LATEST CRICKET ANALYSIS
Cricket
హార్దిక్ పాండ్య వరల్డ్ కప్ కు దూరం కావడం ఇండియాకు శాపమా ?
ఈ రోజు ఉదయమే బీసీసీఐ టీం ఇండియాకు షాకింగ్ విషయాన్ని తెలియచేసింది. గాయపడిన హార్దిక్ పాండ్య ఇక వరల్డ్ కప్ ఆడలేదని తేల్చి చెప్పేసింది. ఇది నిజంగా జీర్ణించుకోలేని విషయమని చెప్పాలి. ఎందుకంటే లీగ్ స్టేజ్ లో ఎలాగు వరుస మ్యాచ్ లను గెలుచుకుని సెమీస్ కు చేరుకున్నాము. కానీ ఇప్పుడే అసలైన పోటీ,...
Cricket
WORLD CUP 2023: శ్రీలంకతో ఇంగ్లాండ్ అమీతుమీ…ఓడితే ఇంటికే!
ఈ రోజు వరల్డ్ కప్ షెడ్యూల్ లో భాగంగా డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ మరియు మాజీ ఛాంపియన్ శ్రీలంకల తలపడనున్నాయి. బెంగుళూరు వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో రెండు జట్లు గెలుపే ప్రధాన లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. రెండు జట్లూ కూడా ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడగా, వాటిలో ఒకటి...
Cricket
WORLD CUP 2023: ఒత్తిడికి లోనయి పాకిస్తాన్ ఘోర వైఫల్యం … !
ఈ రోజు అహమ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం లో ఇండియా మరియు పాకిస్తాన్ ల దాయాదుల మధ్యన మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన పాకిస్తాన్ ఓపెనర్లు ఇమామ్ ఉల్ హాక్ మరియు అబ్దుల్ షఫీక్ లు నెమ్మదిగా ఆడి...
Cricket
NZ vs BAN: చెన్నై పిచ్ లో స్పిన్నర్లదే రాజ్యమా ?
మరికాసేపట్లో చెన్నైలోని చెపాక్ స్టేడియం లో న్యూజిలాండ్ మరియు బంగ్లాదేశ్ ల మధ్యన మ్యాచ్ జరగనుంది. రెండు టీం లో షెడ్యూల్ లో భాగంగా రెండు మ్యాచ్ లను పూర్తి చేసుకోగా, కివీస్ అపజయం ఎరుగని టీం గా ముందుకు దూసుకుపోతోంది, అదే సమయంలో బంగ్లా మాత్రం మొదటి మ్యాచ్ లో గెలిచినా రెండవ...
Cricket
WORLD CUP 2023 :వార్మ్ అప్ మ్యాచ్ లు సరే… మెయిన్ మ్యాచ్ లకు వర్షాలు పడితే !
నిన్నటి నుండి ఇండియా వేదికగా వరల్డ్ కప్ మెయిన్ మ్యాచ్ లకు అన్ని జట్లకు పరిస్థితులు అనుకూలించడానికి వార్మ్ అప్ మ్యాచ్ లను ఆడిస్తున్నారు. అందులో భాగంగా నిన్న మూడు మ్యాచ్ లు జరగాల్సి ఉండగా, కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే జరుగగా .. ఆఫ్గనిస్తాన్ మరియు సౌత్ ఆఫ్రికా ల మధ్య...
Cricket
వరల్డ్ కప్ ముంగిట పెరుగుతున్న గాయాల బెడద… “బి కేర్ ఫుల్ ఇండియా”
ఇండియా వేదికగా మరో పది రోజుల్లో వన్ డే వరల్డ్ కప్ ఉత్కంఠభరితంగా మొదలు కానున్నది. కోట్లాదిమంది భారతీయులు ఇండియా కప్ ను గెలుచుకోవాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లలోని కొందరు ఆటగాళ్లు గాయాలతో సతమతం అవుతున్నారు. కీలక ప్లేయర్ లుగా ఉండడంతో వేరు...
Cricket
ఆసియన్ గేమ్స్ లో “ఇండియా VS పాకిస్తాన్” ఫైనల్ ?
చైనా లోని గ్యాంగ్జౌ లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2023 లో భాగంగా క్రికెట్ ను కూడా ఇందులో చేర్చడం జరిగింది. అందులో భాగంగా మొదటగా మహిళల క్రికెట్ ను పూర్తి చేయనుంది ఆసియన్స్ గేమ్స్ నిర్వాహకులు. ఈ రోజు ఇండియా మరియు మలేషియా మహిళల మధ్యన క్వార్టర్స్ జరుగగా వర్షం కారణంగా రద్దు...
Cricket
WORLD CUP: బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ లు ఇదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే కప్ మనదే !
ఇండియా జట్టులో ఎప్పుడూ బ్యాటింగ్ మీద ఆధారపడే విజయాలు సాధిస్తూ వచ్చాయి. చరిత్ర మొత్తం చూసినా ఇదే కనిపిస్తుంది... కానీ ఇప్పుడు ఇండియా బౌలింగ్ యూనిట్ చూస్తే చాలా ఆశాజనకంగా ఉంది. ముఖ్యంగా పేస్ బౌలర్లు బుమ్రా , సిరాజ్ లు అద్భుతమైన ఫామ్ లో ఉండడం జట్టుకు బాగా లాభించే అంశం. వీరిద్దరికీ...
Cricket
సంజు శాంసన్ కెరీర్ ఏమిటో… మళ్ళీ దేశవాళీ టోర్నీల్లో రాణిస్తేనే ?
కేరళకు చెందిన కీపర్ బ్యాట్స్మన్ సంజు శాంసన్ కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. ఇండియా ఆడుతున్న మెయిన్ టోర్నమెంట్ లలో సంజు శాంసన్ ఎందుకో చోటు దక్కడం లేదు. ఇటీవల ముగిసిన ఆసియా కప్ లో సంజు కు చుక్కెదురు కాగా, వరల్డ్ కప్ వన్ డే జట్టులోనూ చోటును దక్కించుకోవడంలో విఫలం అయ్యాడు....
Cricket
RISING STAR : సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తుపై నీలినీడలు
టీం ఇండియా లో అతి తక్కువ కాలంలో టీ 20 మరియు వన్ డే లలో సత్తా చాటి రెగ్యులర్ ఆటగాడిగా చోటు దక్కించుకున్న తక్కువమంది ఆటగాళ్లలో సూర్య కుమార్ యాదవ్ ఒకరు. కానీ గత కొన్ని మ్యాచ్ లుగా సూర్య కుమార్ యాదవ్ ఆట చూస్తే మరీ తీసికట్టుగా తయారయింది. ఏదో చిన్న...
Latest News
కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
Telangana - తెలంగాణ
తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత
తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...
Telangana - తెలంగాణ
రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...
భారతదేశం
గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం.. నాలుగు నెలల్లో అమలు!
కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....
Telangana - తెలంగాణ
తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్
తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...