Indrakeeladri Utsavalu
దైవం
లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో కనక దుర్గమ్మ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఐదోరోజు కనకదుర్గమ్మ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దీంతో ఆలయం వద్ద క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.
త్రిపురాత్రయంలో లలితా త్రిపుర సుందరీదేవి రెండో...
Latest News
తెలంగాణ ప్రజలకు శుభవార్త.. దసరా నాటికి హెల్త్ సిటీ సేవలు
తెలంగాణ ప్రజలకు శుభవార్త.. దసరా నాటికి హెల్త్ సిటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వరంగల్ లో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వచ్చే...
Telangana - తెలంగాణ
తెలంగాణ ప్రజలకు శుభవార్త..రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీలు, 12 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను నిర్మించాలని అధికారులకు మంత్రి...
వార్తలు
టాప్ యాంగిల్ లో ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న మోడ్రన్ సీత..!
సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు మోడ్రన్ సీతగా మారిపోయింది. సీతారామం సినిమాలో ఎంత పద్ధతిగా కనిపించిందో.. ఇప్పుడు బయట అంతే హాట్ షో చేస్తూ యువతకు పిచ్చెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా...
వార్తలు
క్రిటికల్ గా తారకరత్న ఆరోగ్యం..ప్రత్యేక విమాణంలో వెళ్లనున్న ఎన్టీఆర్
గుండెపోటుకు గురైన తారకరత్న అత్యంత అరుదైన మేలేనా వ్యాధితోను బాధపడుతున్నట్లు బెంగళూరు వైద్యులు గుర్తించారు. ఇది జీర్ణాశయంలోపల రక్తస్రావానికి సంబంధించినది. దీనివల్ల నోరు, అన్నవాహిక, పొట్ట భాగంలో బ్లీడింగ్ అవుతుంది. శరీరంలో రక్త...
భారతదేశం
BREAKING : ఇరాన్లో భారీ భూకంపం.. 7 గురు మృతి
BREAKING : ఇరాన్లో భారీ భూకంపం చోటు చేసుకుంది. ఇరాన్ లోని ఖోయ్ సిటీ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిటర్ స్కెలుపై భూకంప తీవ్రత 5.9 గా నమోదయింది.
పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి....