laddu

నువ్వుల లడ్డును ఇలా చేస్తే అస్సలు వదలరు..ఎన్ని లాభాలో..

నవ్వులు ఆరోగ్యానికి చాలా మంచివి..ఎక్కువగా తీసుకోవడం వల్ల వేడి అని అంటారు కానీ,లిమిట్ గా తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.నువ్వుల తో చేసే ఏ వంట అయిన కొత్త రుచిని పరిచయం చేస్తుంది.ప్రతి స్నాక్ ఐటమ్ లో ఈ నువ్వులను ఎక్కువగా వాడుతారు. ఇక స్వీట్స్ కూడా కొన్ని...

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త..

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి మరో తీపి కబురు చెప్పింది. శ్రీనివాస మంగాపురం లో... రేపటి నుంచి తిరుమల శ్రీవారి లడ్డూ విక్రయాలను ప్రారంభించాలని... టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. మొదటిరోజు ప్రయోగాత్మకంగా మూడు వేల శ్రీవారి లడ్డూలను విక్రయించారు అని నిర్ణయం తీసుకుంది టిటిడి పాలకమండలి. ఈ ప్రయోగం...

చిత్తూరు ఎన్నికల్లో శ్రీవారి లడ్డూల పంపిణీ.. ముగ్గురికి నోటీసులు !

చిత్తూరు జిల్లా పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కొంతమంది శ్రీవారి లడ్డూ ప్రసాదాలను పంచిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా ముగ్గురికి నోటీసులు జారీ అయ్యాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కలెక్టర్ ముగ్గురికి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. లడ్డూ ప్రసాదంతో వోటర్లను ప్రలోభాలకు గురి చేశారని పోలీసులకు ఫిర్యాదు...

ఎన్నికల్లో శ్రీవారి లడ్డు ప్రసాదం పంపిణీ పై ఆసక్తికర చర్చ

ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి నేతలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు డబ్బు పంచితే..మరికొందరు గిఫ్ట్స్‌ ఇస్తుంటారు. కానీ, ఏపీలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటన.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. పరమపవిత్రమైన శ్రీవారి లడ్డూను పంచడం.. రాజకీయాలకు వేదికగా మారింది. అసలు అన్ని లడ్డూలు.. సర్పంచ్‌ అభ్యర్థులకు ఎలా వచ్చాయి...

బ్రేకింగ్: వినాయకుడి లడ్డూ వేలం పాట రద్దు

హైదరాబాద్ లో వినాయక చవితి ఉత్సవాలకు గానూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయితే ఈసారి మాత్రం కరోనా మహమ్మారి కారణంగా చాలా జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. తాజాగా బాలాపూర్ ఉత్సవ కమిటీ లడ్డూ వేలం పాటపై షాక్ ఇచ్చింది. ఈ సారి లడ్డూ వేలం ప్రక్రియను రద్దు చేశామని పేర్కొన్నారు. 26 ఏళ్లలో లడ్డూ...

టేస్టీ తొక్కుడు లడ్డు ఎలా చేసుకోవాలి అంటే …!

మన దేశంలో సంప్రదాయ వంటలకు పెట్టింది పేరు. అది కూడా ఒక్కో పండగకు ఒక్కో వంట చేస్తారు. అయితే మన ఆంధ్రా రుచులు మరి స్పెషల్ గా ఉంటాయి. పెళ్లిళ్లకు ఒక వెరైటీ, ఫంక్షన్లకు ఒకటి, ఇలా ఒక్కో శుభకార్యానికి ఒక్కో వెరైటీ వంటలు చేస్తారు. వాటిల్లో ఒకటి తొక్కుడు లడ్డు. దీన్నే బేసిన్...

తిరుమలలో జనవరి 21 నుంచి లడ్డూ ఫ్రీ !

తిరుమల తిరుపతి అంటే చాలు మొదట గుర్తుకు వచ్చేది లడ్డూ. అక్కడ స్వామి దర్శనం ఎంతకష్టపడాలో స్వామి ప్రసాదం లడ్డూకూ అంతే కష్టపడాల్సి ఉంటుంది. అయితే టీటీడీ కొన్ని రోజుల కిందట భక్తుల కష్టాలు తీర్చే తియ్యటి కబురు చెప్పింది. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడుకి లడ్డూల కొరత లేకుండా చూడటమే కాకుండా ఫ్రీగా...

టీటీడీ: తిరుమల లడ్డూ ధర పెంపు నిర్ణయం వెనక్కు..

తిరుమలలో లడ్డు ప్రసాదం ధరలను పెంచుతున్నారంటూ వస్తున్న వదంతులను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం ఖండించారు. దివ్య ప్రసాదమైన లడ్డూ ధరను పెంచబోవడం లేదని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. నేడు తమిళనాడులో పర్యటిస్తున్న ఆయన, చెన్నైలో మీడియాతో మాట్లాడారు. లడ్డూ ధరను సవరించడం లేదని, ప్రస్తుతం కొనసాగుతున్న విధానంలోనే లడ్డూల విక్రయాలు...

భ‌క్తుల‌కు షాకిస్తూ టీటీడీ కీల‌క‌ నిర్ణ‌యం..!

తిరుమల శ్రీనివాసుని లడ్డూ ప్రసాదమంటే ఎంత పవిత్రమో అందరికీ తెలిసిందే. ఏడుకొండలూ ఎక్కి స్వామిని దర్శించుకున్న అనంతరం ప్రతి భక్తుడూ లడ్డూ ప్రసాదం స్వీకరించకుండా కొండ దిగడు. అటువంటి లడ్డూ ధర ఇప్పుడు ఏకంగా రెట్టింపు కానుంది. ప్రస్తుతం లడ్డూల అమ్మకాలు రాయితీలపై సాగుతున్నాయి.లడ్డూల పంపిణీ, విక్రయాల్లో రాయితీలకు టీటీడీ మంగళం పాడనుంది. అయితే, మార్కెట్...
- Advertisement -

Latest News

వెదర్‌ అప్డేట్‌ : బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

వాయువ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్‌ 29న ఏర్పడిన అల్పపీడనం బలపడింది. అల్పపీడనానికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు వరకు మేఘాలు విస్తరించి ఉన్నాయని వాతావరణ కేంద్రం...
- Advertisement -

‘నమో’ అంటే నమ్మించి మోసం చేయడం.. మోడీ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌

ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు...

శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. ఈ నెల 28 టీటీడీ ఆలయం బంద్‌

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ ప్రకటన చేసింది. తిరుమలలో చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. 29వ తేదీ వేకువజామున ఉదయం 1:05...

ఈ సభకు విచ్చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు : పవన్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేడు నాల్గవ విడత వారాహి విజయయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డలో పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర సభలో జనసేన, టీడీపీ శ్రేణులు...

ప్రధాని పసుపు బోర్డు ప్రకటన.. బీజేపీ శ్రేణుల సంబరాలు

తెలంగాణకు పసుపు బోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు నీళ్లతో ప్రధాని మోదీ, ఎంపీ ధర్మపురి అరవింద్ కు...