killed

నిజ్జర్ హత్య వెనుక ఐఎస్‌ఐ హస్తం

ఖలిస్థానీ మద్దతుదారుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యల వల్ల భారత్‌, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే నిజ్జర్ హత్యకు సంబంధించి పలు కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అయితే ఈ హత్య వెనుకాల పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ...

మావోయిస్టు క్యాంపుపై పోలీసుల మెరుపు దాడి

ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతం బీజాపూర్‌లో నక్సలైట్ల శిబిరాన్ని పోలీసులు మరోసారి కుప్పకూల్చారు. పోలీసులకు , నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా 3-4 మంది నక్సలైట్లు హతమైనట్లు సమాచారం. శిబిరం నుండి పోలీసు భద్రతా దళం పేలుడు పదార్థాలు మరియు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించండి. అదే సమయంలో,...

ఎర్రసముద్రం తీరంలో విషాదం.. యువకుడిని తినేసిన షార్క్‌

ఈజిప్టులోని ఎర్ర సముద్రపు రిసార్ట్‌లో ఒక సొరచేప దాడి చెయ్యడం వల్ల ఒక రష్యన్ వ్యక్తి మరణించాడని ఈజిప్షియన్ మరియు రష్యా అధికారులు తెలిపారు. హుర్ఘదా నగరానికి సమీపంలోని నీటిలో టైగర్ షార్క్ దాడి చేయడంతో వ్యక్తి గురువారం మరణించినట్లు ఈజిప్ట్ పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తీరప్రాంతంలోని 46-మైలు (74కిమీ) విస్తీర్ణాన్ని అధికారులు...

పెళ్లి నుంచి యువకుడు జంప్‌..20 కి.మీ వెంబడించి మరీ పెళ్లి చేసుకున్న యువతి..!!

ఈరోజుల్లో ప్రేమించడం.. తీరా పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు హ్యాండ్‌ ఇచ్చి వేరే వాళ్లను చూసుకోవడం చాలా మందికి అలవాటు అయిపోయింది. కొంతమంది మన కర్మ ఇంతేలే అనుకుని సర్దుకుపోతున్నారు. ఇంకొంతమంది రివేంజ్‌ తీసుకుంటున్నారు. మొన్ననే.. ప్రేయసి వేరే వాళ్లను పెళ్లిచేసుకుంటుందని ఓ ప్రియుడు ఆమెను కాల్చేశాడు.. ఇప్పుడు జరిగింది.. ఇంకా హైలెట్... పోలీసులు ఛేస్‌...

ఎలుకను చంపాడని మూడేళ్లు జైలు శిక్ష

2022 సంవత్సరం, నవంబర్‌ నెలలో ఒక 30 ఏళ్ల మనోజ్ కుమార్ ఎలుకను ఇటుకతో కట్టి కాలువలో ముంచి చంపాడు. ఆ వ్యక్తిపై యూపీ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేపట్టారు. ఇలాంటి కేసులో చార్జిషీట్ దాఖలు చేయడం బహుశా యూపీలో ఇదే మొదటిసారి అని సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. మనోజ్ కుమార్ తన...

ఈ-బైక్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్.. యువతి మృతి..!!

ఎలక్ట్రిక్ బైక్ వల్ల మరో ప్రాణం బలైంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఎలక్ట్రిక్ బైక్‌కు ఛార్జింగ్ పెడుతుండగా.. కరెంట్ షాక్ తగిలి ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్ర జిల్లాలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని సతారా జిల్లా కరాడ్ మండలం మోప్రో చెందిన శివానీ అనిల్ పాటిల్...

ఈనెల 21న ఉక్రెయిన్ నుంచి నవీన్ మృతదేహం… తండ్రి సంచలన నిర్ణయం

ఉక్రెయిన్ లో చదువుకునేందుకు వెళ్లిన ప్రతీ భారతీయుడిని ఇండియన్ గవర్నమెంట్ ‘ ఆపరేషన్ గంగ’ ద్వారా ఇండియాకు తీసుకువచ్చారు. 20 వేలకు పైగా భారతీయులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన రొమేనియా, పోలాండ్, హంగేరీల నుంచి ఎయిర్ లిఫ్ట్ చేశారు. కేవలం ఒక్క భారతీయుడు మాత్రమే రష్యా దాడుల వల్ల మరణించారు. ఉక్రెయిన్ లో మెడిసిన్...

