humanity

మరోసారి మానవత్వాన్ని చాటుకున్న ముఖ్యమంత్రి జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి.. మానవత్వాన్ని చాటుకున్నారు. మల్టిపుల్ డిజెబిలిటీతో బాధపడుతున్న రెండున్నర సంవత్సరాల బైపిళ్ళ నారాయణ నిఖిల్ కు ఆర్ధిక సహాయం చేశారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కుమారుని వివాహానికి హాజరైన సందర్భంగా సీఎం జగన్ ను కలిసారు చిన్నారి నిఖిల్ తల్లిదండ్రులు. ఎడమ కన్ను, చెవి అంగవైకల్యం...

మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి పేర్నినాని

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని నేడు మచిలీపట్నంలో పర్యటించారు. అక్కడ ఆయన ఒక వృద్ధురాలిని కాళ్లకు చెప్పులు లేకుండా మండుటెండలో వెళుతుండటం చూశారు. దాంతో ఆయన మనసు కరిగిపోయింది. ఆమెకు చెప్పులు కొనిచ్చి మానవత్వం ఎమ్మెల్యే పేర్ని నాని. ఆ సమయంలో పేర్ని నాని కారులో అటునుండి పర్యటిస్తున్నారు. ఎండదెబ్బకు జన సంచారం...

ఆ రెండు దేశాల్లో ఒక్క చెట్టు కూడా లేదట..!

దేశాల్లో: చెట్లు మానవాళి మనుగడకు ఎంత ముఖ్యమైనవే మనకు బాగా తెలుసు.. మన దేశంలో చెట్లను పెంచేందుకు అందరూ ఇష్టపడతారు.. రాష్ట్రాలు కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరీ మొక్కలను నాటిస్తాయి. అలాంటిది..ో ఆ రెండు దేశాల్లో.. కనీసం ఒక్క చెట్టు కూడా లేదంట. అసలు చెట్లు లేకుండా ఎలా అనుకుంటున్నారా..? నిజమండీ.....

కోతులకు ఉన్న బుద్ది మనుషులకు లేదు..వీడియో వైరల్..

జంతువులకు మాటలు మాత్రమే రావు..ప్రేమలు కురుపించడంలో వాటికున్న పరిపాటి జ్ఞానం కూడా మనుషులకు లేదు..అందుకే అంటారు..జంతువులు నయం అని.మనుషులు ఆశా జీవులు, ఎంత ఉన్నా ఇంకా కావాలి అంటూ స్వార్దంతో అవతలి వ్యక్తులను చంపడానికి కూడా వెనుకాడరు.కానీ మూగ జీవాలు మాత్రం ఒకరిపై మరొకరికి ఎనలేని ప్రేమను పంచుతాయి..ఒకదానికి ఏదైనా ప్రమాదం జరిగితే అన్నీ...

Ram Charan: నిజజీవితంలోనూ హీరో..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న రామ్ చరణ్

టాలీవుడ్ సెల్ఫ్ మేడ్ మ్యాన్, మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఇండస్ట్రీలో ఏర్పరుచుకున్నారు. చరణ్ RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారని చెప్పొచ్చు. ఈ పిక్చర్ లో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కు మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఫిదా...

సరుకుల మధ్యలో శవం.. సూపర్ మార్కెట్‌లో వ్యాపారం..!

ఓ సూపర్ మార్కెట్‌లో జరిగిన సంఘటన చూస్తుంటే అసలు మానవత్వం అనేది బతికుందా అని అనిపిస్తుంది. సాధారణంగా ఎవరైనా మరణిస్తే వెంటనే వారి అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలుపెడతారు. కానీ, బ్రెజిల్‌లోని కర్రెఫోర్ సూపర్ మార్కెట్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. ఆ సూపర్ మార్కెట్‌లో పని చేసే సేల్స్ మేనేజర్‌ మోయిసెస్ సంతోస్ కవాల్కంటే...

పసికందుపై తండ్రి రాక్షసత్వం.. మానవత్వం చచ్చిపోతుంది.. ?

