Jana Reddy

నాకు సీఎం అయ్యే ఛాన్స్ ఉందేమో ? : జానా రెడ్డి

తెలంగాణాలో మరో నలభై రోజులలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో గెలవడానికి ఎవరికి వారు వ్యూహాలను రచించుకుంటూ గెలుపు మాదంటే మాదే అంటూ డప్పు కొట్టుకుంటున్నారు. కానీ ప్రజలు ఎవరిని అయితే ఆశీర్వదిస్తారో వారే సింహాసనం ఎక్కనున్నారు. ఇక తాజాగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానా రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ...

BREAKING:కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి కీలక బాధ్యతలు…!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకే అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు విషయాలలో చాలా బిజీగా ఉన్నాయి. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డికి కీలక బాధ్యతలను అధిష్టానం అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల కోసం సీట్లు...

ఈ సారి ఎంపీగా బరిలోకి దిగనున్న జానారెడ్డి

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. దీంతో ఆయా పార్టీలు అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేస్తున్నాయి. అయితే.. అసంతృప్తిలు లేకుండా.. ఆశావాహులకు అవకాశాలు కల్పించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనున్నట్టు జానారెడ్డి వెల్లడించారు. తన...

సీడబ్ల్యూసీలో చేరేందుకు కాంగ్రెస్ నేతల ఆరాటం

తెలంగాణలో పాటు వివిధ రాష్ట్రాల్లో సీడబ్ల్యూసీ కొత్త కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రాల నుంచి ఏఐసీసీ దీని కోసం  ప్రతిపాదనలకు స్వీకరిస్తోంది. సీడబ్ల్యూసీలో స్థానం సంపాదించేందుకు రాష్ట్రంలోని అగ్ర నేతలు పావులు కదుపుతున్నారు. ఎలాగైనా కమిటీలో చేరాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క చురుగ్గా...

పాల్వాయి స్రవంతి ప్రచారాన్ని అడ్డుకోవడంపై జానారెడ్డి సీరియస్

నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య విలువలను గాలికి వదిలేసాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ప్రచారాన్ని అడ్డుకోవడం సరికాదని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అడ్డుకునే వారిపై...

ఎంపీ ఉత్తమ్‌, జానారెడ్డి సమక్షంలోనే గొడవ.

నల్గొండ: జిల్లాలోని మిర్యాలగూడలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో రసాభాస నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి సమక్షంలోనే గొడవ జరిగింది. వేదికపైకి బీ.ఎల్.ఆర్‌ను పిలవకపోవడంతో అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జానారెడ్డి జోక్యంతో వివాదం సద్దుమణిగింది. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా చోటుచేసుకోలేదు.

మీ ఇద్దరిని పక్కకు నెట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తారు.- జానారెడ్డి.

కాంగ్రెస్ వరి దీక్ష నేటితో ముగిసింది. వరి ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఈ దీక్షలో సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఎప్పడు అభిమానిస్తే అప్పడు అధికారంలోకి వస్తామని జానా రెడ్డి అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండింటిని పక్కకు నెట్టి కాంగ్రెస్ పార్టీని...

 సైడ్ అవుతున్న జానారెడ్డి…వారసుడు లైన్ అవుతారా?

కుందూరు జానారెడ్డి ( Jana Reddy )....రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. దశాబ్దాల పాటు ఉమ్మడి ఏపీలో రాజకీయాలు చేసిన నాయకుడు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన జానారెడ్డి...1983, 1985 ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో విభేదించి కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. 1989, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున...

వరుస ఎన్నికలతో కాంగ్రెస్ నేతలకు కొత్త టెన్షన్

తెలంగాణ కాంగ్రెస్‌కి వరస సమస్యలు ఎన్నికల రూపంలో వచ్చి పడుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమే పలకరిస్తోంది. పరాజయాలతోపాటు ఆర్థిక సమస్యలు కూడా మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఉంది తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి. అన్నీ వరస సమస్యలే. ఒకవైపు పరాజయాలు పలకరిస్తుంటే.. మరోవైపు వరస ఎన్నికలు నాయకుల్ని...

టీ పీసీసీ చీఫ్ రేసులో తెరపైకి కొత్త పేర్లు..కాంగ్రెస్ లో మళ్లీ మొదలైన అలజడి

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక తర్వాతే కొత్త పీసీసీ నియామకం ఉంటుందని కాంగ్రెస్‌ హైకమాండ్‌ తేల్చడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ అలజడి మొదలైంది. అధిష్ఠానం పెట్టిన నాగార్జునసాగర్ ఉపఎన్నిక గడువు కూడా పూర్తవుతుండటంతో కొత్త సారథి పై మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. అనూహ్యంగా తెరపైకి వస్తున్న కొత్త పేర్లతో ఆశావహులంతా మళ్లీ ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ప్రయత్నాలు...
- Advertisement -

Latest News

BREAKING : డిసెంబర్‌ 4న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం

BREAKING : సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం జరుగనుంది. డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు..డా.బిఆర్.అంబేద్కర్...
- Advertisement -

మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం

నంద్యాల మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద ఉన్న అరటి తోటల్లో నుంచి మహానంది క్షేత్రంలోకి ఎలుగు బంటి వచ్చింది. దీంతో ఎలుగు బంటిని చూసి భయాందోళనలకు గురయ్యారు...

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం రేపింది. దుర్గగుడి దగ్గరి స్కానింగ్ సెంటర్ దగ్గర పాము కనపడటంతో భయాందోళనకు గురయ్యారు అమ్మవారి భక్తులు. అయితే.. దేవస్థానం అధికారులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటం...

తెలంగాణలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదు – సీఈఓ వికాస్ రాజ్

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల...

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% – ఎన్నికల సంఘం

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పై సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు....