INDIA POLITICS
భారతదేశం
కీలక బిల్లులకు కేంద్రం కాబినెట్ ఆమోదం… సైలెంట్ గా ఉన్న మంత్రులు !
ఈ రోజు ఢిల్లీ లో కేంద్ర కాబినెట్ భేటీ కొన్ని గంటలపాటు జరిగిన కాబినెట్ మీటింగ్ లో కీలకమైన చాలా అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ముందు నుండి అనుకుంటున్నా విధంగానే కీలక బిల్లులుగా చెప్పుకుంటూ వచ్చిన జమిలీ ఎన్నికలు, మహిళా బిల్లు, బీసీ రిజర్వేషన్ బిల్లు, దేశం పేరును మార్చడం వంటి...
భారతదేశం
అధికార దాహంతో విపక్షాలు రగిలిపోతున్నాయి: ప్రధాని మోదీ
ఈ రోజు పార్లమెంట్ ఈవెనింగ్ సెషన్ లో భాగంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు. ముందుగా ఆయన మాట్లాడుతూ విపక్షాలు తమ ప్రభుత్వంపై పెట్టిన నో మోషన్ పిటిషన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు నో మోషన్ పిటిషన్ పెట్టడంపై నాకు ఎంతగానో ఆశ్చర్యం కలిగించిందని మోదీ అభిప్రాయపడ్డారు. ఇక విపక్షాలు...
భారతదేశం
నరేంద్ర మోదీ : అవిశ్వాస తీర్మానం పెట్టిన విపక్షాలకు ధన్యవాదములు
వర్షాకాల పార్లమెంట్ సమావేశాలలో భాగంగా ఈ సాయంత్రం దేశ ప్రధాని నరేంద్ర మోదీ లోక్ సభలో మాట్లాడారు. ఈయన మొదటగా మాట్లాడుతూ మా ప్రభుత్వం వీగిపోవాలని అవిశ్వాస తీర్మానం పెట్టిన విపక్షాలకు ధన్యవాదములు చెప్పారు, ఆడే సమయంలో మోదీ ప్రభుత్వంపై ఎంతో అపారమైన నమ్మకాన్ని ఉంచిన దేశ ప్రజలకు సైతం ధన్యవాదములు తెలియచేశారు మోదీ....
భారతదేశం
వయనాడ్ లో లెక్కలు సమర్పించిన కే ఈ రాహుల్ గాంధీ పై ఎలక్షన్ కమిషన్ వేటు …
ఇటీవల లోక్ సభలో జరిగిన సంఘటన కాంగ్రెస్ నాయకులను తీవ్రంగా కలచివేసింది. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు. దీనితో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అన్ని పార్టీల నేతలు భగ్గుమన్నారు. రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో కేరళ రాష్ట్రం లోని వయనాడ్ లోక్...
భారతదేశం
కొత్త పార్లమెంట్ లో స్పీకర్ ఓం బిర్లాతో ప్రధాని మోదీ…
ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ బాగా పాతది కావడంతో... కేంద్రం కొత్తగా పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తోంది. ఈ నిర్మాణ ప్రాజెక్టు ను టాటా ప్రాజెక్ట్స్ వారు చేస్తున్నారు. ఇక నూతన పార్లమెంట్ నిర్మాణం పనులు పూర్తి కావస్తుండడంతో తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి పనులను చూడడానికి వెళ్లారు. స్వయంగా గంట సేపు అక్కడే ఉండి...
Latest News
అచ్చెన్నాయుడుకు YCP స్ట్రాంగ్ కౌంటర్…కీలక పదవుల్లో చంద్రబాబు మనుషులే ..!
ఆ వైసిపి సర్కార్ ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులను కేంద్రం నుంచి డిప్యూటేషన్ పై తెచ్చి కీలక పోస్టులలో పెట్టారని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు...
Telangana - తెలంగాణ
కొడంగల్ లో ఓటు వేయనున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్దం చేశారు అధికారులు. ఇవాళ ఉదయం 7 గంటల నుంచే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహిస్తారు అధికారులు....
Telangana - తెలంగాణ
కేసీఆర్ మూడోసారి సీఎంగా డిసెంబర్ 4 లేదా 7వ తేదీన ప్రమాణ స్వీకారం?
కేసీఆర్ మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయిందని సమాచారం. కేసీఆర్ మూడోసారి సీఎంగా సెక్రటేరియట్ ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుందని సమాచారం. డిసెంబర్ 4 లేదా 7వ...
Telangana - తెలంగాణ
తెలంగాణ ఎన్నికలు…ఇవాళ హెలికాప్టర్ లో సిద్దిపేటకు సీఎం కేసీఆర్
ఇవాళ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ ఉదయం సిద్దిపేట జిల్లాకు సీఎం కేసీఆర్ ప్రయాణం కాలున్నారు. సీఎం కేసీఆర్ స్వగ్రామం అయిన చింతమడకలో...
Telangana - తెలంగాణ
పోలింగ్కు వరుణ గండం.. తెలంగాణలో రెండు రోజులు వర్షాలు
ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎలక్షన్ పోలింగ్ డే కు వరుణ గండం ఉన్నట్లు స్పష్టం చేసింది....