mirchi

మిర్చి కోతల సమయంలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

మిరప పంట సాగు చేసే రైతులు కోత సమయానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. పంట దిగుబడి, నాణ్యత పెంచటానికి చెట్టుపై పండిన కాయల్ని ఎప్పటికప్పుడుకోసి ఆరపెట్టుకోవాలి.. లేకుంటే బూజు పట్టే ఛాన్స్ కూడా ఉంది. కాయలు ఆరబెట్టుకునేందుకు పట్టాలు కాని, సిమెంట్ ఫ్లోర్ పైన కానీ ఆరబెట్టాలి. నేరుగా మట్టి నేలపై ఆరబెట్టరాదు. చెట్టుపైనే...

మిరపలో తామర పురుగు నివారణ చర్యలు..

మిరప అధిక లాభలను ఇచ్చే పంట.. అయితే తెగుళ్లు కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా తామరపురుగులు కూడా ఎక్కువే.. వీటి నుంచి కాపాడితే మంచి లాభలను పొందవచ్చు.. సాధారణంగా పురుగులు ఆకుల్లోని రసం పీలుస్తాయి. కానీ ఈ కొత్త రకం పురుగు మాత్రం పువ్వుల్లోని పుప్పొడిని సైతం పీల్చి పూత, కాత లేకుండా...

మిరప సాగులో తెగుళ్లు మరియు నివారణ చర్యలు..

మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్న పంటలలో మిరప కూడా ఒకటి..ముఖ్యంగా కోస్తాంధ్ర లో మిరప సాగు అధికంగా ఉంటుంది..అయితే మిరప సాగులో కొన్ని మెలుకువలు పాటించడం వల్ల అధిక దిగుబడిని పొందవచ్చు..మిరపలో తెగుళ్ల బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది.వీటి నివారణ చర్యలను సరైన టైం లో తీసుకోవాలి.అప్పుడే పంట దిగుబడి కూడా బాగుంటుంది.....

మిర్చికి రికార్డ్ ధర… ఎనుమాముల మార్కెట్ లో క్వింటాల్ కు రూ. 47500

మిర్చి రైతులకు సిరులు కురిపిస్తోంది. రికార్డ్ స్థాయిలో ధరలు పలుకుతుండటంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ఏడాది చాలా వరకు మిర్చికి అధిక ధర పలుకుతోంది. వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో మిర్చి రైతులకు మంచి ధర పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్ తో మిర్చికి డిమాండ్ ఉండటంతో ఆల్ టైం హై ధరలు వస్తున్నాయి....

మిర్చికి ఆల్ టైం రికార్డ్ ధర… క్వింటాల్ కు రూ. 44,000

ఈ ఏడాది మిర్చి రైతులకు కలిసి వచ్చింది. మద్దతు ధరకు మించి మిర్చికి ధర పలుకుతోంది. దీంతో పాటు పత్తికి కూడా మంచి ధర పలుకుతుండటంతో అన్నదాతల మోహంలో ఆనందం కనిపిస్తోంది. తాజాగా ఈరోజు వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో మిర్చికి రికార్డ్ ధర పలికింది. గత రికార్డులను తిరగరాస్తూ... ఆల్ టైం రికార్డ్...

వరంగల్: రోజురోజుకూ ఎగబాకుతున్న మిర్చి ధరలు

అకాల వర్షాలు, తెగుళ్ళను తట్టుకొని వచ్చిన మిర్చి దిగుబడికి ధర ఊహించని విధంగా అమాంతం పెరిగిపోతోంది. గతంలో పలికిన ధర రికార్డులను తిరగ రాసేస్తుంది. వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డులో దేశవాళీ మిర్చి క్వింటాకు రూ.35వేలు పలికి సరికొత్త రికార్డు నెలకొల్పింది. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరుకు చెందిన రైతు రాజేశ్వర్ తీసుకొచ్చిన...

ఆల్ టైం రికార్డు ధర పలికిన మిర్చి..క్వింటాల్‌ రూ.35 వేలు క్రాస్‌

మిర్చి.. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి ధర పలుకుతోంది. పసిడి ధరలతో పాటు పోటీ పడుతూ.. మిర్చి రేటు విపరీతంగా పెరిగిపోతుంది. దేశ చరిత్రలోనే ఆల్‌ టైం రికార్డు ధర నమోదు చేసింది. ఈ నెల 3 వ తేదీన క్వింటాల్‌ మిర్చి రూ.32 వేలు అధికంగా పలకగా.. సోమవారం రోజున ఏకంగా...

