Gold
భారతదేశం
కొండెక్కిన బంగారం.. దిగొచ్చిన వెండి..!
అమెరికా- చైనా ఉద్రిక్తతలు, కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితులు సహా గ్లోబల్ మార్కెట్లో బంగారం పరుగులు పెట్టడంతో మన దేశంలోనూ పసిడి కొండెక్కి కూర్చుంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా 10వ రోజు పెరిగాయి. హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం...
భారతదేశం
పసిడి ప్రియులకు షాక్.. బంగారం ఆల్ టైమ్ రికార్డ్..!
పసిడి ధర మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్లోనూ పసిడి ధర పెరిగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా కారణంతో ఒక వైపు వినియోగం పడిపోయినా.. ధరలకు మాత్రం ఎక్కడా బ్రేక్ లేదు. శ్రావణమాసం పెళ్లిళ్లకు సీజన్. ఈ సీజన్లో బంగారం, వెండి కొనుగోళ్లు ఎక్కువగా...
భారతదేశం
భారీగా పెరిగిపోయిన బంగారం.. పడిపోయిన వెండి..!
పసిడి ధర మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్లోనూ పసిడి ధర పెరిగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా కారణంతో ఒక వైపు వినియోగం పడిపోయినా.. ధరలకు మాత్రం ఎక్కడా బ్రేక్ లేదు. శ్రావణమాసం పెళ్లిళ్లకు సీజన్. ఈ సీజన్లో బంగారం, వెండి కొనుగోళ్లు ఎక్కువగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
భగభగమంటున్న బంగారం ధర… అందుకోలేనంత ఎత్తుకి వెండి ధర…!
బంగారం ధరలు భగ్గుమన్నాయి. 53 వేల మార్కును దాటి పసిడి పరుగులు పెడుతోంది. మరోవైపు వెండి కూడా మొదటిసారి 60000 మార్క్ ను దాటింది. నేను దేశీయ మార్కెట్లో బంగారం రికార్డు స్థాయిని నమోదు చేసింది. ఎంసీఎక్స్ లో 10 గ్రాముల బంగారం విలువ మొట్టమొదటిసారి రూ.50,026 కు చేరుకుంది. బంగారంతో పాటు వెండి...
భారతదేశం
బంగారం వెలవెల… వెండి ధర పైపైకి…!
నిన్నటి రోజున పసిడి పరుగులు పెట్టిన బంగారు ధర నేడు వెలవెలబోయింది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర పెరిగినప్పటికీ, దేశీయ మార్కెట్లు మాత్రం బంగారు ధరలు తగ్గడం నిజంగా గమనార్హం. ఓవైపు బంగారం ధర తగ్గగా... వెండి మాత్రం పైపైకి ఎగిసి పడింది. నేడు హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం...
భారతదేశం
నిలకడగా బంగారం, వెండి ధరలు …!
కరోనా కేసుల రికవరీలు పెరగడంతో వ్యాక్సిన్ పై వచ్చిన ఆశాజనక వార్తలతో ఈక్విటీ మార్కెట్లో కాస్త పుంజుకున్నాయి. దీంతో పసిడి ధర ఆ ప్రభావం కనబడుతోంది. ఇకపోతే నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నేటి ఉదయం ఎంసిఎక్స్ లో 10 గ్రాముల గోల్డ్ ఫీచర్స్ 0.04 శాతం తగ్గి రూ 49,137 పలికింది....
భారతదేశం
స్వల్పంగా తగ్గిన పసిడి, వెండి ధరలు…!
కరోనా వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షల నేపథ్యంలో మొదటగా దేశీ మార్కెట్లు భారీ లాభల్లో రోజును ప్రారంభించాయి. నిజానికి ఇదే అంచనాలతో మంగళవారం నాడు అమెరికా మార్కెట్లు కూడా లాభాలతో ముందుకు కదలడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు పాల్పడ్డారు. ఇక చివర్లో కొనుగోళ్లు ఆగిపోవడంతో పాటు అమ్మకాలు ఊపు అందుకోవడంతో భారీ లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్...
