gadgets

ల్యాప్‌టాప్ కొంటున్నారా..? ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

ఒక‌ప్పుడు డెస్క్‌టాప్ కంప్యూట‌ర్ల‌ను కొనాలంటే ఆచి తూచి అడుగు వేసేవారు. ఎందుకంటే అవి చాలా ఖ‌రీదైన‌వి కాబ‌ట్టి. ఇక ల్యాప్‌టాప్‌ల మాట చెప్ప‌లేం. ఒక‌ప్పుడు అవి చుక్క‌ల‌నంటే ధ‌ర‌ల్లో ఉండేవి. కానీ టెక్నాల‌జీ పుణ్య‌మా అని ఇప్పుడు అన్నీ త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తున్నాయి. ల్యాప్‌టాప్‌లు కూడా చాలా తక్కువ ధ‌రకే మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి....

ఇండియాలో లాంచ్‌ అయిన Redmi Pad.. రూ. 15 వేలకే 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ తన కొత్త ప్యాడ్‌ ట్యాబ్లెట్‌ను ఇండియాలో లాంచ్‌ చేసింది. దీని కాస్ట్‌ రూ. 15 వేల నుంచి ఉంది. మొత్తం మూడు వేరియంట్లలో ఈ ప్యాడ్‌ లాంచ్‌ అయింది..ఇంకెందుకు ఆలస్యం స్పెసిఫికేషన్స్‌ ముచ్చటేందో చూద్దామా..! రెడ్‌మీ ప్యాడ్ ధర.. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 3 జీబీ...

SBI ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వాటి పై రూ.10 వేలు క్యాష్ బ్యాక్..

ప్రముఖ భారత దేశ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు గుడ్ న్యూస్ చెబుతూ వస్తుంది..ఇప్పుడు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.కార్డు ద్వారా కొనుగోలు జరిపే వారికోసం కొత్తగా ఆఫర్లను అందిస్తుంది.ప్రస్తుతం కార్డు ద్వారా ఆన్లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. వివిధ బ్యాంకులు భారీ క్యాష్‌బ్యాక్‌లు,...

రియల్ మీ ప్యాడ్ మినీ ట్యాబ్లట్ టీజర్ అవుట్… స్పెసిఫికేషన్ మొదలైన వివరాలివే..!

రియల్‌మి ఇండియాలో స్మార్ట్‌ఫోన్లతో పాటుగా లాప్ టాప్ మరియు టాబ్లెట్స్ వంటి వాటిని కూడా అందిస్తోంది. అయితే ఈ కంపెనీ త్వరలోనే దేశం లో రియల్‌మి ప్యాడ్ మిని పేరు తో మరొక బడ్జెట్ టాబ్లెట్‌ను విడుదల చేయనున్నది. దీనికి సంబంధించి టీజర్ ని తీసుకు రావడం జరిగింది. మరి ఇక పూర్తి వివరాలను...

వాటే ఆఫర్.. తక్కువ ధరకే అమెజాన్ లో ట్యాబ్స్..!

మీరు మీ కోసం ఒక టాబ్లెట్ ని కొనాలనుకుంటున్నారా..? లేదంటే ఎవరికైనా గిఫ్ట్ గా ఒక ట్యాబ్ ని కొనాలని అనుకుంటున్నారా...? అయితే మీకో గుడ్ న్యూస్. అమెజాన్ మంచిగా ఆఫర్స్ ని ఇస్తోంది. ఈ ఆఫర్ ని వినియోగించుకుంటే తక్కువ ధరకే ట్యాబ్స్ ని కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ లో రోజు నిర్వహించే డీల్...

తొలిసారి ఇండియాకు 50MP కెమెరాలతో ఒప్పో K10 సిరీస్.. ఆఫర్స్ అదుర్స్..!

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి.. ఫస్ట్ K సిరీస్ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. అదే.. Oppo K10 Series.. 50MP కెమెరా, స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో వచ్చింది. ఈ Oppo K10 సిరీస్ గత ఏడాది చైనాలో లాంచ్ కాగా.. Oppo K9కి సక్సెసర్....

మీరూ ఇలా చేస్తుంటే స్మార్ట్ ఫోన్‌కి అడిక్ట్ అయినట్లే..!

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కి బాగా అలవాటు అయ్యారు. ముఖ్యంగా సెల్ ఫోన్ ని బాగా వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ చూడకుండా ఉండలేక పోతున్నారు. 81 శాతం మంది వీడియో కాల్స్ కోసం ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 40 శాతం మంది వీడియో కాల్స్ కోసం...

అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన రియ‌ల్‌మి జీటీ 5జి స్మార్ట్ ఫోన్‌..!

మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి.. రియ‌ల్‌మి జీటీ 5జి పేరిట ఓ నూత‌న ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. ఈ...

అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ 5జి స్మార్ట్ ఫోన్‌..!

మొబైల్స్ త‌యారీదారు వ‌న్‌ప్ల‌స్ నార్డ్ (oneplus nord) సీఈ (కోర్ ఎడిష‌న్‌) 5జి స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. ముందు భాగంలో 16...

రూ.3499కే నాయిస్ ఫిట్ యాక్టివ్ స్మార్ట్‌వాచ్

స్మార్ట్ యాక్స‌స‌రీస్ త‌యారీదారు నాయిస్ ఓ నూత‌న స్మార్ట్ వాచ్‌ను నాయిస్ ఫిట్ యాక్టివ్ పేరిట విడుద‌ల చేసింది. ఇందులో 1.28 ఇంచ్ క‌లర్ ట‌చ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. హార్ట్ రేట్ ట్రాకింగ్‌, బ్ల‌డ్ ఆక్సిజ‌న్ (ఎస్‌పీవో2) మానిట‌ర్‌, స్ట్రెస్ మానిట‌ర్‌, గైడెడ్ బ్రీతింగ్‌, 14 ర‌కాల స్పోర్ట్స్ మోడ్స్‌, ఆటో స్పోర్ట్స్...
- Advertisement -

Latest News

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
- Advertisement -

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...

రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...

గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం​.. నాలుగు నెలల్లో అమలు!

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....

తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్‌

తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...