మీ గుండెకు మేలు చేసే మసాలాలు!

మనం రోజూవారీ వంటలో వాడే మసాలాలతో మన గుండెకు మేలు చేసే గుణం ఉంటాయట. అదేంటి మసాలాలు వాడితే గ్యాస్ట్రిక్, దాని వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయి కదా? అని ఆశ్చర్యపడుతున్నారా? కానీ, కొన్ని మసాలా దినుసులతో మన గుండెను పదిలంగా కాపాడుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం. సాధారణంగా మనం మసాలాలను వంట రుచిని...

అనుష్కతో సైలంట్ గా సినిమా స్టార్ట్ చేసిన యువి బ్యానర్

అందాల అనుష్క యువి క్రియేషన్స్ ను ఇప్పట్లో వదిలేట్లుగా లేదు.ఓ వైపు పొన్నియన్ సెల్వంకు డేట్స్ ఇచ్చి నిన్నటివరకు కలిసొచ్చిన యువీలో మరో సినిమాకు రెఢీ అయిపోయింది.ఎలాంటి హడావిడి లేకుండా అనుష్క ఎందుకు యువిలో ఫిలిం చేస్తున్నట్లు అన్న గుసగుసలు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. సీనియర్ హీరోయిన్ అనుష్క..నేటితరం ట్రెండీ బ్యూటీస్ రాకతో పోటీలో...

ప్రభాస్‌ కెరీర్‌కు 18ఏళ్లు..ఈశ్వర్‌తో మొదలై పాన్‌ ఇండియా స్టార్‌ ఇమేజ్

పాన్‌ ఇండియా హీరోగా ఎదిగిన బాహుబలి ప్రభాస్‌.. వెండితెరకు పరిచయమై నేటితో 18 సంవత్సరాలవుతుంది. హీరోగా ఈశ్వర్‌ సినిమాతో ప్రభాస్‌ తన జర్నీని ప్రారంభించాడు. 2002 నవంబర్‌ 11న ఈ సినిమా విడుదలైంది. తొలి చిత్రంతో హీరోగా ప్రూవ్‌ చేసుకున్న ప్రభాస్‌.. వర్షం సినిమాతో అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టడమే కాదు.. మాస్ ఇమేజ్‌ను సొంతం...
- Advertisement -

Latest News

2 రోజుల్లోనే మధ్యాహ్న భోజనం పథకం బిల్లులు విడుదల

అంగన్వాడి టీచర్లకు అదిరిపోయే శుభవార్త అందింది. అంగన్వాడి టీచర్లు మరియు సహాయకుల మధ్యాహ్న భోజనం పథకం బిల్లులు రెండు రోజుల్లో ఖాతాలలో జమ చేస్తామని మంత్రి...
- Advertisement -

రోజాపై వ్యాఖ్యలు..బండారు సత్యనారాయణ మూర్తి అరెస్ట్ ?

విశాఖ జిల్లాలోని పరవాడ (మం) వెన్నెలపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్య నారాయణ ఇంటికి భారీగా పోలీసులు వచ్చారు.. బండారు సత్యనారాయణ అరెస్టుకు రంగం సిద్ధం...

మంత్రి జగదీశ్వర్ రెడ్డికి డిపాజిట్ వస్తే నా పేరు మార్చుకుంటా – కోమటిరెడ్డి

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన స్టేట్‌ మెంట్‌ ఇచ్చారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్వర్ రెడ్డికి కనీసం డిపాజిట్ వస్తే నా పేరు మార్చుకుంటానని ఛాలెంజ్‌ చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి...

ఇవాళ మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర

ఇవాళ మచిలీపట్నంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నిర్వహించనున్నారు. మచిలీపట్నం లో మహాత్మాగాంధీ కి నివాళులర్పించనున్న పవన్ కళ్యాణ్.. అనంతరం వారాహి యాత్ర లో పాల్గొంటారు. ఇందులో భాగంగానే.....

మణిపుర్ విద్యార్థుల హత్య కేసు.. నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ

జాతుల మధ్య వైరంతో రణరంగంలా మారిన మణిపుర్​లో ఇద్దరు విద్యార్థుల హత్య మరింత కలకలం రేపింది. అల్లర్లు చల్లారుతున్నాయనుకున్న తరుణంలో ఈ హత్య ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మళ్లీ ఆ...