govt jobs

ఏపీ విద్యార్థులకు అలర్ట్‌.. ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 94 పోస్టులు మంజూరు

ఏపీ విద్యార్థులకు అలర్ట్‌. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో 11 ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 94 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది.కార్డియాలజీ విభాగంలో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను శాశ్వత ప్రాతిపాదికన, మిగిలిన పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపాదికన భర్తీ చేయనున్నారు. ఇటీవల వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో 331 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను ప్రభుత్వం...

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. 535 ఉగ్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

రోజురోజుకు నిరుద్యోగుల సమస్యలు దేశంలో పెరుగుతున్నాయి.. చదువుకుంటున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తుంది.. అయితే ప్రభుత్వం తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది..డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ lగుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.. ఆ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం...

టెన్త్, ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు..పూర్తి వివరాలివే..!!

ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెయిట్ చేసేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్..కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వరుసగా జాబ్ నోటిఫికేషన్ లను విడుదల చేస్తుంది.. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ మరో జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 5369 పోస్టుల్ని ప్రకటించింది. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారు ఈ పోస్టులకు...

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఆ ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేశారు.. ఇప్పుడు కూడా భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. న్యూ ఢిల్లీలోని నేషనల్ ఇన్‌ఫర్మాటిక్స్ సెంటర్ పరిధిలోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్...

పోస్టాఫీసు ఉద్యోగాలకి అప్లై చేశారా..ఈ రోజే చివరి తేదీ..

నిరుద్యోగులకు ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతూ వస్తుంది.. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తుంది. తాజాగా పోస్టల్ శాఖలో ఉన్న ఖాళీలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఆ జాబ్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ 2023కి దరఖాస్తు చేసుకోవాలనుకునే యువతకు ఇది చివరి...

పదో తరగతి అర్హతతో బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌లో ఉద్యోగాలు..వివరాలివే..

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ .. ప్రభుత్వ శాఖలో ఉద్యోగాల భర్తీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తుంది.. నిరుద్యోగ సమస్యలను తగ్గించడానికి ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తుంది.. కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని డైరెక్టరేట్‌ జనరల్ బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌...

జగన్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులకు ద్విచక్ర వాహనాలు

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ మోహన్ రెడ్డి అదిరిపోయే శుభ వార్త చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్ ద్విచక్ర వాహనాలను అందించే పథకాన్ని పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ ప్రారంభించింది. దీనికోసం 17 వాహన తయారీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఓలా, ఆథర్, బిగాస్, కైనెటిక్, టీవీఎస్, హీరో వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. బ్యాంక్...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..రైల్వేలో లక్ష జాబ్స్..పూర్తి వివరాలు..

దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు రైల్వే మంత్రి గుడ్ న్యూస్ ను చెప్పారు.ఇండియన్ రైల్వేలో లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు..ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైనట్లు వెల్లడించారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ వివరాలను వెల్లడించారు. 2014 నుంచి 2022 మధ్య భారత రైల్వేలో 3,50,204 మందికి ఉద్యోగం...

ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రాస్తున్నారా? వీటిని తప్పక తెలుసుకోవాలి..

తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖలో ఖాళీలు ఉన్న ఉద్యొగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే.. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తికాగా.. ఈ నెల 7న ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ...

బీటెక్ చదివిన వారికి గుడ్ న్యూస్..భారీ జాబ్ ఆఫర్స్..ఒక్క రోజే ఛాన్స్..

బీటెక్ చదివిన వారికి ఈ మధ్య వరుస గుడ్ న్యూస్ లు అందుతున్నాయి..ఇటీవల ఖాళీలు ఉన్న పోస్టులకు సంబందించిన నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్నారు..ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేశారు.భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ను రిలీజ్...
- Advertisement -

Latest News

బ్రేకింగ్ : బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కి ఈడీ సమన్లు..!

ఈ మధ్య కాలంలో యువత బెట్టింగ్ వలలో పడి మోసపోతున్నారు. కొంత మంది ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. అయితే...
- Advertisement -

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల

కేంద్ర  క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి. తెలంగాణకు సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ, జాతీయ పసుపు బోర్డుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో ములుగు...

తెలంగాణలో జనసేన ప్రభావమెంత?

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికారం బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని బిఆర్ఎస్ గట్టిపట్టుతో ఉంది. ఈసారైనా విజయాన్ని...

ఉజ్వల పథకం లబ్దిదారులకు గుడ్ న్యూస్.. సబ్సీడీ పెంచిన కేంద్రం..!

ఢిల్లీలో ఇవాళ కేంద్ర  క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి.   ప్రధానంగా ఉజ్వల పథకం కింద సబ్సీడీ రూ.200 నుంచి రూ.300 వరకు పెంచారు.  ఆంధ్రప్రేదేశ్-తెలంగాణ...

అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై రెండోరోజు ఈసీ సమీక్ష

నగరంలో కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు ప్రకటన పర్యటన కొనసాగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేకృత్వంలో నీ ఈసీ బృందం. ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు...