Lokesh

హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు వచ్చాయంటే చంద్రబాబు కఠోరశ్రమే కారణం : భువనేశ్వరి

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా నేడు గాంధీ జయంతి వేళ నారా భువనేశ్వరి రాజమండ్రిలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం 5 గంటలకు ఆమె నిమ్మరసం తాగి దీక్ష విరమించారు. అనంతరం ఆమె ప్రసంగించారు. పాతికేళ్ల కిందటే చంద్రబాబు ఐటీ గురించి ఆలోచించారు. సైబరాబాద్...

టీడీపీలో గ్రూపు రాజకీయాలకు ముగింపు లేదా?

ప్రస్తుత పరిణామాలు టిడిపిని సందిగ్ధంలోకి నెట్టేశాయని  చెప్పకనే చెబుతున్నాయి. చంద్రబాబునాయుడు అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలు లో ఉన్నారు. లోకేష్ ను కూడా అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు కుటుంబ సభ్యులు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తమకు జరిగిన అన్యాయం గురించి నారా భువనేశ్వరి,...

ఈ సభకు విచ్చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు : పవన్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేడు నాల్గవ విడత వారాహి విజయయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డలో పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర సభలో జనసేన, టీడీపీ శ్రేణులు ఉత్సాహంతో కదంతొక్కాయి. పవన్ తన ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ సభకు విచ్చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలకు... అలాగే...

మోత మోగిద్దాం కార్యక్రమం ద్వారా నిరసన తెలిపిన టీడీపీ

ప్రభుత్వాలు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాల పట్ల నిరసన వ్యక్తం చేయడానికి ప్రతిపక్షాలు అనేక మార్గాలు అనుసరిస్తుంటాయి. ధర్నాలు, సమ్మెలు, బంద్‌, ముట్ట‌డి లాంటివి చేప‌డుతాయి. ఇలాంటి నిరసనలు ప్రజాస్వామ్యంలో చాలా సహజం. తాజాగా చంద్రబాబుకు మద్దతుగా మోత మోగిద్దాం అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఇచ్చిన పిలుపు ఇచ్చిన విషయం...

మంత్రి కేటీఆర్ కు నారా లోకేష్ ఫోన్ !

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పూర్తిగా ఏపీకి సంబంధించిన అంశమని.. ఆంధ్రా పంచాయితీ అక్కడే తేల్చుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.  తాను జగన్,  లోకేష్, పవన్ కళ్యాణ్  కి మిత్రుడిని అని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్.  లోకేష్ నాకు ఫోన్ చేసి ర్యాలీకి ఎందుకు అనుమతి ఇవ్వలేదని అడిగారు. తెలంగాణలో ఇవాళ ఒకరు...

త్వరలోనే జగన్ ప్రభుత్వానికి పాడెకడతా – నారా లోకేష్

త్వరలోనే జగన్ ప్రభుత్వానికి పాడెకడతానని టిడిపి నేత నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై సిఎం జగన్ అణిచివేత వైఖరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. జనం రోడ్డెక్కితే సిఎం జగన్ జడుసుకుంటున్నాడు. నిరసనల మాట వింటే ఉలిక్కి పడుతున్నాడు. ప్రభుత్వం...

వచ్చే వారం నుంచి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర !

వచ్చే వారం నుంచి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ చంద్రబాబు నాయుడు అరెస్టు, తదనంతర పరిణామాలపై ముఖ్యనేతలతో నారా లోకేశ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాలకు పార్టీ తరుపున ధన్యవాదాలు తెలిపిన నారా లోకేశ్... ప్రభుత్వం ఎన్ని...

హలో… లోకేశ్ గారు… తమరి లొకేషన్ ఎక్కడ? : అంబటి రాంబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ కాగా, తమ అభిప్రాయాలను జాతీయ మీడియాకు వివరించేందుకు, జాతీయ నేతలను కలిసేందుకు నారా లోకేశ్ ఢిల్లీలో మకాం వేశారు. పార్లమెంటు సమావేశాల్లో చంద్రబాబు అంశాన్ని బలంగా వినిపించడంపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే, ఏపీ ఫైబర్ నెట్ కేసులో లోకేశ్ ను...

బ్రాహ్మణిపైనే భారం..తమ్ముళ్ళ ఆలోచన ఇదే.!

చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత టిడిపికి నాయకుడు ఎవరు అనే చర్చ సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. ఇప్పటికే ఆయన రిమాండ్ కోర్టు పొడిగించింది. అటు సి‌ఐ‌డి కస్టడీకి ఇచ్చారు. ఇటు లోకేష్ కు కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో భాగస్వామ్యం ఉందని, అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అధికార పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు....

ఎడిట్ నోట్: నెక్స్ట్ లోకేష్-రామోజీ..ఆ మీడియా కథలు!

రాజకీయాల్లో మీడియా అనేది ఎలాంటి పాత్ర పోషిస్తుందో చెప్పాల్సిన పని లేదు. అయితే న్యూట్రల్ మీడియా అనేది పెద్దగా కనిపించడం లేదు..కానీ ప్రతి పార్టీకి సొంత మీడియా ఉంటుంది...అనుకూల మీడియా ఉంది. ఏపీలో అటు వైసీపీకి, ఇటు టి‌డి‌పికి అనుకూల మీడియా సంస్థలు ఉన్న విషయం తెలిసిందే. ఆ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు....
- Advertisement -

Latest News

తెలంగాణలో జనసేన ప్రభావమెంత?

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికారం బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని...
- Advertisement -

ఉజ్వల పథకం లబ్దిదారులకు గుడ్ న్యూస్.. సబ్సీడీ పెంచిన కేంద్రం..!

ఢిల్లీలో ఇవాళ కేంద్ర  క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి.   ప్రధానంగా ఉజ్వల పథకం కింద సబ్సీడీ రూ.200 నుంచి రూ.300 వరకు పెంచారు.  ఆంధ్రప్రేదేశ్-తెలంగాణ...

అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై రెండోరోజు ఈసీ సమీక్ష

నగరంలో కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు ప్రకటన పర్యటన కొనసాగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేకృత్వంలో నీ ఈసీ బృందం. ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు...

భూ కుంభకోణం కేసులో లాలూకు స్వల్ప ఊరట

భూ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో దిల్లీ కోర్టు తాజాగా ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆయన సతీమణి...

పొత్తులో ఎత్తులు..పవన్ కవర్ చేస్తున్నారు.!

రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  నాలుగో విడత వారాహి యాత్ర  ప్రారంభమైంది. వారాహి యాత్రను అవనిగడ్డ నుంచి ప్రారంభించారు. టిడిపి, జనసేన పొత్తు తర్వాత జరుగుతున్న సభపై భారీ అంచనాలు...