expectations

అబ్బాయిలు అమ్మాయిలలో ఎక్కువగా కోరుకొనేవి ఏంటో తెలుసా?

సాదారణంగా స్త్రీల నుంచి కేవలం శారీరక సుఖాన్ని మాత్రమే పొందుతారని అనుకుంటారు.. మనకు సినిమాల్లోనూ ఎక్కువగా చూపిస్తుంటారు. పురుషులు స్త్రీల నుంచి కోరుకునేది కేవలం శారీరక తృప్తి, శృంగారం మాత్రమే కాదు అంతకు మించినవి చాలా ఉన్నాయని కొందరు అంటున్నారు.. పురుషులు ఆడవాళ్ల నుంచి కేవలం కోరుకొనేది శృంగారం మాత్రమే కాదు. చాలానే ఉన్నాయి...

‘ధమకా’తో రవితేజ ఖాతాలో బ్లాక్ బాస్టర్..!

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ నటించిన చిత్రాలు ఇటీవల కాలంలో వరుసగా బోల్తా కొడుతున్నాయి. కరోనా కాలంలో విడుదలైన ‘క్రాక్’ ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంది. కానీ, ఆ తర్వాత కాలంలో వచ్చిన ‘ఖిలాడీ’, ‘రామారావు..ఆన్ డ్యూటీ’ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ క్రమంలోనే రవితేజ నటించిన చిత్రం ‘ధమాకా’పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా...

అంచనాలు తలకిందులు..దారుణమైన ఫ్లాప్ సినిమాలు తీసిన స్టార్ డైరెక్టర్స్..ఎవరెవరంటే?

జనరల్ గా స్టార్ డైరెక్టర్స్ తీసే సినిమాలపైన అంచనాలు ఉంటాయి. ఒకవేళ వారు స్టార్ హీరోతో కాంబినేషన్ కుదుర్చుకుని వారు ఫిల్మ్ తీస్తున్నట్లయితే అంచనాలు ఇంకా భారీ స్థాయిలో ఉంటాయి. అలా ఒక రకంగా దర్శకుడు, హీరో ఇద్దరికీ ప్రెషర్ ఉంటుంది. కాబట్టి వారు చాలా జాగ్రత్తలు తీసుకుని, సినిమా స్టోరి, కథనం, స్క్రీన్...

Mahesh Babu: బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్స్..‘సర్కారు వారి పాట’పై మహేశ్ ఫ్యాన్స్ హోప్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’ ఈ నెల 12న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ అభిమానులను, సినీ లవర్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా, ఈ సినిమా డెఫినెట్ గా సమ్మర్ బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుందని మహేశ్ -కృష్ణ అభిమానులు ధీమా వ్యక్తం...

కాలేజీ ప్రేమలు ఎక్కువ కాలం నిలబడకపోవడానికి కారణాలు..

కాలేజీ వయసు వచ్చిందంటే చాలు అన్నీ తెలిసిపోయాయనే ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. అప్పటి వరకూ ప్రతీ విషయంలో తల్లిదండ్రుల సలహాలు తీసుకునే వాళ్ళు అప్పటి నుండి అడగటం మానేస్తారు. చాలా విషయాల్లో ఎదుటివాళ్ళు చెప్పేది వినకుండా తమకు నచ్చిందే చేస్తుంటారు. ఇంకా, చెప్పేవారికి ఏమీ తెలియదన్నట్టుగా దానికి వాల్యూ కూడా ఇవ్వరు. అదే...
- Advertisement -

Latest News

బ్రేకింగ్ : బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కి ఈడీ సమన్లు..!

ఈ మధ్య కాలంలో యువత బెట్టింగ్ వలలో పడి మోసపోతున్నారు. కొంత మంది ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. అయితే...
- Advertisement -

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల

కేంద్ర  క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి. తెలంగాణకు సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ, జాతీయ పసుపు బోర్డుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో ములుగు...

తెలంగాణలో జనసేన ప్రభావమెంత?

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికారం బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని బిఆర్ఎస్ గట్టిపట్టుతో ఉంది. ఈసారైనా విజయాన్ని...

ఉజ్వల పథకం లబ్దిదారులకు గుడ్ న్యూస్.. సబ్సీడీ పెంచిన కేంద్రం..!

ఢిల్లీలో ఇవాళ కేంద్ర  క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి.   ప్రధానంగా ఉజ్వల పథకం కింద సబ్సీడీ రూ.200 నుంచి రూ.300 వరకు పెంచారు.  ఆంధ్రప్రేదేశ్-తెలంగాణ...

అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై రెండోరోజు ఈసీ సమీక్ష

నగరంలో కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు ప్రకటన పర్యటన కొనసాగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేకృత్వంలో నీ ఈసీ బృందం. ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు...