Faurd
వార్తలు
ఆధార్ అప్డేట్ పేరుతో కొత్తరకం మోసానికి తెరలేపిన సైబర్ నేరగాళ్లు..
సైబర్ మోసగాళ్లు మనల్ని బురిడి కొట్టించడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇలా కూడా మోస చేస్తారా అనేలా వాళ్లు తెలివిమీరారు. ఇప్పుడు అందరూ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుంటున్నారు. ప్రతి పదేళ్లకు ఒకసారి ఆధార్ అప్డేట్ చేసుకోవడం కంపల్సెరీ అయినప్పటి నుంచి చాలా మంది ఆధార్ను అప్డేట్ చేసుకుంటున్నారు. ఇదే మంచి అవకాశం అనుకోని.. సైబర్...
క్రైమ్
పెళ్లైన మరసటి రోజే భర్తకు ఊహించని షాక్ ఇచ్చిన భార్య… ఆ పనిచేసేసరికి దిమ్మతిరిగి పోలీసులు ఫిర్యాదు చేసిన భర్త
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో పెళ్లయిన మరుసటి రోజే నవ వధువు భర్తకు ఊహించని షాకిచ్చింది. పెళ్లి జరిగిన తర్వాత రోజే నగలతో ఉడాయించింది. తాను మోసపోయినట్లు గ్రహించిన ఆ పెళ్లి కొడుకు భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుప్పూర్ జిల్లాలోని గుణ్ణతూరుకు చెందిన రాజేంద్రన్ వయసు...
Latest News
కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
Telangana - తెలంగాణ
తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత
తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...
Telangana - తెలంగాణ
రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...
భారతదేశం
గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం.. నాలుగు నెలల్లో అమలు!
కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....
Telangana - తెలంగాణ
తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్
తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...