konaseema

కోనసీమపై జగన్ ఫోకస్..లీడ్ తీసుకోస్తారా?

ప్రశాంతమైన వాతావరణం ఉండే కోనసీమలో రాజకీయ రగడ రగులుతుంది. ఎన్నికల సమయం దగ్గరపడటంతో కోనసీమలో మూడు ప్రధాన పార్టీలు రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. రాష్ట్రంలో టి‌డి‌పి, వైసీపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది..కానీ కోనసీమలో జనసేనకు బలం ఉంది. దీంతో అక్కడ త్రిముఖ పోరు ఉంది. అయితే టి‌డి‌పి-జనసేన కలిసి పోటీ చేయడానికి రెడీ...

కోనసీమలో పవన్ ఎఫెక్ట్..జనసేనకు ఆధిక్యం.!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో ఉమ్మడి గోదావరి జిల్లాలు చుట్టేసిన విషయం తెలిసిందే. ప్రత్తిపాడు టూ భీమవరం వరకు పవన్ టూర్ కొనసాగింది. పవన్ యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన కూడా వచ్చింది. ఇక యాత్రలో జగన్ ప్రభుత్వం టార్గెట్ గా పవన్ విరుచుకుపడ్డారు. అలాగే జనసేనని బలోపేతం చేసే...

BREAKING : కోనసీమ పెద్దలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ

కోనసీమ జిల్లాను “అంబేద్కర్ కోనసీమ” జిల్లా గా పేరు మార్పు, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. పీఆర్సి జీవోలో చేసిన మార్పులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అంతేకాదు.. నాలుగు రోజుల కిందట గెజిట్‌ కూడా విడుదల చేసింది. దీనిపై కోనసీమలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే...

వామ్మో.. ఎంత పెద్ద అరటిగెలో.. ఎప్పుడైనా చూశారా?

మాములుగా అరటి గెల ఎంత పొడవు ఉంటుంది.. ఒక్కో రకం ఒక్కో పొడవు ఉంటుంది. మహా అయితే 3 నుంచి ఐదు అడుగులు ఉంటాయి. కానీ ఆజాభావుడు అరటి గెల.. అదేనండి ఆరు అడుగులకు పైగా ఉండటం ఎప్పుడైనా? ఎక్కడైనా చూశారా? అస్సలు అలాంటి గెల ఒకటి ఉందా? అనే సందేహం వస్తుంది కదూ.....

క్రాప్ హాలిడే పేరుతో రైతులను రెచ్చగొడుతున్నారు: సీఎం జగన్

రైతులకు మేలు చేసే విషయంలో ఏపీ ప్రభుత్వం దేశంతోనే పోటీ చేస్తోందని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయరంగంలోని మార్పును చూసి ఇతర రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని అన్నారు. ఈ మేరకు మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై.. రైతుల ఖాతాలో పంటల బీమాను జమ...

మ‌రో వివాదంలో కోన‌సీమ ?

వారంతా రైతులు. త‌మ‌కున్న కొద్దిపాటి దీర్ఘ‌కాలిక సమస్యలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప‌దే ప‌దే ఆఫీసుల చుట్టూ తిరిగారు. అధికారుల‌కు మొక్కుకున్నారు. అయిన‌ప్ప‌టికీ క‌లెక్ట‌ర్ ప‌ట్టించుకోలేదు. భ‌రోసా ద‌క్క‌లేదు. దీంతో దిక్కుతోచ‌క క్రాప్ హాలిడే పాటిస్తున్నామన్న‌ది కోన‌సీమ రైతుల మాట. వాస్త‌వానికి ఎప్ప‌టి నుంచో ఈ ప్రాంత రైతుల స‌మ‌స్య‌లు అన్న‌వి అప‌రిష్కృతంగానే ఉన్నాయి....

కాపులు ఓట్లు వేస్తే జనసేన అధికారంలోకి వచ్చి ఉండేది: పవన్ కళ్యాణ్

కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ సర్కారు 'కోనసీమ ' జిల్లా పేరును వాడుకుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు.శుక్రవారం ఆయన మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అధికార పక్షానికి చెందిన వర్గ పోరాటాన్ని.. కులాల మధ్య చిచ్చు గా మార్చారని మండిపడ్డారు. వైసీపీకి అన్ని వర్గాలు దూరం అవుతున్నాయని.....

ముందస్తు ఎన్నికల ఉద్దేశంతోనే కోనసీమ కుట్ర: నాదెండ్ల మనోహర్

మంగళగిరిలో జరుగుతున్న జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు అధినేత పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలు తేవాలనే ఉద్దేశ్యంతోనే కోనసీమలో కుట్రపన్నారని అన్నారు నాదెండ్ల. వచ్చేనెలలో పులివెందులలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందన్నారు. "ప్రభుత్వమే కోనసీమలో కులాల చిచ్చు పెట్టింది. కోనసీమ...

థాంక్యూ జ‌గ‌న‌న్నా : కోన‌సీమ‌కు పెన్షన్లు !

గత నెల 24 న  నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల రీత్యా ఇంట‌ర్నెట్ సేవ‌లు నిలిచిన కోన‌సీమ జిల్లాలో డీఆర్డీఏ అధికారులూ మ‌రియు వ‌లంటీర్లూ సంయుక్తంగా కృషి చేసి ముఖ్య‌మంత్రి ఆశ‌య సాధ‌న‌లో భాగంగా పింఛ‌న్ల పంపిణీకి సిద్ధం అయ్యారు. సాధార‌ణంగా పింఛ‌ను అంటేనే సామాజిక భ‌ద్ర‌త కింద భావిస్తారు. ఆ లెక్క‌న ఈ ప్రాంతంలో...

నెట్ ఇవ్వండి సారూ.. సీబీఎన్ స్పీక్స్

కోనసీమలో వారం రోజులైనా ఇంటర్ నెట్ సేవలు పునరుద్ధరించలేక పోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ  పాలనకు నిదర్శనం. ఎక్కడో కాశ్మీర్ లో వినిపించే 'ఇంటర్నెట్ సేవలు నిలిపివేత' అనే వార్త ను మన సీమలో వినాల్సి రావడం బాధాకరం. IT వంటి ఉద్యోగాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం...కనీసం వాళ్ళు పని చేసుకునే వెసులుబాటు కూడా...
- Advertisement -

Latest News

Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..

Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష...
- Advertisement -

అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...

ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’

హిట్ ప్లాఫ్​లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్​గా ఉండేలా...

AP : KGBV పార్ట్‌ టైమ్ PGTల జీతాలు భారీగా పెంపు

జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ మరో కీలక నిర్నయం తీసుకుంది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ పీజీటీల జీతాలను ప్రభుత్వం భారీగా పెంచింది రూ. 12,000 నుంచి రూ....

ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్‌ నమోదు

రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు....