funds
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రైతులకు బిగ్ షాక్..ఏపీలో రైతుల విపత్తు నిధులు గల్లంతు… !
ఏపీ రైతులకు షాక్ తగిలింది. విపత్తులు సంభవించినప్పుడు నష్ట పోయిన రైతులకు ఇవ్వాల్సిన రూ. 1000 కోట్లను సీఎం జగన్ మళ్లించినట్లుగా కేంద్రం ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఇన్ పుట్ సబ్సిడీ పేరుతో పంపిణీ చేశారని.. వాస్తవంగా రైతులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని ఇవ్వలేదని.. కేంద్ర ఆర్థిక మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించారు.
ఏపీ సర్కార్ కేంద్ర...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీకి రూ.40 వేల కోట్ల కేంద్రం నిధులు విడుదల !
ఏపీకి రూ.40 వేల కోట్ల నిధులను గ్రాంట్ల రూపంలో కేంద్రం విడుదల చేసిందని ఎంపీ జీవియల్ నరసింహారావు ప్రకటన చేశారు. ప్రాంతీయ పార్టీలు తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కుట్రలు చేస్తున్నాయని... కేంద్రంపై నిందలు వేసి తప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. అబద్దాలు ప్రచారం చేసే పార్టీలు చర్చకు సిద్ధంగా ఉండాలని సవాల్...
Districts
రంగారెడ్డి : RRR పథకం కింద రోడ్లకు నిధుల మంజూరు
రీజనల్ రింగ్ రోడ్డు పథకం కింద ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని అబ్దుల్లాపూర్మెట్ మండలానికి రూ.3.05 కోట్లు, ఇబ్రహీంపట్నం మండలానికి రూ.2.96 కోట్లు, మంచాల మండలానికి రూ.3.64 కోట్లు, యాచారం మండలానికి రూ. 2.55 కోట్లు మంజూరు అయినట్లుగా స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ నిధులతో గ్రామీణ రహదారుల రూపురేఖలు మారబోతునందుకు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్ సర్కార్ కు షాక్.. పోలవరం బకాయిలపై కేంద్రం కీలక ప్రకటన !
పోలవరం ప్రాజెక్టు ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. అయితే.. తాజాగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి... ఈ ఏడాది అక్టోబర్ 21 నాటికి ఉన్న రూ. 2087 కోట్ల బకాయిలను విడుదల చేయాలని ఏపీ సర్కార్ పోలవరం అథారిటీ.. ని కోరింది. అయితే... రూ. 771 కోట్ల...
Telangana - తెలంగాణ
మేడారం మహాజాతరకు నిధుల విడుదల.. వచ్చే ఏడాది జరుగనున్న సమక్క సారలమ్మ జాతర
రెండేళ్లకు ఒక సారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో మహాజాతర జరుగనుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే మహాజాతరకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను ఇస్తుంది. అయితే తాజాగా జాతరకు అవసమయ్యే నిధులను ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
గుడ్ న్యూస్ : ఏపీకి రూ.1438 కోట్లు విడుదల చేసిన కేంద్రం
ఢిల్లీ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రెవెన్యూ లోటు కింద ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఏడో వాయిదా రెవెన్యూ లోటు కింద ఏకంగా 1438 కోట్ల రూపాయలు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.
తాజా గా విడుదల చేసిన నిధులతో...
Telangana - తెలంగాణ
స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేసిన తెలంగాణ సర్కార్
గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ. 432 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 15 వ ఆర్థిక సంఘం... రాష్ట్రప్రభుత్వం మ్యాచింగ్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బ్రేకింగ్: దళితబంధు నిధులు విడుదల.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
హైదరాబాద్: వాసాలమర్రిలో దళిత బంధు అమలుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. మొత్తం 7 కోట్ల 60 లక్షల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. యాదాద్రి జిల్లా కలెక్టర్ ఈ దళిత బంధు నిధులను విడుదల చేశారు. 76 మంది దళిత కుటుంబాలకు ఈ నిధులను ఇవ్వనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో జగనన్న ‘విద్యాదీవెన’ సాయం.. తల్లుల ఖాతాల్లోకి నిధులు
అమరావతి: కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాల అమల్లో సీఎం జగన్ దూసుకుపోతున్నారు. తాజాగా విద్యాదీవెన పథకం నిధులు విడుదల చేయనున్నారు. ఐటీఐ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ విద్యార్థుల కాలేజీ ఫీజులకు సంబంధించి రెండోసారి నిధులు విడుదల చేస్తున్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ అవుతాయి. మొత్తం 10 లక్షల 97వేల మంది విద్యార్థులకు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో ఈ కులాల మహిళలకు కాసేపట్లో రూ.15000
అమరావతి: కరోనా నేపథ్యంలోనూ ఏపీలో సంక్షేమ పథకాలు ఫుల్ జోష్లో కొనసాగుతున్నాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పోతోంది. ఇవాళ కాపులకు చెందిన పేద మహిళల ఆకౌంట్లలోకి నిధులు జమచేస్తున్నారు. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన కాపు నేస్తం కింద రూ. 15 వేలను సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదలను చేయనున్నారు....
Latest News
లక్ష్మీ దేవిని ఈ గవ్వలతో పూజిస్తే సిరిసంపదలు వెల్లువిరుస్తాయి..
ఇంట్లో సుఖ, శాంతులు ఉండాలంటే తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి..అందుకే మహిళలు ఎక్కువగా అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు.. అమ్మవారిని పూజించే సమయంలో చాలా చాలా...
వార్తలు
చావు – బ్రతుకుల మధ్య పోరాడుతున్న ప్రముఖ నటిని కాపాడిన బాలకృష్ణ..!!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో బాలకృష్ణ బయటకు గంభీరంగా కనిపించినా.. లోపల మాత్రం చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉంటారు అని.. ఆయనతో కలిసి పనిచేసిన ఎంతో మంది ఇంటర్వ్యూల ద్వారా వెల్లడించిన...
Telangana - తెలంగాణ
తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 459 కేసులు నమోదు
తెలంగాణలో కరోనా విలయతాండవం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 459 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో...
Telangana - తెలంగాణ
కేసీఆర్కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం – విజయశాంతి
కేసీఆర్కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని హెచ్చించారు విజయశాంతి. కేసీఆర్ ఎప్పుడూ చెప్పే మాట... తమది రైతు ప్రభుత్వమని. కానీ అది చేతల్లో కనిపించడం లేదు. రైతులు యాసంగి ధాన్యం అమ్మి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పాఠశాలలో టీవీలు ఏర్పాటు చేయండి -సీఎం జగన్ ఆదేశాలు
విద్యాశాఖలో నాడు–నేడు(స్కూల్స్), డిజిటల్ లెర్నింగ్ పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ఇస్తాం.. ట్యాబ్లలో...