బ్రేకింగ్ న్యూస్: ఆరుగురు మావోయిస్టులు హతం

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కిష్టారం అటవీ ప్రాంతంలో ఉదయం 6గంటల నుంచి 7గంటల మధ్య భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తున్నది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 400కి.మీ.ల దూరంలో ఉండటం గమనార్హం. తెలంగాణకు చెందిన గ్రేహౌండ్స్‌...

చిత్తూరు జిల్లాలో దారుణం : ఊరి మీద పడి వ్యక్తిని తొక్కి చంపిన ఏనుగుల గుంపు

చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని యాదమరి మండలంలో ఏనుగులు గుంపు బీభత్సం సృష్టిస్తోంది. అయితే  ఈ ఏనుగుల దాడిలో ఒకరు మృతి చెందడంతో విషాదం నెలకొంది. యాదమరి మండలం బోధ గుట్టపల్లి పంచాయతీ పరిధిలోని తంజావూరుకు చెందిన దివ్యాంగుడు వెళ్లిగాన్(45) ఏనుగుల దాడిలో మృతి చెందాడు. ఆయనకు పుట్టుకతోనే మూగ, చెవుడు,...

కేరళలో మదనపల్లె తరహా ఘటన.. ఆరేళ్ళ కొడుకుని చంపి ‘అల్లా’కి త్యాగం అంటూ !

కేరళలో కూడా మదనపల్లి తరహా ఘటన ఒకటి చోటుచేసుకుంది. దేవుడు ఆదేశించాడు అని భావించి తన ఆరేళ్ల కొడుకుని కిరాతకంగా చంపేసింది ఒక టీచర్. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే కేరళలోని పాలక్కాడ్ జిలో షాహినా, సులేమాన్ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ముగ్గురిలో చిన్నవాడైన ఆదిల్ కు ఆరేళ్లు....
- Advertisement -

Latest News

WORLD CUP WARM UP: కివీస్ తో పాకిస్తాన్ “ఢీ”… బరిలోకి విలియమ్సన్ !

రేపు హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన వన్ డే వరల్డ్ కప్ లోని మొదటి వార్మ్ అప్ మ్యాచ్ భారత్ కాలమానము...
- Advertisement -

“రేపు కర్ణాటక బంద్”… 144 సెక్షన్ అమలు !

గత కొంతకాలంగా తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్యన కావేరి జలాల మధ్యన వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. కానీ వీటిని పరిష్కరించే నాయకుడు రెండు రాష్ట్రాల్లో లేనట్లున్నారు. ఇక కర్ణాటకలో కావేరి జలాలు...

అజేయ సెంచరీతో జట్టును గెలిపించిన సౌత్ ఆఫ్రికా మహిళల కెప్టెన్ !

సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ మహిళల మధ్యన జరుగుతున్న మూడు మ్యాటిక్ ల వన్ డే సిరీస్ లో సఫారీలు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను దక్కించుకున్నారు. మొదట టాస్...

లోకేష్ భయంతోనే ఢిల్లీకి పరిగెత్తాడు: బైరెడ్డి సిద్దార్థరెడ్డి

రాజకీయాలలో బాగా పండిపోయిన సీనియర్ లీడర్ చంద్రబాబు నాయుడు ఇటీవల స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈయన బయటకు రాడు, రాలేదని వైసీపీ...

కేసీఆర్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన BRS కీలక నేతలు!

తెలంగాణాలో రోజు రోజుకి కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండడంతో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయన్నది ఎవ్వరూ ఊహించలేకపొతున్నారు. ఎందుకంటే... ఇప్పుడు కేసీఆర్ కు...