farm

ఈ పంట వేస్తే లక్షల్లో సంపాదించవచ్చు.. ఖర్చు కూడా తక్కువే..!

వ్యవసాయం చేయడం వల్ల పెట్టుబడి ఖర్చులు పోనీ.. ఎంతో కొంత మిగులుతుంది కానీ.. దీని వల్ల లక్షలు సంపాదించడం అంటే కష్టమే. ఈ పంట వేస్తే మీకు లాభాలే పంట. యాలకులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం పొందే పంటలలో ఇదీ ఒకటి. పంట చేతికి...

టన్నెల్ ఫార్మింగ్ తో రైతులకి అదిరే రాబడి…!

ఈ మధ్య కాలంలో వ్యవసాయం కూడా బాగా అభివృద్ధి చెందుతోంది. వ్యవసాయం లో కూడా వివిధ రకాల టెక్నిక్స్ ని వాడుతున్నారు. అయితే వీటిలో టన్నెల్ ఫార్మింగ్ అనేది ఒక కొత్త రకం. అయితే అసలు దీనిని ఎలా ఫాలో అవ్వాలి..?, పంటల్ని ఎలా పండిస్తారు..?, ఏయే పంటల్ని ఈ పద్దతి ద్వారా పండించచ్చు...

టీఆర్‌ఎస్‌ పార్టీపై రాకేష్‌ తికాయత్ సీరియస్ !

ఇవాళ హైదరాబాద్‌ నిర్వహించిన రైతుల ధర్నాలో రాకేష్ తికాయత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలపై నిప్పులు చెరిగారు. తెలంగాణ లో అధికార పార్టీ పట్ల జాగ్రతగా ఉండండని... తెలంగాణ పార్టీ బీజేపీ కి కొమ్ముకాసే పార్టీ..వారిని తెలంగాణ దాటి బయటకు పంపించకూడదన్నారు. ఆదివాసీ సమస్యల పరిష్కరించుకోవాలి.. దేశంలో నిరుద్యోగ సమస్యపై...
- Advertisement -

Latest News

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
- Advertisement -

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...

రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...

గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం​.. నాలుగు నెలల్లో అమలు!

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....

తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్‌

తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...