వార్తలు
గోల్డ్ లోన్ క్యాష్ బ్యాక్ ఆఫర్.. కస్టమర్లకు ప్రయోజనం
ముత్తూట్ ఫైనాన్స్ లో గోల్డ్ లోన్ తీసుకున్నారా.. బంగారంపై రుణం పొందారా.. అయితే మీకో గుడ్ న్యూస్. తాజాగా సంస్థ తన వినియోగదారుల కోసం సరికొత్త క్యాష్ బ్యాక్ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఎవరైనా బంగారం కొనాలని అనుకుంటున్నారా.. అయితే తొందరగా కొనుగోలు చేయండి. బంగారాన్ని కొనుగోలు చేస్తే అదిరిపోయే క్యాష్ బ్యాక్ ఆఫర్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఆ మఠంలో భారీగా బంగారం, వెండి వస్తువులు మాయం …!
తిరుపతిలో ఉన్న హథీరాంజీ మఠం లో భారీగా బంగారం, వెండి వస్తువులు మిస్ అయ్యాయి. తాజాగా హథిరాంజీ మఠం కు చెందిన అకౌంటెంట్ గుర్రప్ప అనారోగ్యం కారణంగా మృతి చెందగా, ఆ తర్వాత అధికారులు జరిపిన సోదాలలో ఈ విషయం బయటికి వచ్చింది. ముందుగా అకౌంటెంట్ బీరువాలోని బంగారు నగలకు సంబంధించిన లెక్కలు సరిపోకపోవడంతో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బంగారు ప్రియులకు గుడ్ న్యూస్ …!
నిజంగా బంగారం ప్రియులకు బంగారం లాంటి వార్త ఇది. సామాన్య మానవులు అందుకోలేనంత ఎత్తుకు చేరుకున్న బంగారం ధరలు గత నాలుగు రోజుల నుంచి కాస్త తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ బలపడ్డమే. గత వారంలో రికార్డు స్థాయిలో 10 గ్రాముల బంగారు ధర ఏకంగా...
Latest News
UPI చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం!
ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ లావాదేవీల హవా నడుస్తోంది. రూపాయి నుంచి కోట్ల వరకూ అంతా ఆన్లైన్లోనే బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఇంటర్నెట్. ఈ నేపథ్యంలో...
Telangana - తెలంగాణ
కమలాపూర్లో పీఎస్లో కౌశిక్రెడ్డిపై కేసు నమోదు
కమలాపూర్లో పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఎంపీడీవో ఫిర్యాదుతో కమలాపూర్ పీఎస్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో కేసు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపి లో మళ్లీ వైసీపీ గెలుపు ఖాయం
- చేతులెత్తిసిన రాబిన్ శర్మ team
- ఓటమిని ముందుగానే నిర్ధారించడoతో అంతర్మధనoలో పడ్డ చంద్రబాబు,లోకేష్
- కనీసం ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైన సీట్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేయండి
- రాబిన్ శర్మను అభ్యర్థించిన నారా...
Telangana - తెలంగాణ
పలు ప్రైవేటు సంస్థలు రేపు సెలవు ఇవ్వడం లేదని ఫిర్యాదులు
తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరం తుదిఘట్టానికి చేరుకుంది. గురువారం రోజున రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఓటింగ్ ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల అధికారులు...
ఇంట్రెస్టింగ్
చపాతీ పిండి కలపడానికి కూడా శాస్త్రం ఉందని మీకు తెలుసా..?
రోజుకు ఒక్కసారైనా చపాతీ లేదా రోటీ కావాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రతిరోజూ వంటగదిలో పిండి కలపడం తప్పు కాదు. ఇంట్లో ఇంకా ఎన్నో పనులు లేక ఆఫీస్,...