్లు కనపడితే చాలా మంచిదని స్వప్న శాస్త్రం అంటోంది. స్వప్న శాస్త్రం...

ఇలాంటి కలలు వస్తే.. చనిపోతారట..!

రోజు రాత్రి పూట నిద్రపోయినప్పుడు ఏదో ఒక కల రావడం సహజం. ఎప్పుడు ఏ కల వస్తుందో ఎవరు చెప్పలేము. కొన్ని కలలు వస్తే అసలు మంచిది కాదని పండితులు అంటూ ఉంటారు ఈరోజు కొన్ని కలల గురించి చూద్దాం. ఇటువంటి కలలు వస్తే ఆరు నెలల్లో మనిషి చనిపోతాడట. ఒక వ్యక్తి శరీరం...

కలలో మామిడి పండు తింటున్నట్లు వస్తే అది శుభమేనా..?

మనిషి నిద్రపోతున్నప్పుడు కలలు కనడం సహజం.. కలలో ఏమైనా రావొచ్చు.. కొన్ని కలలు గుర్తుంటాయి.. కొన్ని తెల్లారేసరికి మర్చిపోతాం. కలలో ఏవేవో వస్తువులు, మనుషులు కనిపిస్తాయి.. నిజానికి కలలో కనిపించే ప్రతే వస్తువుకు ఒక అర్థం ఉంటుంది. మీ భవిష్యత్తుకు సంబంధించే ఏదో సంకేతాన్ని కలలో రూపంలో కాలం మనకు అందిస్తుందని స్వప్న శాస్త్రం...

ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే… లక్ష్మీకటాక్షమే..!

చాలామంది లక్ష్మీ కటాక్షం కలగాలని ఎల్లప్పుడూ ఇంట్లో సిరిసంపదలు ఉండాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినవి వీళ్లు చెప్పినవి పండితులు చెప్పినవి కూడా పాటిస్తూ ఉంటారు. అయితే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉండి సిరిసంపదలతో కలకాలం ఆనందంగా ఉండాలంటే ఈ విధంగా అనుసరించండి. ఈ వస్తువులు కనుక...

కలలో ఈ రంగు పాములు కనిపిస్తున్నాయా..? అయితే ప్రమాదమే..!!

పాములు: మనం నిద్రలో ఉన్నప్పుడు చాలా కలలు వస్తుంటాయి.. కొన్ని తెల్లారేసరికి మర్చిపోతాం.. కొన్ని మాత్రం బాగా గుర్తుంటాయి.. కానీ ఒకే కల పదే పదే వస్తుంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే..! కలలు భవిష్యత్తులో జరగబోయే మంచికి, చెడుకు సంకేతాలు అని స్వప్న శాస్తం చెబుతుంది. మీకు కలలో పదే పదే పాములు కనిపిస్తున్నాయంటే.....

వర్షం పడుతున్నట్లు కల వచ్చిందా..? లక్ష్మీదేవి కటాక్షం ఇక మీపై కురిసినట్లే..!!

వర్షం: నిద్రపోతున్నప్పుడు మనకు ఎన్నో కలలు వస్తుంటాయి.. ఆ కలల్లో ఏవేవో కనిపిస్తాయి.. కలలను లైట్‌ తీసుకోవడానికి లేదు..భవిష్యత్తుకు సంకేతాలే ఈ కలలు. లక్ష్మీదేవి రావడానికి ముందే కొన్ని ప్రత్యేక సంకేతాలు మనకు కనిపిస్తాయని పండితులు అంటున్నారు. అలాంటి సంకేతాలు కనిపిస్తే చాలా పెద్ద ధనలాభం కలుగబోతోందట.. మీకు కలలో ఇవి కనిపించాయంటే.. దాని...

కలలో శివుడు కనపడితే ఏం అవుతుంది..? శుభమేనా..?

మనం నిద్రపోయినప్పుడు మనకి కలలో ఎన్నో కనబడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి పీడకలలు కూడా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి మంచి కలలు వస్తూ ఉంటాయి. మనం ఉద్యోగాన్ని పొందినట్టు కానీ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు కానీ లేకపోతే డబ్బులు సంపాదించినట్లు కానీ ఇలా.. సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కల వస్తూ...
- Advertisement -

Latest News

చంద్రబాబు అరెస్ట్ బాధ కలిగించింది: మంత్రి తలసాని

ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి రెండు రాష్ట్రాల ప్రజలు ఆవేదన చెందుతూ ఉండగా, రాజకీయ నేతలు స్పందిస్తూ కొందరు అరెస్ట్...
- Advertisement -

ఈ మొక్కలని ఎంతో సులువుగా పండించొచ్చు…!

ఇప్పటి కాలంలో కెమికల్స్ వేసిన పంటను పండిస్తున్నారు. వీటిని తినడం వల్ల మనకు ఏ మాత్రము ఆరోగ్యం ఉండదు. ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీనికి సులువైన పరిష్కారం ఏమిటంటే...? ఎవరి ఇళ్లల్లో...

గిరిజనుల అక్షరాస్యత పెంచుతాం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణకు కేంద్రం ప్రభుత్వం వరాలు కురిపించిన విషయం తెలిసిందే. తెలంగాణకు పంబంధించిన మూడు అంశాలను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. జాతీయ పసుపు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు,...

బ్రేకింగ్ న్యూస్ : బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కి ఈడీ సమన్లు..!

దేశవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో క్రికెట్ బెట్టింగ్ రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ బెట్టింగ్ వలలో పడుతున్నారు. చాలా మంది యువకులు డబ్బులను పోగొట్టుకుంటున్నారు....

ASIAN GAMES 2023: సెమీస్ కు చేరిన బంగ్లాదేశ్… ఇండియాతో అమీ తుమీ !

ఆసియన్ గేమ్స్ 2023 లో భాగంగా ఇప్పటికే మహిళల క్రికెట్ లో గోల్డ్ మెడల్ సాధించి దేశం గర్వించేలా చేశారు ఇండియా జట్టు.. ఇక ఇప్పుడు పురుషుల క్రికెట్ జట్టు వంతు వచ్చింది.....