good sleep

రాత్రి నిద్ర బాగా పట్టాలంటే.. వీటిని తాగండి..!

రాత్రి పూట మీకు నిద్ర సరిగ్గా పట్టడం లేదా..? నిద్ర సరిగా పట్టకపోయినట్లయితే ఇలా చేయండి ఇలా చేస్తే ఈజీగా నిద్ర పడుతుంది. ఎక్కువసేపు నిద్రపోవచ్చు. చాలా మంది రాత్రిళ్ళు నిద్ర రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు ఇలా ఎన్నో కారణాలు వలన నిద్ర పట్టదు మీకు కూడా రాత్రిపూట సరిగా నిద్ర పట్టకపోయినట్లయితే...

రోజూ ఒకే టైం కి నిద్రపోయి.. ఒకే టైం కి నిద్రలేస్తే.. ఈ సమస్యలేమీ వుండవు..!

చాలామంది నిద్ర విషయంలో పొరపాట్లు చేస్తూ ఉంటారు. నిద్ర విషయంలో పొరపాట్లు చేయడం మంచిది కాదు ఎందుకంటే సరైన విధంగా రోజు నిద్రపోతే ఆరోగ్యం కూడా బాగుంటుంది. రోజు ఒకే టైం కి నిద్రపోయి ఒకే టైం కి నిద్ర లేస్తే ఆరోగ్యం బాగుంటుంది. మన ఆరోగ్యం బాగుండాలంటే ఆహారం ఎలా ముఖ్య పాత్ర...

ఇలా అస్సలు పడుక్కోకండి.. పిశాచాలు పట్టి పీడిస్తాయి..!

మనం నిద్రపోవడానికి కూడా కొన్ని నియమాలు ఉంటూ ఉంటాయి. మనం నిద్రపోయేటప్పుడు చేసే పొరపాట్ల వలన మనమే ఇబ్బందుల్లోకి కూరుకుపోవాల్సి ఉంటుంది. ప్రతి రోజు కూడా మనం సరైన టైమ్ కి భోజనం చేయాలి అలానే సరైన టైం కి నిద్రపోవాలి. నిద్రపోయేటప్పుడు మనం పొరపాట్లు చేయడం వలన దరిద్రం పట్టి మనల్ని పీడిస్తుంది....

రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టడం లేదా…? అయితే ఈ ఇంటి చిట్కాలు పాటించాల్సిందే..!

చాలామంది రాత్రిపూట నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు నిద్ర పట్టకపోతే ఈ ఇంటి చిట్కాలు చాలా చక్కగా పనిచేస్తాయి. వీటిని అనుసరించడం వలన నిద్ర బాగా పడుతుంది ఎలాంటి ఇబ్బందులు కలగవు. రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చటి పాలు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది నిద్ర పట్టకపోయినట్లయితే రోజూ రాత్రి పడుకునే ముందు...

రాత్రి నిద్ర బాగా పట్టాలంటే… ఇలా చెయ్యండి..!

చాలామందికి రాత్రిపూట ఎక్కువగా నిద్ర పట్టదు. మంచి నిద్ర కోసం ఎంత ప్రయత్నం చేసినా నిద్ర రాదు సరి కదా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది నిజానికి ఆరోగ్యంగా ఉండేందుకు నిద్ర కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మనం మంచిగా నిద్రపోతేనే మన ఆరోగ్యం బాగుంటుంది లేకపోతే అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు కూడా...

నిద్ర పట్టడం లేదా..? ఇలా చేస్తే హాయిగా నిద్రపోవచ్చు..!

ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యల్లో నిద్రలేమి కూడా ఒకటి. నిద్ర పటక చాలా మంది సతమతమవుతూ ఉంటారు. కానీ నిజానికి మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర కూడా అవసరం. ఎలా అయితే ఆరోగ్యానికి మంచి ఆహారం, వ్యాయామం ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. పైగా నిద్ర బాగా పడితేనే అన్ని అవయవాలు...

ఏడు గంటల కంటే ఎక్కువ నిద్రపోవడం వలన ఎన్ని లాభాలో తెలుసా..?

మన ఆరోగ్యం బాగుండాలంటే నిద్ర కూడా బాగా ఉండాలి. ఎలా అయితే మన ఆరోగ్యం కోసం మంచి ఆహారం, వ్యాయామం అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. మంచి నిద్ర ఉంటే మనకు చక్కని ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ప్రతి రోజు ఏడు గంటల పాటు నిద్రపోతే ఎటువంటి లాభాలను పొందవచ్చు అనేది ఇప్పుడు...

రాత్రి బాగా నిద్రపట్టాలంటే వీటిని దూరం పెట్టండి..!

ఆరోగ్యానికి మంచి పోషకాహారమే కాదు నిద్ర కూడా చాలా ముఖ్యం. మంచి నిద్రని పొందాలంటే సరైన జీవన విధానాన్ని అనుసరించాలి దానితో పాటుగా తీసుకునే ఆహారం పై కూడా శ్రద్ధ పెట్టాలి. మనం తీసుకొనే ఆహారపు అలవాట్లు వల్ల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అయితే ప్రతి ఒక్కరు కూడా రోజుకు ఏడు నుండి ఎనిమిది...

మంచి నాణ్యమైన నిద్రని ఇలా పొందండి..!

ప్రతి రోజూ కనీసం 7 నుండి 9 గంటల పాటు నిద్ర పోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యం బాగుండాలి అంటే మంచి నిద్ర కూడా ఉండాలి. మంచి నిద్ర వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే చాలా మంది సరిగ్గా నిద్రపోరు. మంచి నాణ్యమైన నిద్ర వాళ్ళు పొందలేరు. అటువంటి వాళ్ళు ఈ...
- Advertisement -

Latest News

అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై రెండోరోజు ఈసీ సమీక్ష

నగరంలో కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు ప్రకటన పర్యటన కొనసాగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేకృత్వంలో నీ ఈసీ బృందం. ఇవాళ...
- Advertisement -

భూ కుంభకోణం కేసులో లాలూకు స్వల్ప ఊరట

భూ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో దిల్లీ కోర్టు తాజాగా ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆయన సతీమణి...

పొత్తులో ఎత్తులు..పవన్ కవర్ చేస్తున్నారు.!

రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  నాలుగో విడత వారాహి యాత్ర  ప్రారంభమైంది. వారాహి యాత్రను అవనిగడ్డ నుంచి ప్రారంభించారు. టిడిపి, జనసేన పొత్తు తర్వాత జరుగుతున్న సభపై భారీ అంచనాలు...

ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు.. ఈడీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కేసుల దర్యాప్తుల సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రతీకార చర్యలకు పాల్పడకూడదని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టప్రకారం వ్యవహరించాలని ఈడీ అధికారులకు సూచించింది. గురుగ్రామ్‌కు చెందిన ఎం3ఎం కంపెనీపై మనీలాండరింగ్‌...

బీజేపీ, బీఆర్ఎస్ అవిభక్త కవలలు : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్-బీజేపీ రహస్య స్నేహాన్ని నిజమాబాద్ సభలో  ప్రధాని మోడీ బయట పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మోడీ మాటల తర్వాత కూడా బీజేపీతో ఎంఐఎం దోస్తీ చేస్తుందా ? అని...