fires on trs party
Telangana - తెలంగాణ
కెసిఆర్ పతనం ప్రారంభమైంది – కిషన్ రెడ్డి
రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పతనం ఖాయమని హెచ్చరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భైంసా బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం పై ఈటల రాజేందర్, ప్రధాని మోదీ ఫోటోలు పెట్టాలని అన్నారు. ఈటెల రాజేందర్ ఉపఎన్నికతో వచ్చింది కాబట్టి అందుకే ఈ పథకం...
Telangana - తెలంగాణ
ఆడబిడ్డ అని కూడా చూడకుండా షర్మిల పై దాడి చేస్తారా? – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ఆడబిడ్డ అని కూడా చూడకుండా షర్మిలపై దాడి చేయడం ఎంటి ?అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. యాత్రను అడ్డుకోవడం ఏమిటని మండిపడ్డారు. అనుమతి పొందిన యాత్రకు పోలీసులు భద్రత కల్పించడం పోలీసుల బాధ్యత అన్నారు. ఆడబిడ్డ పార్టీకి అధ్యక్షులుగా ఉండకూడదా? అని ప్రశ్నించారు జీవన్ రెడ్డి.
వై ఎస్ విగ్రహం ద్వంసం చేయడం...
Telangana - తెలంగాణ
ఇలాంటి దాడులకు భయపడం – వైఎస్ షర్మిల
వరంగల్ జిల్లా నర్సంపేటలో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 223వ రోజు కొనసాగుతోంది. ఆదివారం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై వైయస్ షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే నేడు షర్మిల పాదయాత్రను టిఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటారనే ప్రచారం ఉదయం నుంచే సాగుతోంది. ఈ...
Telangana - తెలంగాణ
టిఆర్ఎస్ పార్టీ పీఠాలు కదులుతున్నాయి – కిషన్ రెడ్డి
బిజెపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్రకు మంచి స్పందన వస్తోందని దాన్ని తట్టుకోలేకనే టిఆర్ఎస్ పార్టీ దాడులకు దిగుతుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.బండి సంజయ్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. దాడిని టిఆర్ఎస్ మంత్రి సమర్థించుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. టిఆర్ఎస్ పార్టీ పీఠాలు కదులుతున్నాయి.. వాళ్ళ కాళ్ళ కింద ఉన్న మట్టి కదులుతా...
Telangana - తెలంగాణ
సిగ్గు లేకుండా ఒక స్త్రీపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు – వైయస్ షర్మిల
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎడమ కాలనీ గాయమైన సంగతి తెలిసిందే. దీంతో మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించగా.. ఓటిటి షోలు చూడడానికి సలహా ఇస్తారా అంటూ కేటీఆర్ చేసిన ట్విట్ పై వైయస్ షర్మిల సెటైర్ వేసిన సంగతి తెలిసిందే. దీంతో అధికార పార్టీ నుండి వైయస్...
Telangana - తెలంగాణ
పార్టీ మీటింగ్ ను బోనాలతో పోల్చడం ఏంటి – ఈటెల రాజేందర్
పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని విజయ సంకల్ప సభ పై మంత్రి తలసాని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. డబుల్ ఇంజన్ సర్కారులో ఏ రాష్ట్రాల్లో అభివృద్ధి సాగుతోందని పేర్కొన్నారు. సింగిల్ ఇంజన్ సర్కారు తోనే అన్నీ అభివృద్ధి చేస్తున్నామని, నిన్నటి బీజేపీ సభలో మా బల్కంపేట టెంపుల్ కి వచ్చిన అంత మంది...
Telangana - తెలంగాణ
దేశంలోని అన్ని పార్టీలు బీజేపీ అనుబంధ పార్టీలే: కేఎ పాల్
తెలంగాణలో ప్రజలకు సేవ చేసేందుకు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ఓటర్లకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటిదాకా ఎవరెవరికో దోచుకునే వారికి అవకాశం ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా కేఏపాల్ రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ...
Telangana - తెలంగాణ
టిఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన దాసోజు శ్రవణ్..ఎవడబ్బ సొమ్ము అంటూ..
టిఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు ఎఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. టిఆర్ఎస్ నేతల ఆస్తులు విచ్చలవిడిగా పెరుగుతున్నాయన్నారు. తెలంగాణ కోసం పోరాడిన పేదవాడు పేదవాడి గానే మిగిలిపోయారని, టిఆర్ఎస్ పార్టీకి ఎకరాకు పైగా భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం దుర్మార్గమని అన్నారు. వంద కోట్ల విలువైన భూమిని ఎలా టిఆర్ఎస్...
Telangana - తెలంగాణ
రాష్ట్రంలో కక్షపూరితమైన రాజకీయం నడుస్తుంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రాష్ట్రంలో కక్షపూరిత మైన రాజకీయం నడుస్తుంది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.ప్రతిపక్ష పార్టీ లు, ప్రజా సంఘాలు, సోషల్ మీడియా పై నిర్బంధమ్ పెరిగి పోయింది అన్నారు.ఎమ్మెల్యే లు, మంత్రుల వేధింపులు విపరీతంగా పెరిగాయని,రైస్, లిక్కర్, మైన్స్, సాండ్, ల్యాండ్ మాఫియా విచ్చలవిడిగా సాగుతోంది అని అన్నారు.మళ్ళీ గెలుస్తామో లేదో.. ఉన్నప్పుడు దోచుకుందామని...
Latest News
ఈటలకు రాజకీయంగా జన్మనిచ్చించి కేసీఆర్ : మంత్రి కేటీఆర్
హుజూరాబాద్ కు ఈటలను పరిచయం చేసింది కేసీఆరేనని, తండ్రి లాంటి కేసీఆర్ ను పట్టుకుని ఈటల విమర్శిస్తున్నాడని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో...
Telangana - తెలంగాణ
Breaking : గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల.. పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జూన్ 5 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అందులో 11వ తేదీ ఆదివారం కాబట్టి ఆ రోజు పరీక్ష ఉండదని వెల్లడించింది. ఉదయం...
ఆరోగ్యం
ఈ అలవాట్ల వలన కిడ్నీలు చెడిపోయే ప్రమాదం.. జాగ్రత్త సుమా..!
ఈ మధ్యకాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యలు రాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. కొన్ని చెడు అలవాట్ల వల్ల కిడ్నీలు పాడైపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి...
Telangana - తెలంగాణ
BIG BREAKING : కౌశిక్రెడ్డికి హుజురాబాద్ నుంచి బీఆర్ఎస్ టికెట్.?
నేడు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. అదే సమయంలో పరోక్షంగా ఈ...
agriculture
మామిడి తోటలో తామర పురుగుల నియంత్రణ చర్యలు..
పండ్ల తోటలో నలుపు రంగు తామర పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది..పంటలను ఆశించి తీవ్రనష్టాన్ని కలుగజేస్తుంది. దీని నియంత్రణకు సకాలంలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.. కేవలం వీటికి మాత్రమే...