తల్లిదండ్రులు అంటే పిల్లలకు దైవంతో సమానం.. కానీ నేటికాలంలో కొందరు మాత్రం పిల్లల పాలిట యమకింకరులుగా మారుతున్నారు.. వారి ప్రాణాలను ప్రమాదంలో పడవేస్తున్నారు.. కొందరైతే పూర్తి బాధ్యతరాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు.. ఇకపోతే ఒక దుష్టుడైన తండ్రి తన 54 రోజుల పసికందును విచక్షణ కోల్పోయి కొట్టడంతో అపస్మారక స్థితికి చేరుకుందట.. అంతే కాకుండా ఆ పసికందు...

మన’లోకం’ నిజం :  ముప్పు మానవాళికి – మానవుడికే కాదు ‘ మానవత్వానికి ‘ .. !!!

కరోనా వైరస్ ప్రాణాలనే కాదు మానవత్వాన్ని కూడా చంపేస్తుంది. టెక్నాలజీ వచ్చి పక్కనే ఉన్న మనిషిని మాట్లాడకుండా చేస్తే కరోనా వైరస్ ఏకంగా సొంత రక్త సంబంధాలను కూడా టచ్ చేయని స్థితిలోకి మనిషిని తీసుకెళ్ళి పోయింది. ఎదురుగా సొంత రక్త సంబంధాలు ఉన్న కరోనా వైరస్ వస్తే..ఆ వ్యక్తిని సొంత కుటుంబ సభ్యులు...

ఫొటోలు, వీడియోలు తీశారు గానీ.. సహాయం మాత్రం చేయ‌లేదు..

టెక్నాలజీ మాయలో పడి సాటి మనిషికి సహాయ పడాలన్నా విషయాన్నీ మరుస్తున్నారన్న దానికి ఈ ఫోటేనే ఉదాహరణ. ముఖ్యంగా ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలు పరిశీలిస్తే మానవత్వం మంటగలిసి పోతుందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అస‌లు విష‌యంలోకి వెళ్తే.. తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు చెందిన సుబ్రమణి తన భార్య సోదరి కుటుంబాన్ని కలిసేందుకు పుదుచ్చేరిలోని...

మానవత్వం చాటుకున్న మంత్రి.. ఏం జ‌రిగిందంటే..

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి. వివ‌రాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లాలోని ముడిమ్యాలకు సమీపంలోని దామరగిద్దకు వెళ్తున్న బంటు నర్సింలు అనే వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అతడు గాయపడి రోడ్డుపై పడిపోయాడు. సొంతూరు కౌకుంట్ల నుంచి...
- Advertisement -

Latest News

తెలంగాణలో జనసేన ప్రభావమెంత?

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికారం బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని...
- Advertisement -

ఉజ్వల పథకం లబ్దిదారులకు గుడ్ న్యూస్.. సబ్సీడీ పెంచిన కేంద్రం..!

ఢిల్లీలో ఇవాళ కేంద్ర  క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి.   ప్రధానంగా ఉజ్వల పథకం కింద సబ్సీడీ రూ.200 నుంచి రూ.300 వరకు పెంచారు.  ఆంధ్రప్రేదేశ్-తెలంగాణ...

అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై రెండోరోజు ఈసీ సమీక్ష

నగరంలో కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు ప్రకటన పర్యటన కొనసాగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేకృత్వంలో నీ ఈసీ బృందం. ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు...

భూ కుంభకోణం కేసులో లాలూకు స్వల్ప ఊరట

భూ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో దిల్లీ కోర్టు తాజాగా ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆయన సతీమణి...

పొత్తులో ఎత్తులు..పవన్ కవర్ చేస్తున్నారు.!

రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  నాలుగో విడత వారాహి యాత్ర  ప్రారంభమైంది. వారాహి యాత్రను అవనిగడ్డ నుంచి ప్రారంభించారు. టిడిపి, జనసేన పొత్తు తర్వాత జరుగుతున్న సభపై భారీ అంచనాలు...